అందోల్, మే17: లాక్డౌన్ సమయంలో పేదలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం జోగిపేట ప్రభుత్వ దవాఖాన ఆవరణలో జాగృతి రాష్ట్ర కార్యదర్శి మఠం భిక్షపతి అన్నదాన కార్
సంగారెడ్డికి పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులైన జ్ఞానేశ్వర్, కిరణ్, సతీష్ స్నేహితులు. ప్రస్తుతం కొవిడ్ బాధితులు భోజన వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గమనించిన వీరు, వారికి ఏదైనా చ�
కొవిడ్ రోగులకు భరోసా కల్పిస్తున్న సేవాభారతి బాధితులకు రెండు పూటలా భోజన వసతి ఇప్పటికే 9మంది కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి.. ఆదర్శంగా నిలుస్తున్న సేవాభారతి సభ్యులు కంది, మే 17: ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రె�
ప్రభుత్వ చర్యలతో కరోనా తగ్గుముఖం నారాయణఖేడ్ ఏరియా దవాఖానను తనిఖీ ఎమ్మెల్యే పీపీఈ కిట్ ధరించి కొవిడ్ రోగులను కలిసిన భూపాల్రెడ్డి నారాయణఖేడ్, మే 17: ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం దవాఖ
సంగారెడ్డి, మే 17: ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకున్న కరోనా బాధితులకు ఉచితంగా భోజనం పంపిణీ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఉచిత ఆహార పంపిణీ సహాయ కేంద్రం వాహనాలను అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి జెండా ఊపి
మూసి ఉన్న దుకాణ సముదాయాలు బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్న పోలీసులు నిబంధనలు అతిక్రమించిన యజమానులకు జరిమానా సంగారెడ్డి, మే 16: కరోనా కట్టడికి తెలంగాణ సర్కార్ తీసుకున్న లాక్డౌన్ నిర్ణయంతో ఊరట
సంగారెడ్డి, కంది మండలాల్లో ఇసుక ఫిల్టర్లు కూల్చివేత అక్రమంగా ఇసుక రవాణా చేస్తే పీడీ యాక్టు నమోదు సంగారెడ్డి, మే 16 : అక్రమ ఇసుక ఫిల్టర్లపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ ఇసుక తవ
ఇంటింటి ఆరోగ్య సర్వే దేశానికి ఆదర్శం నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి వైద్య సేవలపై ఆరా, సంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కల్హేర్, మే 16 : ఇంటింటి ఆరోగ్య సర్వే సఫలం అయిందని, కరోనా నిబంధనలు పాటిస్తే మహమ్�
రోడ్లు నిర్మానుష్యం ఉదయం 10 తర్వాత ఇంట్లోనే ప్రజలు కొనసాగిన పోలీసుల పికెటింగ్ జహీరాబాద్, మే 16: జహీరాబాద్లో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. జహీరాబాద్ డివిజన్లో ఆదివారం లాక్డౌన్ సడలింపు సమయమ�
రాయికోడ్, మే16: సమాజసేవే తమ లక్ష్యమని సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు పి.సంగమేశ్వర్పాటిల్ అన్నారు. మండల పరిధిలోని జంబ్గి(కె) గ్రామంలో ఆదివారం కరోనాతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు తనవంతు సాయంగా 5 కి�
జహీరాబాద్, మే 14: విశ్వగురువు బసవేశ్వరుడిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని ఎమ్మె ల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. శుక్రవారం జహీరాబాద్ క్యాంపు కార్యాలయంలో బసవేశ్వరుడిని చిత్ర పటాని�
సంగారెడ్డి, మే 14: సమాజంలో కుల వ్యవస్థను వ్యతిరేకించిన అభ్యదయవాది బసవేశ్వరుడని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంటోని బైపాస్�
సంగారెడ్డి, మే 14: ముస్లింలు రంజాన్ను భక్తిశ్రద్ధలతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారి ఇండ్లల్లోనే జరుపుకున్నారు. కరోనా విస్తరిస్తున్న సమయం కావడం, ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో నిరాడంబరంగానే వేడుకలు నిర�
అధిక బిల్లులు వసూలు చేస్తే చర్యలు కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం రూ.2 వేలకు సీటీ స్కానింగ్ రెమిడెసివిర్ బ్లాక్మార్కెట్ చేస్తే పీడీయాక్టు ఆక్సిజన్, రెమిడెసివిర్ కొరత లేదు త్వరలో దవాఖానలను ఆకస్మిక�
మూత పడిన దుకాణాలు అత్యవసర మెడికల్ దుకాణాలకే అనుమతి కొత్త బస్టాండ్ ఎదుట పోలీస్ పికేటింగ్ ఏర్పాటు పర్యవేక్షించిన డీఎస్పీ బాలాజీ సంగారెడ్డి, మే 13: ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా లాక్డౌన్ ప్రకటి