శాతవాహన యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో డిగ్రీ, పీజీ అధ్యాపకులకు సోమవారం ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్పై ఒక రోజు జాతీయ వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కీ నోట్ స్ప�
శాతవాహన విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ కింద 20 కోట్లు మంజూరయ్యాయని వీసీ ఆచార్య మల్లేశ్ సంకసాల, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వరప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కరీంనగరం సరికొత్తగా మారుతున్నది. మహానగరాలకు ఏమాత్రం తీసిపోనివిధంగా అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. ఇప్పటికే ప్రజల ఆహ్లాదం, ఆరో�
వాన వరదై పోటెత్తుతున్నది. ఒకటికాదు రెండు కాదు వారం రోజులుగా తెరిపిలేకుండా ప్రతాపం చూపుతుండడంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా అతలాకుతలమైతున్నది. లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతుండగా, పలు కాలనీల్లోకి నీరు చేరి ప్
దేశ అభివృద్ధి మూలాలను అర్థం చేసుకోవాలంటే మహనీయులను స్మరించుకోవాలని, వారి అడుగుజాడల్లో నడవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపినచ్చారు.
విశ్వవిద్యాలయ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు 2023 సంవత్సరానికి ‘జీ 20’ శిఖరాగ్ర సమావేశం భారత్ నిర్వహించనున్న నేపథ్యంలో శాతవాహన విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ‘జీ 20- ఒక భూమి.
మంత్రి కేటీఆర్ అవగాహన సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కొత్తపల్లి/తెలంగాణచౌక్, మార్చి 17: నిరుద్యోగ యువత ఎలాంటి వదంతులు నమ్మకుండా పోటీపరీక్షలకు సంసిద్ధులు కావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ గ్రూ�