సంగారెడ్డి : వైకుంఠ రథాల కోసం విర్చో పెట్రో కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చింది. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విర్చో పెట్రో కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం జిల్లాకు వైకుంఠ రథాల కోసం సీఎస్ఆర్ నిధుల కింద రూ.25 లక్షలు విరాళంగా చెక్కును జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కంపెనీ డైరెక్టర్ కె. వంశీధర్ రెడ్డిని అభినందించి శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో సీపీవో మనోహర్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆ పై తాను తాగి..
Suryakumar Yadav: ఇంగ్లండ్ బయలుదేరిన సూర్యకుమార్ యాదవ్
రామప్పను సందర్శించిన మంత్రులు, పురావస్తు శాఖ అధికారులు
జడ్చర్లలో భారీగా గుట్కా పట్టివేత
మహబూబాబాద్ జిల్లాలో 120 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత