హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగితం గ్రామానికి చెందిన అవినాష్, సుమలత దంపతుల చిన్న కూతురు అక్షయ(2). గొంతు చుట్టు ఏర్పడ్డ కణితితో తీవ్రంగా బాధపడుతోంది. ఆపరేషన్ చేయించేందుకు స్థోమత ల
ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి సంగారెడ్డి మున్సిపాలిటీ, జూన్ 17: కరోనా సమయంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యామూర్తి పాపిరెడ్డి అన్నారు. అయ్యప్ప ఆపద్బ�
అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంగా పని చేయాలి మండల అభివృద్ధే లక్ష్యం, సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలి పెండింగ్ పనులు, పేరుకుపోయిన సమస్యలను ప�
టీఆర్ఎస్ పాలనలో నాణ్యమైన కరెంటు రూ.80కోట్లతో మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ ప్రతి గింజనూ కొనుగోలు చేసిన ఏకైక ప్రభుత్వం ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి జొన్నల కొనుగోలు కేంద్రాలు షురూ.. కల�
పటాన్చెరు, జూన్ 16 : కొవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారికి వ్యాక్సినేషన్ నిర్వహిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో నిలుస్తున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్�
నారాయణఖేడ్, జూన్ 16 : నారాయణఖేడ్ ప్రజలు ఎదుర్కొంటున్న సాగు నీటి సమస్యను తీర్చే బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి నీటిపారుదల అధికారులు, సర�
పారిశుధ్యాన్ని పర్యవేక్షించాలి హరితహారంలో పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి ధరణి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ�
గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులు చేపట్టాలి అనుమతులు లేనిలే అవుట్లు, నిర్మాణాలు తొలగించాలి వారంలో ఒక రోజు అధికారులు పల్లె నిద్ర చేయాలి అదనపు కలెక్టర్ రాజర్షి షా ఆదేశం సంగారెడ్డి, జూన్ 15 : వానక�
అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రియాంక వర్గీస్ గజ్వేల్ రూరల్/కొండపాక/వర్గల్, జూన్ 15 : నర్సరీల్లో మొక్కల పెంపకం అద్భుతంగా ఉందని, పచ్చదనంతో కనివిందు చేసేలా మొక్కలు ఉన్నాయని అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్�
సంగమేశ్వర ఎత్తిపోతలతో కొత్త చరిత్రకు నాంది గోదావరి జలాలతో సంగమేశ్వరుడి పాదాలను కడుగుతాం.. త్వరలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా పనులకు శంకుస్థాపన వేగంగా ఎత్తిపోతలు పూర్తి చేస్తాం సంగారెడ్డి జిల్లాలో 2.19 లక్�
జిల్లాకు రూ.51 లక్షల విలువైన 554 క్వింటాళ్ల విత్తనాలు అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్రావు సంగారెడ్డి, జూన్ 14: తెలంగాణ ప్రభు�
నేడు సంగమేశ్వర ఎత్తిపోతల సర్వేకు శ్రీకారంలింగంపల్లిలో ప్రారంభించనున్న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుసంగారెడ్డి,జహీరాబాద్, అందోలు సెగ్మెంట్లలో 2.19 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరురెండు నెలల్లో డీపీఆర్
36 సీసీ కెమెరాలతో గ్రామంలో పహారా కెమెరాల ఏర్పాటుకు పలువురు సహకారం జిన్నారం, జూన్ 12 : గడ్డపోతారం గ్రామం పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలోకి వచ్చింది. కాలుష్య వ్యర్థాల పారబోత నేపథ్యంలో పారిశ్రామిక వాడలో మూడు, నా�