మాహబూబాబాద్ : మహబూబాబాద్ పోలీసులు భారీగా నల్ల బెల్లాన్ని పట్టుకున్నారు. ఏపీలోని నెల్లూరు నుంచి జిల్లాలోని మరిపెడకు అక్రమంగా తరలిస్తున్న120 క్వింటాళ్ల నల్ల బెల్లం, నాలుగు క్వింటాళ్ల పటిక, మూడు భారీ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని ఎస్పీ కోటి రెడ్డి తెలిపారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Suryakumar Yadav: ఇంగ్లండ్ బయలుదేరిన సూర్యకుమార్ యాదవ్
రామప్పను సందర్శించిన మంత్రులు, పురావస్తు శాఖ అధికారులు
జడ్చర్లలో భారీగా గుట్కా పట్టివేత