ముంబై: ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శివసేన విరుచుకుపడింది. పశ్చిమ బెంగాల్లో మమత పార్టీ విజయం సాధిస్తే ప్రధాని మోదీ, అమిత్ షా వ్యక్తిగతంగా ఓడినట్లేనని శివస�
ముంబై, ఏప్రిల్ 29: దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేంద్రాన్ని కోరినట్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. గురువా�
ముంబై : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యవసరంగా రెండు రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని శివసేన పార్టీ కోరింది. ఇవాళ మీడియాతో ఎ�
మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరాబ్కు మద్దతుగా శివసేన నాయకుడు సంజయ్ రౌత్ నిలిచారు. జైలు నుంచి సచిన్ వాజే చేసిన ఆరోపణలను రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు.
ముంబై : మహారాష్ట్రలో శివసేన సారధ్యంలోని సంకీర్ణ సర్కార్కు ముంబై మాజీ పోలీస్ అధికారి, ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్న సచిన్ వజేతో సమస్యలు ఎదురవుతాయని తాను పార్టీ నేతలను హెచ్చరించానని ఆ పార్టీ ఎంపీ సంజయ
ముంబై: పశ్చిమ బెంగాల్లో హింస గురించి మాత్రమే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. బెల్గాంలో గత 8 రోజులుగా మరాఠీ ప్రజలపై దాడి జరుగుతున్నదని, దీని గురించి ఎవర
ముంబై : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలను అటు తృణమూల్ కాంగ్రెస్, ఇటు బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారపర్వాన్ని ప్రారంభించాయి. పెద్ద ఎత్తున ర�
ముంబై : పశ్చిమ బెంగాల్లో జరబోయే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ పోటీ చేయడంలేదని ఆ పార్టీ నేత, ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. బెంగాల్లో తమ పార్టీ పోటీ చేస్తు�