ఉమ్మడి మెదక్ ప్రధాన న్యాయమూర్తి అంగీకారంతెలుగుకు ప్రాధాన్యంపై సర్వత్రా హర్షంసంగారెడ్డి, జూలై 28 : న్యాయస్థానాల్లో ఇప్పటి వరకు కేసుల విచారణ ఇంగ్లిష్లో జరుగుతున్న విషయం తెలిసిందేనని, ఇక నుంచి తెలుగులో వ
సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షాసంగారెడ్డి కలెక్టరేట్, జూలై 28 : జిల్లాను క్షయ (టీబీ) రహిత జిల్లాగా మార్చాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ �
ఈ యేడాది లక్ష్యంగా పెట్టుకున్న డీఆర్డీవో ఇప్పటి వరకు ఎస్హెచ్జీ మహిళలకు రూ.11కోట్లు అందజేత వ్యాపారాలు, డెయిరీ, గ్రీన్హౌస్లకు లోన్లు సంగారెడ్డి, జూలై 27 (నమస్తే తెలంగాణ) : గ్రామీణ మహిళలు ఆర్థిక స్వాలంబన సా�
ప్రోత్సహించినా, సహకరించినా శిక్ష అర్హులే.. ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి సంగారెడ్డి, జూలై 27 : విద్యార్థి దశలో ర్యాగింగ్ చేస్తే శిక్ష తప్పదని, అందుకు ప్రోత్సహించినా, సహకరించినా శిక్షార్హులే
కొత్త రేషన్ కార్డులుతో సంతోషంగా పేద కుటుంబాలు జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేసిన ఎమ్మెల్యే జహీరాబాద్, జూలై 27: పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కొ�
పేదవారు మూడు పూటలా అన్నం తినాలి అందుకే అర్హులకు కొత్త రేషన్ కార్డుల జారీ శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి సంగారెడ్డి, జూలై 27: పేదవారు ఆకలితో అలమటించకుండా ఆహార భద్రత కార్డులు కలిగి ఉండాలనే లక్ష్
సంగారెడ్డి జిల్లాలో 3,94,359 మందికి కొవిడ్ వ్యాక్సిన్ పూర్తి మెదక్ జిల్లాలో 7 లక్షల మందికి.. సిద్దిపేట జిల్లాలో 3,52,315 మందికి.. సంగారెడ్డి మున్సిపాలిటీ, జూలై 26 : కొవిడ్ వ్యాక్సినేషన్ సంగారెడ్డి జిల్లాలో ముమ్మ�
రూ. 12కోట్లతో 12కి.మీ రోడ్డు నిర్మాణం ఫలించిన ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కృషి హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు అందోల్, జూలై 26 : అందోల్-జోగిపేట ప్రధాన రహదారి నిర్మాణం కోసం ఎమ్మెల్యే క్రాంతికిరణ్ చేసిన కృషి
సోయా, పెసర, మినుము, జొన్న పంటల్లో కంది సాగు అంతర పంటలతో లాభాలు పొందవచ్చని అన్నదాత ధీమా జహీరాబాద్, జూలై 25 : అన్నదాతలు పాత కాలం వ్యవసాయాన్ని మానుకొని నూతన పద్ధతులతో పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ
మనోహరాబాద్, జూలై 25 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రభుత్వ పెద్దపీట వేస్తున్నదని మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్లో మహిళలతో కలిసి ఆమె బోనం తీసుకెళ్లి అమ్మవారిక
రేపటి నుంచి రేషన్ కార్డుల పంపిణీ సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 8139 మంది లబ్ధిదారుల గుర్తింపు అత్యధికంగా పటాన్చెరు నియోజకవర్గానికి 2022 కార్డులు వచ్చే నెలా నుంచే రేషన్ తీసుకునేందుకు అవకాశం జిల్లాలో అందిన �
హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఘనంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు రామచంద్రాపురం, జూలై 24 : హరితహారంల
మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు మొక్కనాటి బహుమానం నేడు ఉమ్మడి మెదక్ జిల్లా అంతటా ‘ముక్కోటి వృక్షార్చన’ మొక్కలు నాటనున్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్న టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలు
నారాయణఖేడ్, జూలై 23 : అధికారులంతా సమన్వయంతో పని చేసినప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని, ఆ దిశగా కృషి చేసి ప్రజా ప్రతినిధుల సూచనలకనుగుణంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శుక్�