సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో ట్రామా సెంటర్ ఏర్పాటుకు బలం రావడం లేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంతి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ట్రామా సెంటర్ ఏర్పాటుకు గతేడాది అధికారులు ప్రతిపాదనలు ప�
ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని గొప్పలు చెప్పుకొంటున్నన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాగా, అధికారులకు, అధికార పార్టీ నాయకులకు నిరుపేద దళిత మహిళ కనిపించడం లేదా అంటూ స్థానిక
కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ విద్యను చిన్నచూపు చూస్తూ నీరుగారుస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. శనివారం సిద్దిపేట రెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీని�
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మీదుగా వెళ్తూ మార్గమధ్యలో ముండ్రాయి గ్రామంలో ఆగి రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రైతులు కాంగ్రెస్ �
Enaguirthi : సిద్ధిపేట జిల్లా అక్బర్ పేట - భూంపల్లి మండలంలో ఎనగుర్తిలో విషాదం నెలకొంది. యాసంగి సాగు కోసం పొలంలోని వరి కొయ్యలను తగలబెట్టే క్రమంలోఎల్లయ్య(60) అనే రైతు ప్రాణాలు కోల్పోయాడు.
Sangareddy | అత్తింటివారు బైక్ కొనివ్వడం లేదనే కోపంలో ఓ వ్యక్తి తన భార్యను ఆవేశంలో చంపేశాడు. అనంతరం పోలీసులు పట్టుకుంటారేమో అని భయంతో అతను కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లాలో ఈ విషా�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలోని ఒక్కో ప్రదేశానికి ఒక్కో చరిత్ర, ప్రత్యేకత ఉంది.అందులో స్వామి వారి అభిముఖానికి ఎదురుగా మండపం ముందు భాగంలో ఉన్న గంగరేగు చెట్టు భక్తుల పాలిట �
తాను తెచ్చిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటా పెట్టడం లేదంటూ గుళికలు మింగి రైతు ఆత్మహత్యకు యత్నంచిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజిపేటలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకా
కాంగ్రెస్ సర్కారు వచ్చాక మళ్లీ దళారీ వ్యవస్థ మోపైందని, కాంగ్రెస్ నాయకులకు రైతుల ఇబ్బందులు పట్టడం లేదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్కు చెందిన ఏడేండ్ల చిన్నారి నిహత్ సంగీంతలో ప్రతిభ కనబరిచి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాందించినందుకు గ్రామస్తులు అభినందించారు. ఫిబ్రవరి 2