MLA Kotha Prabhakar Reddy | గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదం మూలంగా స్వామి తీవ్రంగా గాయపడగా.. హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కుడి చేతికి తీవ్రంగా గాయం కావడంతో పరిస్థితి విషమించడంతో కుడి చే�
Medak | మెదక్ జిల్లాలోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాలు, వసతిగృహాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదనే ఆరోపణలు వినిపిస్�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రధాన రోడ్లను నాలుగు వరుసలుగా చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పట్టణంలోని ప్రధాన మార్గాల్లోని రోడ్లను రింగ్రోడ్డుకు అనుసంధ
ప్రజాసేవే ప్రథమ లక్ష్యమని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. 35 ఏండ్ల క్రితమే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడకలో ఇఫ్తార్ వింద
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ చెత్త డంపింగ్ యార్డును కలెక్టర్ పి.ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని నందిగామ రోడ్డు పక్కన ఉన్న డ
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు రైతుల వెన్నువిరిచేలా ఉన్నాయని, రైతాంగానికి నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్ర�
“సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ప్రాణా ంతకంగా మారిన ఇథనాల్ ఫ్యాక్టరీలు మూతపడేవర కు పోరాటం కొనసాగిద్దాం. గుగ్గిళ్ల, నర్సింలుపల్లె గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసిన రెండు ఇథనాల్ పరిశ్రమలతో ప్రజల ప్రాణా
రాయపోల్, మార్చి 09: విద్యార్ధులు భవిష్యత్తులో మంచి అధికారులుగా ఎదిగినప్పుడే గురువులకు ఎనలేని ఆనందం కలుగుతుందని బేగంపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ అన్నారు.
Cyber Crime DSP | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం సైబర్ నేరాలపై అవగాహన నిర్వహించారు.
ఈ నెల 10న గ్రేట్ మిలియన్ మార్చ్ డేను తెలంగాణ ఉద్యమాకరుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలంగాణ ఉద్యమ కళాకారుల జేఏసీ రాష్ట్ర నాయకురాలు బంగరెడ్డి బాల లక్ష్మి తెలిపారు.