హైదరాబాద్ : కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులు కోల్పోవడం గానీ లేదా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లలకు రాష్ట్ర స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బాల సహాయ కిట్స్ అందించా�
మహబూబాబాద్ : దేశంలో ఎక్కడా కూడా స్థానిక సంస్థల కోసం ప్రత్యేక ఐఏఎస్ అధికారి లేరని తెలంగాణలో స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించినట్లు రాష్ట్ర గిరిజ
మహబూబాబాద్ : జిల్లాలోని తొర్రూర్ మండలం, వెలికట్ట గ్రామంలో పిడుగుపాటుకు గురై సాయమ్మ, అమరేశ్వరి అనే ఇద్దరు మహిళలు మృతి చెందడం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విచారం వ్య�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధి, సంక్షేమం, భద్రతకు పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళా కమిషన్ నూతన కా�
వరంగల్ అర్బన్ : వరంగల్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. ఈ నెల 21 వ తేదీన ముఖ్యమంత్రి
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): బాల్యవివాహాల నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. విద్యాపరంగా, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నా �
మహబూబాబాద్: టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసి బీజేపీలో చేరడం ఆత్మగౌరవం కోసం కాదని.. తన ఆత్మరక్షణ కోసమేనని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్య�
మహబూబాబాద్ : జిల్లాలోని మరిపెడ మండలం తండా ధర్మారం శివారు సీతారాంపుర తండాకు చెందిన గిరిజన యువతి(18) పై అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసిన సంఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రా
గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్/గార్ల, మే 17: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభు త్వం పని చేస్తున్నదని గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అన్ని జిల్లా కేంద్రా
హైదరాబాద్ : అంగన్వాడీలంటే ఫ్యామిలీ పోలీస్గా వ్యవహరిస్తూ ప్రతి కుటుంబానికి, మహిళకు రక్షణ కవచంలా పని చేస్తూ అందరి మన్ననలు పొందాలని రాష్ట్ర స్త్రీ – శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. లాక్�
తల్లిదండ్రులకు కరోనా వస్తే పిల్లలను ట్రాన్సిట్ హోమ్స్కు తరలించండి మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశం హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): తల్లిదండ్రులు కరోనా బారినపడితే.. ఇంట్లో ఎవరూలేని పిల్లల సంరక్షణ కోసం రాష
తల్లిదండ్రులు కరోనా బారిన పడితే వారి పిల్లల ఆలనపాలన కోసం.. స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): తల్లిదండ్రులు కరోనా కోరల్లో చిక్కుకోవడం తో ఒంటరిగా ఉండే పిల్లల కోసం రాష్ట్�
యాదాద్రి భువనగిరి : రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భ�
వరంగల్ అర్బన్ : తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో క్రైస్తవులకు ఆత్మ గౌరవం పెరిగిందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అద్భుతంగా అందుతున్నాయని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి ర�