జహీరాబాద్ డివిజన్లో 69 వేల ఎకరాల్లో సాగు అంచనా.. మార్కెట్లో పత్తికి మద్దతు ధర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు జహీరాబాద్, జూన్ 8 : రైతులు వర్షాధార పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో డిమ
నారాయణఖేడ్, జూన్ 8: ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్న జర్నలిస్టుల కృషి అభినందనీయమని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్�
సంగారెడ్డి, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా కేంద్ర దవాఖానలో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ హబ్, ఆర్టీపీసీఆర్ సెంటర్ బుధవారం ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్రావు వ�
లింగంపల్లి, వెంకటాపూర్లో ప్రభుత్వభూములు రెండు గ్రామాల్లో డిజిటల్ సర్వే చేస్తున్న అధికారులు ఆయా గ్రామాల్లో అందుబాటులో 914 ఎకరాలు పార్కు ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగాలు సంగారెడ్డి, జూన్ 7 (నమస్తే తెల�
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి మృతుల్లో ఒకరు మున్సిపల్ కార్మికురాలు నారాయణఖేడ్లో విషాదం నారాయణఖేడ్, జూన్ 7 : రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. భర్తలను కోల్పోయ
సంగారెడ్డి, జూన్ 6 : వానకాలం పంట సాగుకు అన్నదాతలు సమాయత్తమవుతున్న సమయంలో విత్తనాలు కొనుగోళ్లలో రైతులు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా రైతులు వానకాలం రాగానే విత్తనాలు వేసేందుకు తొందర పడొద్దు. రైతుల సమయాన�
పల్లెటూర్లలో విరివిగా అల్లనేరేడు పండ్లు లభ్యంమద్దూరు, జూన్6 : సంపూర్ణ ఆరో గ్యం కోసం సీజనల్గా దొరికే ప్రతి పండు ఓ ఔషధమే అని పెద్దలు చెబుతుంటారు. అలాంటి సీజనల్ పండ్లలో నేరేడు పండ్లు ఎంతో ముఖ్యమైనవి. నల్ల�
ఈ నెల 10 తర్వాత సర్వే చేయనున్న బృందాలుజిల్లాకు చేరుకున్న సర్వే అధికారులురెండు నెలల్లో ప్రభుత్వానికి నివేదికలునివేదిక అందిన వెంటనే పనులు ప్రారంభంసంగారెడ్డి జూన్ 6 (నమస్తే తెలంగాణ) : సంగమేశ్వర, బసవేశ్వర ఎత
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు రెండేండ్లలో ప్రగతి అందుబాటులో వైకుంఠధామం, డంపింగ్యార్డు గ్రామంలో పచ్చదనం, స్వచ్ఛత కొత్త హంగులతో పల్లె ప్రకృతి వనం పట్టణంలో తరహా వాకింగ్ ట్రాక్ మిషన్ భగీరథతో తా�
జహీరాబాద్, మే 4 : రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఎరువులు, విత్తనాల వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్మకూడదని డీఎస్పీ శంకర్రాజు అన్నారు. శుక్రవారం జహీరాబాద్ డివిజన్ ఫర్టిలైజర్ దుకాణ యజమా�
పటాన్చెరు, జూన్ 4 : ఎరుక కులస్తుల కోసం పటాన్చెరులో స్థలం కేటాయించి షెడ్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెషన్ హాల్లో ఎరుకల సంఘం సమావేశం జరి
పుట్టిన రోజున ఔదార్యంసిద్దిపేట, జూన్ 3 : తన పుట్టినరోజున పలువురు ఆభాగ్యులకు మంత్రి హరీశ్రావు అండగా నిలిచి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.తల్లిదండ్రులు లేని భాగ్య అనే అనాథ బాలికకు గతంలో మంత్రి హరీ�