Upadi Hami | కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం ద్వారా బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగా వారి జాబ్ కార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాల్�
Dubbak canal | గత రెండేళ్లుగా దుబ్బాక నియోజకవర్గంలో ఉపకాలువలు లేకపోవడంతో రైతులందరికీ సాగునీరు అందడం లేవని వెంటనే పూర్తి చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శాసనసభలో గళమెత్తడం జరిగిందని, నేరుగా మంత�
రాయపోల్ జనవరి 27 : రాయపోల్ మండల ఇంచార్జీ ఎంపీఓగా రాయపోల్ పంచాయతీ కార్యదర్శి శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇకపై పంచాయతీ కార్యదర్శిగా, ఎంపీవోగా విధులు నిర్వహించనున్నారు.
Paddy Field | పొలంలో నాచు పొర మాదిరిగా ఏర్పడి వేర్లకు ఆక్సిజన్ అందకుండా చేస్తుందని, ఫలితంగా వేర్లు కుళ్ళిపోవడం, పంట ఎదుగుదల తగ్గిపోవడం, ఆకులు ఎర్రబడడం, పిలకల సంఖ్య తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని వ్యవసాయ వి�
తెలంగాణ రాష్ట్రంలో నాటి సీఎం కేసీఆర్ విజన్తోనే బీసీ బాలికల గురుకులాలు ఏర్పాటు చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం చింతమడక మహా�
సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతుల నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి వదిలి పెడుతున్నారు. దీంతో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో మంజీరా నదిలో సింగూరు బ్యాక్ వాటర్ మట్టం వేగంగా తగ్గుత�
గణతంత్ర వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు దుశ్చర్యకు ఒడిగట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిని టార్గెట్ చేస్తూ స్థానిక కాంగ్రెస్ నాయకులు దాడులకు ప్రయత్నించారు. మున్సిపల్ ఎ
రాయపోల్ జనవరి 26. గణతంత్ర వేడుకల సందర్భంగా వడ్డేపల్లి పాఠశాలలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. 'కాంతార' సినిమాలోని వేషధారణతో నాట్య ప్రదర్శన అందరినీ మంత్రముగ్దులను చేసింది.
Republic Day | సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాయపోల్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు చేసిన యోగ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
Harish rao | కేసీఆర్ సీఎం కాకముందు రాష్ట్రంలో 16 మాత్రమే బీసీ గురుకులాలు ఉండేవి.. కేసీఆర్ వచ్చాక వాటిని 350కు పెంచారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
Congress goons | కాంగ్రెస్ నేతలు మరోసారి రెచ్చిపోయారు. నేడు దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ గుండాలు దాడికి యత్నించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకలో గాంధీ సెంటర్ వద్ద గ�
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి చెందిన ఓ రైతు 4నెలల కిందట రెండెకరాల భూమిని కొనుగోలు చేశాడు. దానిని స్థానిక తహసీల్ కార్యాలయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్లాట్బుక్ చేసుకొని భూభారతి పోర్టల్ ద్�