ముంబై : కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగించి తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో బీజేపీ అస్ధిరతను సృష్టిస్తోందని శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. కేంద్ర మంత్రి రాణే అరెస్టు �
కేంద్ర ప్రభుత్వంపై కేసు పెట్టాలి | కేంద్ర ప్రభుత్వంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. కరోనా మరణాలపై కేంద్రం అబద్ధాలు చెప్పిందని, దీనిపై కేసు నమోదు చేయాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. ఆ
ముంబై, జూలై 5: బీజేపీ, శివసేన పార్టీల మధ్య స్నేహం ఎప్పటి నుంచో ఉందని, ఎల్లకాలం ఉంటుందని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు. తాము ప్రస్తుతం రాజకీయంగా భిన్నదారుల్లో వెళ్తున్నామని చెప్పారు. రెండు పార్టీ�
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు ఇండియా, పాకిస్థాన్ లాంటివి కావని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ షెలార్ను శనివారం తాను కలిసినట్లు చెప్పారు. ఆయనతో �
ముంబై: శివసేన సీఎం మార్పు గురించి వినిపిస్తున్నవన్నీ వదంతులు, అబద్ధాలు అని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ తెలిపారు. రెండున్నర ఏండ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే స్థానంలో మరొకరు సీఎంగా ఉంటారన్నది ఒ
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే టాప్ లీడర్ అని శివసేన సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రశంసించారు. బీజేపీలో కూడా మోదీనే టాప్ లీడర్ అని కొనియాడారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ప్రధాని �
ముంబై : తౌక్టే తుఫాన్ మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో కల్లోలం రేపగా ప్రధాని మోదీ కేవలం గుజరాత్ లోనే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం పట్ల శివసేన విమర్శలు గుప్పించింది. గుజరా�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో టీఎంసీ ఆధిక్యంలో కొనసాగడం, 200కుపైగా స్థానాల్లో ఆ పార్టీ లీడ్లో ఉండటంతో మమతా బెనర్జీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘బెంగాల్ పులి’కి అభినందనల�