ఈ నెల 10 తర్వాత సర్వే చేయనున్న బృందాలుజిల్లాకు చేరుకున్న సర్వే అధికారులురెండు నెలల్లో ప్రభుత్వానికి నివేదికలునివేదిక అందిన వెంటనే పనులు ప్రారంభంసంగారెడ్డి జూన్ 6 (నమస్తే తెలంగాణ) : సంగమేశ్వర, బసవేశ్వర ఎత
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు రెండేండ్లలో ప్రగతి అందుబాటులో వైకుంఠధామం, డంపింగ్యార్డు గ్రామంలో పచ్చదనం, స్వచ్ఛత కొత్త హంగులతో పల్లె ప్రకృతి వనం పట్టణంలో తరహా వాకింగ్ ట్రాక్ మిషన్ భగీరథతో తా�
జహీరాబాద్, మే 4 : రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఎరువులు, విత్తనాల వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్మకూడదని డీఎస్పీ శంకర్రాజు అన్నారు. శుక్రవారం జహీరాబాద్ డివిజన్ ఫర్టిలైజర్ దుకాణ యజమా�
పటాన్చెరు, జూన్ 4 : ఎరుక కులస్తుల కోసం పటాన్చెరులో స్థలం కేటాయించి షెడ్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెషన్ హాల్లో ఎరుకల సంఘం సమావేశం జరి
పుట్టిన రోజున ఔదార్యంసిద్దిపేట, జూన్ 3 : తన పుట్టినరోజున పలువురు ఆభాగ్యులకు మంత్రి హరీశ్రావు అండగా నిలిచి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.తల్లిదండ్రులు లేని భాగ్య అనే అనాథ బాలికకు గతంలో మంత్రి హరీ�
రాజకీయ పార్టీలు, సంస్థలు, మేధావులను ఏకం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యాన్ని స్మరించుకున్న ప్రజాప్రతినిధులు, నేతలు సంగారెడ్డి జిల్లా బృందం: అమరుల త్యాగాల ఫలితే నేటి తెలంగాణ రాష్ట�
గుమ్మడిదల, మే 30: మండల పరిధిలోని అన్నారం పల్లెప్రగతితో అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలిచింది. గ్రామంలో నలుదిక్కులా పోతరాజుకుంట, చెల్లయికుంట, కొత్తచెరువు, రామేశ్వరం చెరువు మిషన్కాకతీయ పథంతో పూర్వ వైభవాన్�
ఉమ్మడి మెదక్ జిల్లాల్లో కొనసాగిన కార్యక్రమం పర్యవేక్షించిన ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, సంగారెడ్డి అదనపు కలెక్టర్, మెదక్ ఆర్ఎం రామచంద్రాపురం, మే 30 : కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్స్
జిల్లా లో 6లక్షల 64వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు : డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్చిన్నశంకరంపేట, మే 29: జిల్లాలో ఇప్పటి వరకు ఐకేపీ ఆధ్వర్యంలో 14,600 మంది రైతుల నుంచి 6లక్షల64వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని
సదాశివపేట, మే 28 : ప్రభుత్వం నిర్ణయించిన లాక్డౌన్ నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట పరమైన చర్యలు తప్పవని డీఎస్పీ బాలాజీ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంగారెడ్డి కొత్త బస్టాండ్, పోతిర�