బొల్లారం, జూలై 8 : హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ రోజాబాల్రెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 12, 19 వార్డుల్లో ఆమె పర్యటించి హరితహారం భాగంగా మొక్కల�
గుమ్మడిదల, జూలై 8 : నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేసుకొని మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దుకుందామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రాంరెడ్డిబావి గ్రామంలో పీఆర్ రోడ్డు
కంది, జూలై 8 : ఐఐటీ హైదరాబాద్లో ఇప్పటికే అన్ని రకాల సర్వీసులను తీసుకొచ్చారు. తాజాగా ఇక్కడి విద్యార్థులు, సిబ్బంది కోసం కొత్తగా పోస్టల్ సర్వీసునూ గురువారం డైరెక్టర్ బీఎస్మూర్తి, చీఫ్ పోస్ట్మాస్టర్ �
హత్నూర, జూలై 8 : ఒకప్పుడు ఆ పల్లె సమస్యలకు నిలయంగా ఉండేది.. గ్రామంలో అడుగు పెడితే మురికి కాల్వలు, పారిశుధ్యలోపం, అధ్వానంగా రోడ్లు, ఎక్కడా చూసిన చెత్తచెదారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ, నేడు ట
సంగారెడ్డి, జూలై 8 : కోర్టుల్లో దీర్ఘకాలికంగా పేరుకుపోతున్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు లోక్అదాలత్లు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో గతేడాది డిసెంబర్లో 1519 కేసులు, 2021 �
సంగారెడ్డి మున్సిపాలిటీ, జూలై 7 : పట్టణంలో ఆర్థిక మంత్రి హరీశ్రావు సహకారంతో రూ. 6.70 కోట్లతో సమీకృత మోడల్ మార్కెట్ను ఏర్పాటు చేయనున్నట్టు సంగారెడ్డి మాజీ ఎమ్మె ల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. బుధవారం పట్ట�
పెంపుడు జంతువులు.. పొంచి ఉన్న వ్యాధులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న నిపుణులు నేడు ప్రపంచ జూనోసిస్ డే జంతువుల నుంచి మానవులకు సోకే వ్యాధులు..జూనోసిస్ అనగా జంతువుల నుంచి మనషులకు సోకే వ్యాధి. జూనోసిస�
పల్లె ప్రగతిలో ప్రమాదకర బావులు, బోర్ల గుర్తింపు వేగంగా కొనసాగుతున్న పూడ్చివేత పనులు సంగారెడ్డి జిల్లాలో 393 బావులు, 221 బోర్లు మెదక్ జిల్లాలో 1080 శిథిలావస్థ భవనాలు.. 959 గుంతలు సంగారెడ్డి, జూలై 5 (నమస్తే తెలంగాణ) : �
భూపాల్ రెడ్డి | జిల్లాలోని పఠాన్చెరు మండలం భానూర్ గ్రామంలోని భ్రమరాంబిక కేతిక సమేత మల్లికార్జున స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డి పాల్గొన�
అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు రెండో రోజుకు పల్లెప్రగతి, హరితహారం వట్పల్లి జూలై 2 : మారు మూల గ్రామాలను సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయా
అమీన్పూర్, జూలై 2 : మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని ఎంపీపీ దేవానంద్ పిలుపునిచ్చారు. శుక్రవారం పటేల్గూడ గ్రామ పంచాయతీలో ‘పల్లె ప్రగతి’లో భాగంగా సర్పంచ్ నితీషాశ్రీకాంత్తో కలిసి ఆయన మొక్కలు �
ప్రారంభమైన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు గ్రామసభల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములైన ప్రజలు పల్లెలు పచ్చదనం, పరిశుభత్రతో ఫరిడవిల్లాలని ఆకాంక్ష మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అ�
సంగారెడ్డి మున్సిపాలిటీ, జూన్ 30: ఉద్యోగ సంఘాలపై అభిమానంతో సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో మార్చి 22న చర్చలు జరిపారని టీఎన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. బుధవారం సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్ ట�