ప్రమాద నివారణకే అధిక ప్రాధాన్యం స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతీరాథోడ్ హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): వర్షాలు, వరదల వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవకుండా అప్రమత్తంగా ఉండాలని గ�
మంత్రి సత్యవతిని కలిసిన సంఘం ప్రతినిధులు హైదరాబాద్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు 30 శాతం ఫిట్మెంట్ అమలుచేసిన సీఎం కేసీఆర్కు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ �
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మార్గదర్శనంలో దేశం గర్వించే విధంగా అనాథల సంరక్షణ కోసం అద్భుత విధానం రానుందని రాష్ట్ర స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రాష్
హైదరాబాద్ : తెలంగాణ ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రులు కె. తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల హెల్�
వారి కోసం దేశం గర్వించే నూతన విధానం మంత్రివర్గ ఉపసంఘం ఏకాభిప్రాయం హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): అనాథలకు జీవితాంతం బాసటగా ఉండే విధానం రూపకల్పన జరగాలని, వారికి ప్రభుత్వమే తల్లిదండ్రిలా ఉండాలని మంత్
హైదరాబాద్ : ఆగస్టు 8వ తేదీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజనుల జీవన వైవిధ్యాన్ని తెలిపే ప్రదర్శన ప్రారంభమైంద. నగరంల�
ములుగు : యునెస్కో గుర్తింపు నేపథ్యంలో రామప్ప ఆలయ అభివృద్ధికి పకడ్బందీ ప్రణాళికలు రచించనున్నట్లు రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామం�
హైదరాబాద్ : మానవ అక్రమ రవాణాను అరికట్టడంపై కూడా అంగన్వాడీలు సోషల్ పోలీస్గా పనిచేయాలని, మహిళలకు, పిల్లలకు రక్షణ కవచంలాగా మారాలని రాష్ట్ర స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవా�
హైదరాబాద్ : చికిత్స కోసం దాచుకున్న రెండున్నర లక్షల రూపాయలను ఎలుకలు కొట్టడంతో తీవ్ర బాధలో ఏం చేయాలో దిక్కుతోచని మహబూబాబాద్ రైతు రెడ్యాకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అండగా నిలిచార�
హైదరాబాద్ : కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులు కోల్పోవడం గానీ లేదా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లలకు రాష్ట్ర స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బాల సహాయ కిట్స్ అందించా�
మహబూబాబాద్ : దేశంలో ఎక్కడా కూడా స్థానిక సంస్థల కోసం ప్రత్యేక ఐఏఎస్ అధికారి లేరని తెలంగాణలో స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించినట్లు రాష్ట్ర గిరిజ
మహబూబాబాద్ : జిల్లాలోని తొర్రూర్ మండలం, వెలికట్ట గ్రామంలో పిడుగుపాటుకు గురై సాయమ్మ, అమరేశ్వరి అనే ఇద్దరు మహిళలు మృతి చెందడం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విచారం వ్య�