ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు పలు ములుపులు తిరుగుతున్నాయి. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన 40 మందికిపైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి అస్సాం రాజధాని గౌహతిలో మకాం వేశారు. దీంతో శివ�
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతున్నదది. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన 40 మందికిపైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి అస్సాం రాజధాని గౌహతిలో మకాం వేశారు. దీంతో శివ�
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. తిరుబాటు చేసిన శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే తన వెంట 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించారు. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయవచ్చన్న ఊహాగాన
ముంబై: మహారాష్ట్రలో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ సంక్షోభం వల్ల విధాన సభను రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు ఇవాళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తన ట్విట్టర్లో తెలిపార�
ముంబై : శివసేన నేత సంజయ్ రౌత్కు ముంబై సెవ్రీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. జూలై 4న కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. బీజేపీ నేత కిరీట్ సోమయ్య సతీమణి మేధా సోమయ్య �
ముంబై : దేశంలో ఏం జరిగినా దానికి బీజేపీనే బాధ్యత వహించాలని శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ప్రవక్తపై బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అల్ఖైదా దేశంలో పలు ప్రాంతాల్లో దాడ�
ముంబై : శివసేన నేత సంజయ్ రౌత్పై బీజేపీ నేత కిరిట్ సోమయ్య భార్య మేధా కిరిట్ రూ.100కోట్లకు పరువునష్టం దావా వేశారు. బాంబే హైకోర్టులో దావా దాఖలు చేశారు. గతంలో సంజయ్ రౌత్ టాయిలెట్ల కుంభకోణంలో మేధా ప్రమేయం ఉ�
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే అయోధ్య పర్యటనను వాయిదా వేసుకున్న నేపధ్యంలో కాషాయ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఎంఎన్ఎస్ చీఫ్ను వాడుకుంటోందని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించ�
ముంబై: హిందీ భాష మాట్లాడేవాళ్లు పానీపురి అమ్ముకుంటారని తమిళనాడు విద్యాశాఖ మంత్రి వివాదాస్పద కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. హిందీ భాషను గౌరవిస్�
ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ మత ఘర్షణలను ఆయుధంగా వాడుకొంటున్నదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. అందులో భాగంగానే మహారాష్ట్ర సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో మత కలహాలను ప్రేరేపిస్తున్నదని ఆరోపించార�