జహీరాబాద్ నిమ్జ్లో పరిశ్రమ ఏర్పాటుకు అమెరికాకు చెందిన ట్రైటాన్ ఆసక్తి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంస్థ రూ. 2100 కోట్ల పెట్టుబడులు పరిశ్రమ ఏర్పాటుతో 25వేల మందికి ఉద్యోగావకాశాలు ఇతర పరిశ్రమలు
అందోల్ జూన్ 25: రైతుల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శుక్రవారం జోగిపేటలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ. కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన సీడ్ ప్ర�
ప్రజా సమస్యలను పరిష్కరిస్తా ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి జిన్నారం, జూన్ 25 : ప్రజల అవసరాలను గుర్తించి, వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేపడితే చిరస్థాయిగా నిలిచిపోతామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ర�
అల్లం సాగువైపు జహీరాబాద్ రైతుల చూపు బిందుసేద్యం ద్వారా సాగు సేంద్రియ ఎరువుల ద్వారా పండిస్తున్న రైతులు రాష్ట్రంలో 80శాతం ఇక్కడే సాగు శీతల గిడ్డంగులు, మార్కెటింగ్ సౌక్యరం లేక ఇబ్బందులు ఉద్యానవన శాఖ ద్వా
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి దువ్వగుంటలో రూ.34 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం జిన్నారం, జూన్ 23 : గ్రామాల సంపూర్ణ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం
ఎమ్మెల్యే మానిక్రావు | రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మానిక్రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్ధీన్ అన్నారు.
అందోల్/రాయికోడ్/పుల్కల్ రూరల్, జూన్ 21 : ఎత్తిపోతల పథకాలకు బసవేశ్వర, సంగమేశ్వర పేర్లు పెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా వీరశైవలింగాయత్ సమాజం ఆధ్వర్యంలో సోమవారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఎంపీ
అందోల్, జూన్ 21 : తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరి పోసిన మహానాయకుడు ఆచార్య జయశంకర్ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా సోమవారం అందోల్ ఎమ్మెల్యే క్యాం�
అప్రమత్తతే మేలు మార్కెట్లో నకిలీ విత్తనాలతో జాగ్రత్త కొనుగోలు రసీదులు తప్పనిసరి వ్యవసాయశాఖ సూచనలు పాటించాలి మునిపల్లి, జూన్ 19 : చెట్టు నంబర్ వన్ అయితే కాయ నంబర్ వన్ అవుతున్నదని ఓ సినిమాలో డైలాగ్.. మ�
మెదక్ జిల్లాలో వేగంగా వ్యాక్సినేషన్ 24 కేంద్రాల ద్వారా గుతున్న ప్రక్రియ ఇప్పటి వరకు లక్షా 47వేల మందికి వ్యాక్సిన్ పకడ్బందీగా అమలు కరోనాకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం టీకా పంపిణీని వేగవంతం చేసింది. వైద్�
ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ వట్పల్లిలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వట్పల్లి, జూన్ 19: రైతులు ఒకే రకం పంటలు వేయకుండా, పంట మార్పిడి చేయడంతో పాటు మంచి లాభదాయక పంటల సాగుపై దృష్టి పె
సంగారెడ్డి కలెక్టరేట్ 18 : జిల్లాలోని అర్హులందరికీ త్వరలో కొత్త ఆహార భద్రత కార్డులను జారీ చేసేందుకు పూర్తి స్థాయిలో స్క్రూటీని పూర్తి చేసి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గం�