సంగారెడ్డి, జూలై 16 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో కొత్తగా రెండు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏర్పాటు కానున్నాయి. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి కేంద్రంగా ‘సంగారెడ్డి మామిడి రైత�
అదాలత్లకు సహకరించిన వారికి అభినందనలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి సంగారెడ్డి, జూలై 16: లోక్ అదాలత్లు నిర్వహించి కోర్టుల్లోని పెండింగ్ కేసుల పరిష్కారంలో ఉమ్మడి జిల్లా న్యాయస్థానం రాష్ట్రస్థ
ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలా చూడండిసంగారెడ్డి జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీజైపాల్రెడ్డిజడ్పీ స్థాయీ సంఘ సమావేశంసంగారెడ్డి, జూలై 15 (నమస్తే తెలంగాణ): కరోనా థర్డ్వేవ్పై జిల్లా ప్రజలను అప�
అందోల్, జూలై 15: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో అందోల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. అందోల్ చెరువుతో పాటు అన్నాసాగర్ చెరువులోకి వరదనీరు వచ్చి చేరింది. దీంత�
ఝరాసంగం, జూలై 13: పల్లె ప్రగతి, ఏడోవిడుత హరితహార కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని దేవరంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ శశికళశ్యాం, ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులతో పాటు ఎంపీడీవో సుజాతతో కలిసి గ్రా
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 13: జాతీయ పైలేరియా, నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో వైద�
కొల్చారం, జూలై 13: ప్రతి ఒక్కరూ భౌతిక దూరంతో పాటు మాస్క్ ధరించాలని , ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేలా సర్పంచ్లు, ఎంపీటీసీలు బాధ్యత తీసుకోవాలని ఎంపీపీ మంజుల అన్నారు. మండల పరిషత్ సమావేశా న్ని ఎంపీపీ అధ్యక�
నారాయణఖేడ్, జూలై 12:నారాయణఖేడ్ పట్టణంలోని ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించి అందుకనుగుణంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మహారెడ్డి తెలిపారు. సోమవారం నారాయణఖేడ్ పట్టణంలోని కాశీవిశ్వనాథస్వ�
సంగారెడ్డి, జూలై 12: బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఆవులు, లేగదూడలు అమ్మినా, రవాణా చేసినా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ వ్యాపారులను హెచ్చరించారు. స�
పటాన్చెరు, జూలై 12 : ఇస్నాపూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన జగన్నాథుడి రథయాత్ర ఉత్సవాల్లో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జగన్నాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించ�
కల్హేర్, జూలై 11: రైతును రాజును చేసేందుకు సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు ప్రాజెక్టు అల�
అమీన్పూర్, జూలై11: సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, ప్రత్యేక ప్రణాళికతో పటాన్చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నార�