బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేసి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. మండలంలోని కొత్తపేట గ్రామంలో గురువారం విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. తొ
బీఆర్ఎస్ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహిస్తున్న రజతోత్సవ సభ వైపు యావత్ దేశం, కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారని, కేసీఆర్ ఏం మాట్లాడుతారోననే ఉత్కంఠ ప్రజల్లో న�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ కోసం దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారని, కేసీఆర్ ఏం మాట్లాడతారనే ఉత్కంఠ ప్రజల్లో ఉందని మాజీ మంత్రి సత్యవతి రాథ
ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. కేసముద్రం, నెల్లికుదురు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో శుక్రవారం రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర�
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాదిలోనే వ్యతిరేకత పెరిగి మళ్లీ బీఆర్ఎస్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని బ�
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో మానుకోట సత్తా చాటాలని, వేలాదిగా స్వచ్ఛందంగా తరలిరావాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. గురువారం మహబూబాబాద్, గూడూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ఎమ్మెల�
ఈ నెల 27న ఎలతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను సక్సెస్ చేద్దామని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కవిత నివా
అతి తక్కువ కాలంలో సీఎం రేవంత్రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ రాష్ట్ర పరిశీలకురాలు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం ఆమె మహబూబాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ జిల్లా
మహావీర్ సంత్ సేవాలాల్ మహరాజ్ స్ఫూర్తితో గిరిజనులు అన్ని రంగాల్లో రాణించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక
Satyavathi Rathod | తెలుగు రాష్ట్రాల కోడలినంటూ చెప్పుకునే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తెలంగాణను అవమానించేలా మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మండిపడ్డారు.
ఈ నెల 15న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ వేడుకలకు పార్�
శాసనమండలి, శాసనసభలో బీఆర్ఎస్ విప్లను పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. మండలి విప్ గా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, శాసనసభ విప్గా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ను బీఆర్ఎస్ఎల్పీ పక్షాన ఎంపిక చేసినట�
రాష్ట్రంలో 80 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా ఆశలపై నీళ్లు చల్లి హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని శాసనమండలిలో బీఆర్ఎస్ విప్ సత్యవతి రాథోడ్ విమర్శించారు.
రాష్ట్రంలోని అన్నదాతల విశ్వాసం, నమ్మకాన్ని కాంగ్రెస్ సర్కారు కోల్పోయిందని, అనాథలం అనే భావన రైతుల్లో వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిప�