పంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదిని కలెక్టర్లను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైదరాబాద్ నుంచి బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచెయ్యి చూపించింది.ఎన్నికలప్పుడు ఏవేవో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా అన్నిటికి ఎగనామాలు పెడుతున్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు త�
ఆధ్యాత్మిక కేంద్రంలో అలజడి చెలరేగింది. ఏడుపాయల చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో దోపిడీ జరిగింది. రివాల్వర్తో బెదిరించి అగంతకులు హల్చల్ చేశారు. ఏడుపాయల్లో విందు ముగించుకుని సరదాగా పేకాడుతున్న వారిపై దాడి
గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రతిబింబించేలా దీక్షా దివస్ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్
Kalabhairava Swamy | లభైరవ స్వామి వారిని ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. గణపతి పూజా యాగశాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Robbery | దుర్గమ్మ తల్లి సన్నిధిలో సుమారు 60మంది భక్తులు హీరాలాల్ షెడ్లో అర్ధరాత్రి సేద తీరుతున్నారు. అర్ధరాత్రి కావడంతో అంతా నిశ్శబ్ద వాతావరణం, అదే సమయంలో వారు సేద తీరుతున్న హీరాలాల్ గెస్ట్ హౌస్ గేటు దూకి మూక
Padma Devender Reddy | రాయన్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ సిద్ధ గౌడ్ గుండె పోటుతో బుధవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి రాయిన్ పల్లి గ్రామానికి చేరుకొన�
భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలకు రాజ్యాంగమే బలమని, ప్రతి వ్యక్తికి సమాన హక్కులు కల్పిస్తూ జాతీయ ఐక్యత సమగ్రతకు పెద్దపీట సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నా�
గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 16
ఎన్నికలు ఉన్నప్పుడు పథకాలు అమలు చేయడం, తర్వాత ప్రజల సంక్షేమం మరువడం కాంగ్రెస్ సర్కారుకు అలవాటుగా మారిందని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ఆశ పెట్టడం.. మభ్య పెట్టడం.. మోసం చేయడం సీఎం రేవంత్ర�
సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఔటర్రింగ్రోడ్డు లోపల, సమీపంలో ఉన్న 27
కాలుష్య కారక పరిశ్రమలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు మంగళవారం గుమ్మిడిదల తహసీల్ ఎదుట మహాధర్నా చేపట్టారు. కాలుష్య పరిశ్రమలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ ధర్�
Ration Rice | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని రామారం కేంద్రంగా గత కొన్ని సంవత్సరాల నుంచి అక్రమ రేషన్ బియ్యం దందాను రైస్మిల్ వ్యాపారులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు వ్యాపారులపై టాస్క్ఫోర్స్ అధి