లౌడ్స్పీకర్లపై నిషేధం విధించాలన్న డిమాండ్ మహారాష్ట్రలో ఇంకా నడుస్తూనే వుంది. ఇదే విషయంపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన రాజ్ థాకరేకు, ప్రభుత్వానికి మధ్య రోజూ మాటల యుద్ధం జరుగుతూనే వుంది. తాజ�
బీజేపీని విమర్శిస్తే ఈడీ సోదాలు జరుగుతాయి. కేంద్రాన్ని ప్రశ్నిస్తే సీబీఐ రంగంలోకి దిగుతుంది. ప్రభుత్వ పెద్దల లొసుగులను బయటపెడితే లేని కేసు పుట్టుకొస్తుంది. బీరకాయ పీచు చందంగా ఎప్పుడో జరిగిన, అందరూ మర్చ�
ముంబై : ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వాంగ్మూలాన్ని ముంబైలోని కోలాబా పోలీసులు రికార్డు చేశారు. కోలాబా పోలీసులు కేసు విషయమై ఆయనకు శుక్రవారం రౌత్ను స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు �
కేంద్ర ప్రభుత్వంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైని కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు కొందరు కేంద్ర హోంశాఖకు ఓ ప్రెజెంటే�
Sharad Pawar | కేంద్ర మాజీమంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) మంగళవారం రాత్రి న్యూఢిల్లీలోని తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. దీనికి మహారాష్ట్రలోని అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు పాల్గ
రూ 1034 కోట్ల భూ కుంభకోణం కేసుకు సంబంధించి శివసేన నేత సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ మంగళవారం అటాచ్ చేసింది. రౌత్కు చెందిన అలీబాగ్ ప్లాట్, ముంబైలోని దాదర్లో ఒక ఫ్లాట్ సహా పలు ఆస్తులను దర్యాప్తు ఏజెన్సీ
శివసేన ఎంపీ, సీనియర్ నేత సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు షాకిచ్చారు. ఆమె భార్యకు చెందిన దాదాపు 11 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అయితే ఈ 11 కోట్లలో 9 కోట్లు రౌత్ కుమారుడు ప్
మహారాష్ట్రలో మూడు పార్టీలతో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం సాగుతోందని, నాలుగో పార్టీకి కలుపుకునే ప్రసక్తే లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పునరుద్ఘాటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎంతో శివ�
Sanjay Raut | కశ్మీర్ లాంటి సున్నితమైన అంశంపై రాజకీయాలు చేయడం సరికాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. కశ్మీరీ పండిట్ల అంశంపై తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ కేవలం సినిమా మాత్రమేనని చెప్పారు.