పల్లె ప్రగతిలో ప్రమాదకర బావులు, బోర్ల గుర్తింపు వేగంగా కొనసాగుతున్న పూడ్చివేత పనులు సంగారెడ్డి జిల్లాలో 393 బావులు, 221 బోర్లు మెదక్ జిల్లాలో 1080 శిథిలావస్థ భవనాలు.. 959 గుంతలు సంగారెడ్డి, జూలై 5 (నమస్తే తెలంగాణ) : �
భూపాల్ రెడ్డి | జిల్లాలోని పఠాన్చెరు మండలం భానూర్ గ్రామంలోని భ్రమరాంబిక కేతిక సమేత మల్లికార్జున స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డి పాల్గొన�
అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు రెండో రోజుకు పల్లెప్రగతి, హరితహారం వట్పల్లి జూలై 2 : మారు మూల గ్రామాలను సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయా
అమీన్పూర్, జూలై 2 : మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని ఎంపీపీ దేవానంద్ పిలుపునిచ్చారు. శుక్రవారం పటేల్గూడ గ్రామ పంచాయతీలో ‘పల్లె ప్రగతి’లో భాగంగా సర్పంచ్ నితీషాశ్రీకాంత్తో కలిసి ఆయన మొక్కలు �
ప్రారంభమైన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు గ్రామసభల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములైన ప్రజలు పల్లెలు పచ్చదనం, పరిశుభత్రతో ఫరిడవిల్లాలని ఆకాంక్ష మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అ�
సంగారెడ్డి మున్సిపాలిటీ, జూన్ 30: ఉద్యోగ సంఘాలపై అభిమానంతో సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో మార్చి 22న చర్చలు జరిపారని టీఎన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. బుధవారం సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్ ట�
కోహెడ, జూన్ 26 : పల్లెప్రగతితో మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామం రూపు మార్చుకుంది. అభివృద్ధి పనులకు మారింది. కోహెడ, సముద్రాల, చెంచెల్ చెర్వుపల్లి, మైసంపల్లి, కాచాపూర్ గ్రామాల నుంచి 222 రైతు కుటుంబాలు వచ్చ
సంగారెడ్డి జూన్ 28 (నమస్తే తెలంగాణ) : వైకుంఠధామాల నిర్మాణంలో సంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉంది. సీఎం కేసీఆర్ ప్రతి పంచాయతీలో అన్ని సౌకర్యాలతో శ్మశానవాటికలు ఉండాలని సంకల్పించారు. ఇందుకు అనుగుణంగా రాష్�
సంగారెడ్డి, జూన్ 28 : దీర్ఘకాలికంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న కక్షిదారులు లోక్అదాలత్తో సత్వర న్యాయం పొందేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించిందని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి తెలిపార
నారాయణఖేడ్ టౌన్, జూన్ 27 : విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి సూచించారు. ఆదివారం నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ గ్రామంలో ఆర్వీఎం పథకం ద్వారా మంజూరై
రూ.5.8 కోట్ల వ్యయంతో పనులు హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు రాయికోడ్, జూన్ 27 : మండంలోని సింగితం, రాయిపల్లి, నాగన్పల్లి, కర్చల్, మామిడిపల్లి, మొర్టాగా గ్రామాల మీదుగా ప్రయాణించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బంద
జహీరాబాద్ డివిజన్లో 69 వేల ఎకరాల్లో పంట సాగు చేయనున్నట్టు అంచనా మార్కెట్లో పత్తికి మద్దతు ధర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జహీరాబాద్, జూన్ 27 : రైతులు వర్షధార పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతు�
సంగారెడ్డి : జిల్లాలోని పటాన్చెరు శివారులో లారీ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. నిన్న రాత్రి ఔటర్ రింగ్రోడ్పై ఇద్దరు డ్రైవర్ల మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదం ఘర్షణకు దారితీయడంతో లార�