ముంబై : కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభంతో పాటు అంతర్గత విభేదాలు నెలకొనడం మహారాష్ట్రలో ఆ పార్టీ మిత్రపక్షం శివసేనలో గుబులురేపుతోంది. కాంగ్రెస్ వంటి పెద్ద పార్టీ సారధి లే
Sanjay Raut: కేంద్ర మాజీ మంత్రి, శివసేన నాయకుడు అనంత్ గీతే వ్యాఖ్యలు మహారాష్ట్ర సంకీర్ణ సర్కారులో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్
Sanjay Raut | యూపీ, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం : శివసేన | రాబోయే ఉత్తరప్రదేశ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుత�
ముంబై : కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగించి తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో బీజేపీ అస్ధిరతను సృష్టిస్తోందని శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. కేంద్ర మంత్రి రాణే అరెస్టు �
కేంద్ర ప్రభుత్వంపై కేసు పెట్టాలి | కేంద్ర ప్రభుత్వంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. కరోనా మరణాలపై కేంద్రం అబద్ధాలు చెప్పిందని, దీనిపై కేసు నమోదు చేయాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. ఆ
ముంబై, జూలై 5: బీజేపీ, శివసేన పార్టీల మధ్య స్నేహం ఎప్పటి నుంచో ఉందని, ఎల్లకాలం ఉంటుందని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు. తాము ప్రస్తుతం రాజకీయంగా భిన్నదారుల్లో వెళ్తున్నామని చెప్పారు. రెండు పార్టీ�
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు ఇండియా, పాకిస్థాన్ లాంటివి కావని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ షెలార్ను శనివారం తాను కలిసినట్లు చెప్పారు. ఆయనతో �