కోహెడ, జూన్ 26 : పల్లెప్రగతితో మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామం రూపు మార్చుకుంది. అభివృద్ధి పనులకు మారింది. కోహెడ, సముద్రాల, చెంచెల్ చెర్వుపల్లి, మైసంపల్లి, కాచాపూర్ గ్రామాల నుంచి 222 రైతు కుటుంబాలు వచ్చ
సంగారెడ్డి జూన్ 28 (నమస్తే తెలంగాణ) : వైకుంఠధామాల నిర్మాణంలో సంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉంది. సీఎం కేసీఆర్ ప్రతి పంచాయతీలో అన్ని సౌకర్యాలతో శ్మశానవాటికలు ఉండాలని సంకల్పించారు. ఇందుకు అనుగుణంగా రాష్�
సంగారెడ్డి, జూన్ 28 : దీర్ఘకాలికంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న కక్షిదారులు లోక్అదాలత్తో సత్వర న్యాయం పొందేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించిందని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి తెలిపార
నారాయణఖేడ్ టౌన్, జూన్ 27 : విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి సూచించారు. ఆదివారం నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ గ్రామంలో ఆర్వీఎం పథకం ద్వారా మంజూరై
రూ.5.8 కోట్ల వ్యయంతో పనులు హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు రాయికోడ్, జూన్ 27 : మండంలోని సింగితం, రాయిపల్లి, నాగన్పల్లి, కర్చల్, మామిడిపల్లి, మొర్టాగా గ్రామాల మీదుగా ప్రయాణించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బంద
జహీరాబాద్ డివిజన్లో 69 వేల ఎకరాల్లో పంట సాగు చేయనున్నట్టు అంచనా మార్కెట్లో పత్తికి మద్దతు ధర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జహీరాబాద్, జూన్ 27 : రైతులు వర్షధార పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతు�
సంగారెడ్డి : జిల్లాలోని పటాన్చెరు శివారులో లారీ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. నిన్న రాత్రి ఔటర్ రింగ్రోడ్పై ఇద్దరు డ్రైవర్ల మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదం ఘర్షణకు దారితీయడంతో లార�
జహీరాబాద్ నిమ్జ్లో పరిశ్రమ ఏర్పాటుకు అమెరికాకు చెందిన ట్రైటాన్ ఆసక్తి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంస్థ రూ. 2100 కోట్ల పెట్టుబడులు పరిశ్రమ ఏర్పాటుతో 25వేల మందికి ఉద్యోగావకాశాలు ఇతర పరిశ్రమలు
అందోల్ జూన్ 25: రైతుల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శుక్రవారం జోగిపేటలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ. కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన సీడ్ ప్ర�
ప్రజా సమస్యలను పరిష్కరిస్తా ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి జిన్నారం, జూన్ 25 : ప్రజల అవసరాలను గుర్తించి, వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేపడితే చిరస్థాయిగా నిలిచిపోతామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ర�
అల్లం సాగువైపు జహీరాబాద్ రైతుల చూపు బిందుసేద్యం ద్వారా సాగు సేంద్రియ ఎరువుల ద్వారా పండిస్తున్న రైతులు రాష్ట్రంలో 80శాతం ఇక్కడే సాగు శీతల గిడ్డంగులు, మార్కెటింగ్ సౌక్యరం లేక ఇబ్బందులు ఉద్యానవన శాఖ ద్వా
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి దువ్వగుంటలో రూ.34 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం జిన్నారం, జూన్ 23 : గ్రామాల సంపూర్ణ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం
ఎమ్మెల్యే మానిక్రావు | రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మానిక్రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్ధీన్ అన్నారు.