అందోల్/రాయికోడ్/పుల్కల్ రూరల్, జూన్ 21 : ఎత్తిపోతల పథకాలకు బసవేశ్వర, సంగమేశ్వర పేర్లు పెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా వీరశైవలింగాయత్ సమాజం ఆధ్వర్యంలో సోమవారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఎంపీ
అందోల్, జూన్ 21 : తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరి పోసిన మహానాయకుడు ఆచార్య జయశంకర్ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా సోమవారం అందోల్ ఎమ్మెల్యే క్యాం�
అప్రమత్తతే మేలు మార్కెట్లో నకిలీ విత్తనాలతో జాగ్రత్త కొనుగోలు రసీదులు తప్పనిసరి వ్యవసాయశాఖ సూచనలు పాటించాలి మునిపల్లి, జూన్ 19 : చెట్టు నంబర్ వన్ అయితే కాయ నంబర్ వన్ అవుతున్నదని ఓ సినిమాలో డైలాగ్.. మ�
మెదక్ జిల్లాలో వేగంగా వ్యాక్సినేషన్ 24 కేంద్రాల ద్వారా గుతున్న ప్రక్రియ ఇప్పటి వరకు లక్షా 47వేల మందికి వ్యాక్సిన్ పకడ్బందీగా అమలు కరోనాకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం టీకా పంపిణీని వేగవంతం చేసింది. వైద్�
ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ వట్పల్లిలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వట్పల్లి, జూన్ 19: రైతులు ఒకే రకం పంటలు వేయకుండా, పంట మార్పిడి చేయడంతో పాటు మంచి లాభదాయక పంటల సాగుపై దృష్టి పె
సంగారెడ్డి కలెక్టరేట్ 18 : జిల్లాలోని అర్హులందరికీ త్వరలో కొత్త ఆహార భద్రత కార్డులను జారీ చేసేందుకు పూర్తి స్థాయిలో స్క్రూటీని పూర్తి చేసి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గం�
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగితం గ్రామానికి చెందిన అవినాష్, సుమలత దంపతుల చిన్న కూతురు అక్షయ(2). గొంతు చుట్టు ఏర్పడ్డ కణితితో తీవ్రంగా బాధపడుతోంది. ఆపరేషన్ చేయించేందుకు స్థోమత ల
ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి సంగారెడ్డి మున్సిపాలిటీ, జూన్ 17: కరోనా సమయంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యామూర్తి పాపిరెడ్డి అన్నారు. అయ్యప్ప ఆపద్బ�
అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంగా పని చేయాలి మండల అభివృద్ధే లక్ష్యం, సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలి పెండింగ్ పనులు, పేరుకుపోయిన సమస్యలను ప�
టీఆర్ఎస్ పాలనలో నాణ్యమైన కరెంటు రూ.80కోట్లతో మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ ప్రతి గింజనూ కొనుగోలు చేసిన ఏకైక ప్రభుత్వం ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి జొన్నల కొనుగోలు కేంద్రాలు షురూ.. కల�
పటాన్చెరు, జూన్ 16 : కొవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారికి వ్యాక్సినేషన్ నిర్వహిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో నిలుస్తున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్�
నారాయణఖేడ్, జూన్ 16 : నారాయణఖేడ్ ప్రజలు ఎదుర్కొంటున్న సాగు నీటి సమస్యను తీర్చే బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి నీటిపారుదల అధికారులు, సర�
పారిశుధ్యాన్ని పర్యవేక్షించాలి హరితహారంలో పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి ధరణి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ�