భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులను పరిశీలించాలి మేయర్ గుండు సుధారాణి టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష వరంగల్, సెప్టెంబర్ 1 : భవన నిర్మాణ అనుమతుల మంజూరు టీఎస్ బీపాస్ నిబంధనలను పటిష్టంగా అమ లు చేయాలని �
Satyavathi rathod | స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో ప్రజలంతా
Satyavathi rathod | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్కు మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు
దసరా నాటికి అర్హులకు కొత్త పింఛన్లు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కార్పొరేట్కు దీటుగా గురుకులాల్లో వసతులు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నారాయణఖేడ్, జూలై 22: డబుల్ ఇంజిన్ సర్కార్ వ�
ప్రతిపాదనలు రూపొందిస్తున్న గిరిజన సంక్షేమశాఖ హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని మారుమూల, ఏజెన్సీ గిరిజన ప్రాంతాలను అనుసంధానం చేయటం కోసం ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన అవిభక్త కవలలు వీణ, వాణిలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభినందిం
Satyavathi rathod | కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి రావాల్సిన అధికారాలు, సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా సీఎం కేసీఆర్ చేపట్టిన దేశ యాత్ర దిగ్విజయం కావాలని మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi rathod) ఆకాంక్షించారు.
Satyavathi rathod | ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi rathod) శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు, కర్షకుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు.
హైదరాబాద్ : సీపీఐ నేత నారాయణ సతీమణి వసుమతి అనారోగ్యంతో ఇవాళ తిరుపతిలో మృతి చెందారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. రేపు నగరి మండలం ఐనంబాకంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆమె మృతిపై తెలంగాణ రా�
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్గా నియమితులైన రమావత్ వాల్యానాయక్ శుక్రవారం రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ఆర్ అండ్ బీ, శాసనసభ
గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: గిరిజన రిజర్వేషన్ల పెంపు విషయంలో విభజించి పాలిం చే విధంగా వ్యవహరిస్తున్న బీజేపీకి గిరిజనులు తగిన బుద్ధి చెప్పాల�