టీ-హబ్... హైదరాబాద్ ఐటీ రంగానికి ఐకాన్. ఈ వేదికగా ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలు తమ సొంత ఆలోచనలతో వందల సంఖ్యలో స్టార్టప్లకు పురుడుపోశారు. తద్వారా స్టార్టప్ల రంగంలో హైదరాబాద్ను దేశంలోనే అగ్రగామిగా
మైక్రోసాఫ్ట్లో ఉద్యోగుల కోత 2025లో తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15,000 మందికి పైగా ఉద్యోగులపై వేటుపడింది. ఈనెల ప్రారంభంలో సంస్థ దాదాపు 9,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన నేపథ్యంలో నిర్ణయంపై మ�
కట్క వేయగానే లైటు వెలిగితే.. అప్పట్లో సంచలనం. రిమోట్ మీట నొక్కగానే టీవీ ఆన్ అయితే.. అబ్బురం. ఇలా అంచెలంచెలుగా ఎదిగిన సాంకేతికత.. మన జీవితాల్లోకి చొచ్చుకొని పోయింది. ఇప్పుడు పర్సనల్ ఏఐ ఏజెంట్లను పెట్టుకున
Satya Nadella: ఏఐ టెక్నాలజీ ఆధారంగా పంట దిగుబడి పెంచిన ఘటనకు చెందిన ఓ వీడియోను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల షేర్ చేశారు. ఆ వీడియోపై బిలియనీర్ మస్క్ రియాక్ట్ అయ్యారు. ఏఐతో అన్నీ ఇంప్రూవ్ అవుతాయని పేర�
Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈఓ (Microsoft CEO) సత్య నాదెళ్ల (Satya Nadella) వేతనం భారీగా పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన వేతనం 79.1 మిలియన్ డాలర్లకు చేరింది.
తాను తీసుకొచ్చిన ఓ గొప్ప ఆవిష్కరణ పక్కదారిపట్టి మానవాళికి కొత్త కష్టాలను తీసుకొస్తుంటే.. ఏ శాస్త్రవేత్త కూడా భరించలేడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమమేధ-ఏఐ) పితామహుడు జాఫ్రీ హింటన్ దీనికి మినహా�
ప్రస్తుతేడాది చివరినాటికి దేశవ్యాప్తంగా 75 వేల మంది డెవలపర్లకు నైపుణ్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్యనాదెళ్ల ప్రకటించారు. ఇందుకోసం గతంలో ప్రకటించిన మైక్రోసాఫ్ట్ కోడ్ వితౌట్ బారి�
Virat Kohli - Satya Nadella: కోట్లాది మంది భారతీయ అభిమానులు వరల్డ్కప్లో ఆది నుంచి భారత్కు మద్దతుగా నిలిచారు. సాధారణ ప్రేక్షకులే గాక రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు కూడా కీలక మ్యాచ్లకు తమ పనులను పక్క�
Major League Cricket : మైక్రోసాఫ్ట్ సీఈఓ(Microsoft CEO) సత్య నాదెళ్ల(Satya Nadella)పై భారత వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ(Mukesh Ambani) పైచేయి సాధించాడు. అవును.. క్రికెట్లో ముకేశ్ జట్టు నాదెళ్ల టీమ్ను ఓడించింది. టెక్సాస్ వేదికగా గత ఆదివారం �
Microsoft | టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది తన ఫుల్ టైం ఉద్యోగుల వేతనాలు పెంచడం లేదు. బోనస్ బడ్జెట్ లోనూ కోత విధిస్తున్నట్లు ఉద్యోగులకు పంపిన ఇంటర్నల్ ఈ-మెయిల్ లో సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నట్లు తెలుస్త�