సారంగాపూర్ , మే 5: మండలంలోని రేచపల్లి గ్రామంలో సారంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల ఇంటింటికి సోమవారం కరపత్రాలు, బ్యానర్లతో వెళ్లి తమ కళాశాలలోనే ఇంటర్మీడియట
ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల నిర్వహణను కాంగ్రెస్ సర్కారు గాలికొదిలేసిందని, పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు.
నిర్మల్ జిల్లాలో ఈ సారి కంది పండించిన రైతుకు రంది పట్టుకున్నది. వాన కాలం సీజన్లో రైతులు అం తర పంటతో పాటు ప్రత్యే కంగా కంది సాగు చేసి నప్పటికీ అధిక వర్షాలు పంట పై తీవ్ర ప్రభావాన్ని చూపా యి. తెగుళ్లు సోకడంత
తెలంగాణ సర్కారు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేసి బడుగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. సోన్ మండల కే�
జగిత్యాల : జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సారంగాపూర్ మండలం రేచపల్లిలో ఎల్లమ్మ చెట్లతీర్థాలకు వెళ్లిన గ్రామస్తులపై తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడిలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మ�
నిజామాబాద్ : జిల్లాలోని సారంగాపూర్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను భార్య హత్య చేసింది. కుటుంబ కలహాలతో దంపతులు నిన్న రాత్రి గొడవపడ్డారు. దీంతో భర్త ఎల్లయ్య(55)ను భార్య నర్సమ్మ రోకలిబండతో క�