ర్రెల మందలో తోడేలుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వ్యవహార శైలి ఉన్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. ప్రధాని మోదీ ఏది చెబితే ఈడీ అధికారులు అదే చేస్తున్నారని ఆరోపించారు.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, ట్రబుల్ షూటర్గా పేరొందిన సేన ఎంపీ సంజయ్ రౌత్కు భూ కుంభకోణంలో ఈడీ సమన్లు జారీ చేసింది.
ముంబై: రెబల్స్ ఎమ్మెల్యేలు సజీవ శవాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. వారి ఆత్మలు చచ్చిపోయానని మండిపడ్డారు. ఆ సజీవ శవాలు ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత పోస్ట్మార్టం కోసం నేరుగా అసెంబ్లీకి పంప
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదురుతున్నది. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి గౌహతిలో క్యాంప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలుమార్లు బుజ్జగింపు ప్రయత�
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేయరని, శివసేనకు రెబెల్ ఎమ్మెల్యేలు చేసిన ద్రోహాన్ని ప్రజల్లో ఎండగడతామని ఆ పార్టీ ఎంపీ, సీనియర్ నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాను నిలదీశారు. మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వంలో భాగమైన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ను బీజేపీ నేత, కేంద్ర మంత్రి నారాయణ్ రాణే బెదిరిస్�
కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రత్యర్థులను బెదిరించడం, విపక్ష పార్టీల్లో అసమ్మతి రగిల్చి, అవి అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేయడం బీజేపీకి నిత్యకృత్యంగా మారింది. ప్రస్తుతం మహారాష్ట్రలో జ�
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు పలు ములుపులు తిరుగుతున్నాయి. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన 40 మందికిపైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి అస్సాం రాజధాని గౌహతిలో మకాం వేశారు. దీంతో శివ�
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతున్నదది. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన 40 మందికిపైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి అస్సాం రాజధాని గౌహతిలో మకాం వేశారు. దీంతో శివ�