Pratima Sing | సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలో గల మైనారిటీ బాలికల పాఠశాల, వసతి గృహాన్ని మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత ఉపాధ్యాయునులతో కలిసి జిల్లా కలెక్టర్ స
కాకతీయులు మనకు అందించిన గొప్ప సంపద చెరువులు. గ్రామాల్లో నీటి వనరులు లేక ప్రజల కష్టాలు తీర్చేందుకు కాకతీయులు గొలుసుకట్టు చెరువులు తవ్వించారు. ఆ చెరువులే ప్రజలకు తాగు, సాగునీరు అందించి కాపాడాయి. ప్రస్తుతం
జిల్లా , డివిజన్, మండల స్థాయిలో పంచాయతీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కార్యదర్శులు గ్రామాల్లో ఇష్టారాజ్యంగా పని చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మెదక్ జిల్లాలో పని చేస్తున్న కొందరు కార్యదర్శులు ఇంటి ని
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఆదివారం ఉదయం డ్రగ్స్కు వ్యతిరేకంగా ఇన్స్ఫైర్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3కే రన్ నిర్వహించారు. ఈ రన్లో పట్టణంలోని యువతీ యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్ర�
గజ్వేల్-ప్రజ్ఞాపూర్లో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మోడల్ బస్టాండ్ల నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు ప్రారంభించారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్లో బస్ వే, బస్టాండ్ల నిర్మాణాలకు అ
ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం మూలంగానే నారాయణఖేడ్ నియోజకవర్గంలో నీటి సమస్య తీవ్రమవుతున్నదని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే ‘నమస్తే తెలంగా
Harish Rao | డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డ�
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో ప్రతి శుక్రవారం, మంగళవారం జరిగే కూరగాయల సంతలో సరైన వసతులు లేక ఇటు వ్యాపారులు, అటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంత నిర్వహించడానికి అనువైన స్థలం లేక రోడ�
కాంగ్రెస్ పాలన సామాన్యులకు గుదిబండగా మారుతోంది. సర్కార్ ద్వందవైఖరి అవలంబిస్తూ పేదలకు ఓ న్యాయం.. పెద్దలకు ఓ న్యాయం అన్నట్లు వ్యవహరిస్తోంది. బల్దియా పరిధిలో ఇష్టానుసారంగా ప్రభుత్వం చిరువ్యాపారుల దుకాణ
హుస్నాబాద్ లాంటి మెట్ట ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్టే ప్రధాన ఆధారమని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ మేధావులు, ఇంజినీర్లతో
ప్రజల అభిప్రాయం మేరకు అమీన్పూర్ నుంచి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)ని తరలిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కేంద్ర సాహిత్య అవార్డు రావడం అనేది సిధారెడ్డికి కాదు.. అవార్డుకే అలంకారంగా భావిస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. అవార్డు అనేది సిద్దిపేటకు, తెలంగాణ రాష్ర్టానికి, కవులు, కళ�