ముంబై: దేశ వ్యాప్తంగా బీజేపీ స్థానాన్ని భర్తీ చేయాలని శివసేన యోచిస్తున్నది. ఈ నేపథ్యంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయాలని భావిస్తున్నది. శివసేన సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్�
Sanjay Raut: హిందూత్వ అంశంపై బీజేపీ, శివసేన పార్టీల మధ్య మొదలైన వివాదం ఇంకా చల్లారలేదు. రెండు పార్టీల నేతలు పోటీపడి హిందూత్వ అంశంపై వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా శివసేన ఎంపీ
Sanjay Raut | బీజేపీకి ప్రధాని పదవిని వదిలిపెట్టింది తామేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఉత్తర భారతదేశంలో తాము పోటీ చేయకుండా బీజేపీకి వదిలేశామని, లేనట్లయితే దేశం తమ పార్టీ నుంచి ప్రధానిని చూసేదని చెప్పారు
Sanjay Raut | గోవాలో వచ్చే నెల 14న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కో పార్టీ అస్త్రశస్త్రాలో రంగంలోకి దిగతున్నాయి. అధికార బీజేపీని ఓడించడానికి శివసేన-ఎన్సీపీ కూటమి, కాంగ్రెస్, ఆప్లు సిద్ధమవుతున
Goa | గోవా ఎన్నికల్లో ఉత్పల్ పర్రీకర్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యవహారాన్ని ఇతర పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకోవాలని, ఉత్పల్ను తమవైపు తిప్పుకోవాలని శతధా
ముంబై: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. 10 నుంచి 15 స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన చెప్పారు. తాను గోవా వెళ్తున్నట్లు మీడియాతో అన్నారు. ఎన్సీపీ న�
Sanjay Raut: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాల్లో బిజీబిజీగా ఉన్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీలు ఇప్పటికే అస్త్రశస్త�