ఉద్యోగులందరూ మరో ఉద్యోగంపై దృష్టి సారించడం బదులు వారి ప్రస్తుత ఉద్యోగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరచాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) సూచించారు.
KTR meets Satya Nadella మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు. ఇద్దరు హైదరాబాదీలు కలవడం శుభదినం అవుతుందని మంత్రి కే
‘బిర్యానీని సౌత్ ఇండియా టిఫిన్ అనొద్దు. అలా అని హైదరాబాదీనైన నన్ను అవమానించొద్ద’ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Satya Nadella:మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న భారత కౌన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ ఆ అవార్డును నాదెళ్లకు అందజేశారు.
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు తీపికబురు అందింది. గ్రేట్ రిజిగ్నేషన్కు అడ్డుకట్ట వేసేందుకు టెకీల వేతనాలను రెట్టింపు చేసేందుకు సన్నద్ధమైంది. ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచుతున్నామ�
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల(26) కన్ను మూశారు. పుట్టుకతోనే మెదడు, కండరాలకు సంబంధించిన ‘సెరెబ్రల్ పాల్సీ’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో అమెరికా కాలమా�
మైక్రోసాఫ్ట్దీ అదే బాట: సత్య నాదెళ్ల న్యూఢిల్లీ, జనవరి 11: మెటావర్స్దే భవిష్యత్తు అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. అందుకే మైక్రోసాఫ్ట్ సైతం దీనిపై దృష్టి సారించిందని చెప్పారు. ఇప్పటికే మెట