సారంగాపూర్ మండలంలోని పోతారం గ్రామ పంచాయతీ పరిధిలోని గణేష్పల్లి లో శుక్రవారం అర్ధ రాత్రి పిచ్చికుక్క దాడిలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.. రాత్రి గాయపడిన వారిని జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి
బీర్పూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో ధాన్యం కొనుగోల్లు పూర్తి కావడంతో గురువారం గ్రామ సర్పంచ్ హర్షకోట రాజగోపాల్ రావు ఆధ్వర్యంలో హమాలీలను అభినందిస్తు వారిని సన్మానించారు.
జగిత్యాల అర్బన్, రూరల్ మండల పరిధిలో చెరువులు, కుంటలకు హద్దులు నిర్ణయించి ఆక్రమణలు తొలగించే చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవన్ రెడ
వర్షాకాలంలో ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. సారంగాపూర్ మండలంలోని సారంగాపూర్, బట్టపల్లి, పోతారం, నాయకపు గూడెం, బీర్పూర్ మండలంలోని బీర్పూర్, నర్సిం�
నిర్మల్ జిల్లాలోని కలెక్టరేట్, సారంగాపూర్, తాంసి మండలాల్లో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని, లారీలు, హమాలీలు, గన్నీ బ్యాగుల కొరత తీర్చాలని నిన�
రైతులకు ఇబ్బందులు కాకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అధికారులను ఆదేశించారు.
చిన్నారులకు పోషకాలు కలిగిన చిరుధాన్యాలను తప్పకుండా తినిపించాలని గ్రామ సర్పంచ్ ఆకుల రమేష్ సూచించారు. సారంగాపూర్ మండలంలోని కోనాపూర్ గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రంలో ధర్మపురి సెక్టార్ పరిధిలో పోషన్ పక్�
జామాబాద్ రూరల్ మండలంలోని మాధవ నగర్ గ్రామ నిరుపేద నివాసి రామస్వామి కామయ్యకు చెందిన ఐదు గేదెలు విద్యుదా ఘాతానికి గురై అక్కడికక్కడే అవి మృత్యువాత పడ్డాయి.
దుబాయ్ దేశంలోని ఓ కంపెనీలో ఇండియాలోని తెలంగాణ ప్రాంత నిజామాబాద్ రూరల్ మండలంలోని మారుమూల పల్లె అయిన లింగితండా కు చెందిన అబ్బాయి, శ్రీలంక దేశానికి చెందిన అమ్మాయి ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారు.
సారంగాపూర్ మండలంలోని కోనాపూర్ గ్రామ శివారులోని ప్రదాన రహదారి వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులు ఆగిపోయాయని, వెంటనే ఆ పనులు ప్రారంభించి పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈమేరకుపెంబట్ల-కోనాప
సారంగాపూర్ మండలంలోని మ్యాడారం తండా గ్రామంలో ఆదివారం బంజారాలా ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ 287 జయంతి భోగి బండార్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
సారంగాపూర్ మండలంలోని అతిపెద్ద గ్రామమైన రేచపల్లిలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ ను ఏర్పాటు చేయాలని కోరుతు సోమవారం గ్రామ సర్పంచ్ బాస మహేష్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ జిల్లా రీజనల్ మేనేజర్ కు వినతి పత్ర�
క్రీడలతో విద్యార్థుల్లో స్నేహభావం పెంపొందుతుందని, క్రీడలు ఆడడం వల్ల శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తహసల్దార్ వహిదొద్దీన్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో సో�