శాతవాహన విశ్వవిద్యాలయం, హెచ్ఆర్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్యూలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించగా, అనూహ్య స్పందన లభించింది. ముఖ్య అతిథులుగా విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు, అధ్యక్షులుగా వైస్ చాన్స్�
విద్యార్థుల ప్రయోజనాల కోసం శాతవాహన యూనివర్సిటీని రాష్ట్రంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయంగా.. ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని, ఒక గురుకులంలా మార్చుకుందామని ఎస్యూ నూతన వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఉమేశ్ కుమ
డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గుతూ వస్తున్నాయి. డిగ్రీ ప్రవేశాల్లో శాతవాహన యూనివర్సిటీ పరిధిలో 2021-22లో 26,166 అడ్మిషన్లు రాగా, 2022-23లో 20,218 అడ్మిషన్లు, 2023-24లో 16,419 అడ్మిషన్లు వచ్చాయి.
Ponnam Prabhakar | భవిష్యత్ తరాల బాగు కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు.
శాతవాహన యూనివర్సిటీలో మూడు రోజులుగా న్యాయశాస్త్రం పరీక్షలు నిర్వహిస్తుండగా, కాన్స్టిట్యూషనల్ లా పరీక్షలో ఫ్యామిలీ లాకు చెందిన మొదటి నాలుగు ప్రశ్నలు యథావిధిగా రావడంతో విద్యార్థులు అవాక్కయ్యారు. ఈ వ�
శాతవాహన విశ్వవిద్యాలయం ఇన్చార్జి ఉపకులపతిగా కే సురేంద్రమోహన్ ఐఏఎస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వరప్రసాద్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ప్రసాద్, ఫైనాన్స
శాతవాహన యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో డిగ్రీ, పీజీ అధ్యాపకులకు సోమవారం ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్పై ఒక రోజు జాతీయ వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కీ నోట్ స్ప�
శాతవాహన విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ కింద 20 కోట్లు మంజూరయ్యాయని వీసీ ఆచార్య మల్లేశ్ సంకసాల, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వరప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కరీంనగరం సరికొత్తగా మారుతున్నది. మహానగరాలకు ఏమాత్రం తీసిపోనివిధంగా అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. ఇప్పటికే ప్రజల ఆహ్లాదం, ఆరో�
వాన వరదై పోటెత్తుతున్నది. ఒకటికాదు రెండు కాదు వారం రోజులుగా తెరిపిలేకుండా ప్రతాపం చూపుతుండడంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా అతలాకుతలమైతున్నది. లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతుండగా, పలు కాలనీల్లోకి నీరు చేరి ప్
దేశ అభివృద్ధి మూలాలను అర్థం చేసుకోవాలంటే మహనీయులను స్మరించుకోవాలని, వారి అడుగుజాడల్లో నడవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపినచ్చారు.
విశ్వవిద్యాలయ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు 2023 సంవత్సరానికి ‘జీ 20’ శిఖరాగ్ర సమావేశం భారత్ నిర్వహించనున్న నేపథ్యంలో శాతవాహన విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ‘జీ 20- ఒక భూమి.