గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత ఎన్నికలు నేడు (బుధవారం) జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సిద్దిపేట జిల్లా, మండల స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 17వ తేదీ ఉదయం 7గంటల నుం చి మధ్యాహ్న�
సంగారెడ్డి జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల పరిధిలో 207 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కల్హేర్, కంగ్టి,మనూర
ఎన్నికలేవైనా గెలుపు గులాబీదేనని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం, భరోసా కార్యక్రమం నిర్
Farooq Hussain | దుబ్బాక నియోజకవర్గం ప్రజల మద్దతుతో తాను ఈ స్థాయికి ఎదిగానని వారి రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా పదవి ఉన్నా లేకున్నా పేదల స్థితిగతులను అర్థం చేసుకుని దాతల సహకారంతో పేదలకు ఎన్నో రకా
Padma Devender Reddy | మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి మంగళవారం చిట్యాల గ్రామానికి చేరుకొని పట్లోరి లలిత భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని, వినూత్న కార్యక్రమాలు అమలై తెలంగాణ పల్లెలు కేంద్రం నుంచి అవార్డులు పొందాయని, ఈ రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని మాజీమం�
ఉద్యమాలకు పురిటిగడ్డ, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రాంతం దుబ్బాక. కేసీఆర్ అంటే ఎంతో ప్రేమ,ఆప్యాయత ఉన్న గడ్డ.. బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి వెన్నంటి ఉంటున్న పౌరుషం గల దుబ్బాక ప్రజలు తొల�
రెండ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ పల్లె ఓటర్లు బీఆర్ఎస్ వెన్నంటి నిలిచారు.సంగారెడ్డి జిల్లాలో పది మండలాల్లో రెండో విడత ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఇందులో నాలుగు మండలాల్లో బీఆర్ఎస్ ఆధిక్యతను చాటుక
Over speed | ఓ వ్యక్తి రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతివేగంగా వస్తున్న కారు అతన్ని ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
సిద్దిపేట జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. సిద్దిపేట జిల్లాలో 182 సర్పంచ్ స్థానాలకు 10 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగి
సిద్దిపేట జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 172 గ్రామపంచాయతీలకు, 1371 వార్డుస్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించా�
సంగారెడ్డి జిలాల్లోని అందోల్, జహీరాబాద్ సెగ్మెంట్ల పరిధిలోని 229 పంచాయతీల్లో ఆదివారం మలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారు. చలితీవ్రత కారణంగా మందకొడిగా ప్రారంభమై�
మెదక్ జిల్లాలోని 8 మండలాల్లో ఆదివారం రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 88.80 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7కు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటిగంటతో ముగిసింది.