పటాన్చెరు, జూలై 9: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ, స్కూల్ ఆఫ్ సైన్స్లు శుక్రవారం సంయుక్తంగా విజేతల దినోత్స�
న్యాల్కల్, జూలై 9 : మండలంలోని డప్పూర్ గ్రామంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు రవీందర్, సర్పంచ్ ర�
నారాయణఖేడ్, జూలై 8 : పచ్చదనం, పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత అని అదనపు కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం నారాయణఖేడ్ పట్టణంతోపాటు మండల పరిధిలోని రుద్రారం గ్రామాన్ని ఆయన సందర్శించి పల్లె ప్రగతి పనులను �
బొల్లారం, జూలై 8 : హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ రోజాబాల్రెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 12, 19 వార్డుల్లో ఆమె పర్యటించి హరితహారం భాగంగా మొక్కల�
గుమ్మడిదల, జూలై 8 : నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేసుకొని మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దుకుందామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రాంరెడ్డిబావి గ్రామంలో పీఆర్ రోడ్డు
కంది, జూలై 8 : ఐఐటీ హైదరాబాద్లో ఇప్పటికే అన్ని రకాల సర్వీసులను తీసుకొచ్చారు. తాజాగా ఇక్కడి విద్యార్థులు, సిబ్బంది కోసం కొత్తగా పోస్టల్ సర్వీసునూ గురువారం డైరెక్టర్ బీఎస్మూర్తి, చీఫ్ పోస్ట్మాస్టర్ �
హత్నూర, జూలై 8 : ఒకప్పుడు ఆ పల్లె సమస్యలకు నిలయంగా ఉండేది.. గ్రామంలో అడుగు పెడితే మురికి కాల్వలు, పారిశుధ్యలోపం, అధ్వానంగా రోడ్లు, ఎక్కడా చూసిన చెత్తచెదారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ, నేడు ట
సంగారెడ్డి, జూలై 8 : కోర్టుల్లో దీర్ఘకాలికంగా పేరుకుపోతున్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు లోక్అదాలత్లు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో గతేడాది డిసెంబర్లో 1519 కేసులు, 2021 �
సంగారెడ్డి మున్సిపాలిటీ, జూలై 7 : పట్టణంలో ఆర్థిక మంత్రి హరీశ్రావు సహకారంతో రూ. 6.70 కోట్లతో సమీకృత మోడల్ మార్కెట్ను ఏర్పాటు చేయనున్నట్టు సంగారెడ్డి మాజీ ఎమ్మె ల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. బుధవారం పట్ట�
పెంపుడు జంతువులు.. పొంచి ఉన్న వ్యాధులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న నిపుణులు నేడు ప్రపంచ జూనోసిస్ డే జంతువుల నుంచి మానవులకు సోకే వ్యాధులు..జూనోసిస్ అనగా జంతువుల నుంచి మనషులకు సోకే వ్యాధి. జూనోసిస�
పల్లె ప్రగతిలో ప్రమాదకర బావులు, బోర్ల గుర్తింపు వేగంగా కొనసాగుతున్న పూడ్చివేత పనులు సంగారెడ్డి జిల్లాలో 393 బావులు, 221 బోర్లు మెదక్ జిల్లాలో 1080 శిథిలావస్థ భవనాలు.. 959 గుంతలు సంగారెడ్డి, జూలై 5 (నమస్తే తెలంగాణ) : �
భూపాల్ రెడ్డి | జిల్లాలోని పఠాన్చెరు మండలం భానూర్ గ్రామంలోని భ్రమరాంబిక కేతిక సమేత మల్లికార్జున స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డి పాల్గొన�
అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు రెండో రోజుకు పల్లెప్రగతి, హరితహారం వట్పల్లి జూలై 2 : మారు మూల గ్రామాలను సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయా