తాతముత్తాల కాలం నుంచి అసైన్డ్భూములను నమ్ముకుని బతుకుదెరువు సాగిస్తున్న పేద రైతుల భూములపై కాంగ్రెస్ సర్కారు కన్నుపడింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో నల్లవల్లి గ్రామశివారులోని 142, 160 సర్వేనంబర�
సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లు కంపు కొడుతున్నాయి. కొన్నిచోట్ల టాయిలెట్లకు తాళాలు వేసి ఉంచగా మరికొన్ని శుభ్రంచేసేవారు లేక అధ్వానంగా తయారయ్యాయి.
సిద్దిపేట జిల్లాలో ఈఏడు 5.85లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలను రైతులు ఈ వానకాలంలో సాగుచేస్తారు. రైతులు ఎక్కువగా వరి, పత్తి, మొక్కజొన్న, పప్పు దినుసుల పంటల సాగుకు శ్రీకారం చుట్టనున్నారు.
క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి అన్నారు. విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నా రు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పదిహేను రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అకాల వర్షాని కి ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని, తక్షణమే ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట �
రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి తాలు, తేమ పేర్లతో కొనుగోలు కేంద్రాల్లో కోతలు విధించడం అన్యాయమని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డా రు.
Harish Rao | మెదక్ జిల్లాలో ఇప్పటివరకు ఏ ఒక్క మంత్రి అయినా వడ్ల కొనుగోళ్లపై సమీక్ష చేశారా..?ఈ ప్రభుత్వానికి రైతులంటే లెక్క లేదు, పట్టింపు లేదు, చిన్నచూపు ఉన్నందు వల్లే ఈ దుస్థితి దాపురించిందన్నారు మాజీ మంత్రి హరీ
NIMZ Project | శనివారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం, న్యాల్కల్ మండలాల పరిధిలోని ఎకరాల్లో చీలేపల్లి, ముంగి, రుక్మాపూర్ శివారులో మొదటి విడతలో సేకరించిన 3240 ఎకరాల్లో చేపట్టిన మౌలిక వసతుల పనులను సంగారెడ్డి కలెక్టర్ ప�
ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని పలు మండలాలకు చెందిన రైతులు, కాంగ్రెస్ నాయకులు మెదక్ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం వడ్లు పోసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట రైతులు శుక్రవారం సిద్దిపేట-ముస్తాబాద్ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధ�
ఉమ్మడి మెదక్ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకే జాబ్మేళా నిర్వహించామని సంగారెడ్డి జిల్లా క్రీడల అధికారి అఖిలేష్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని తారా ప్రభుత్వ డిగ్
గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జిన్నారం పురపాలక సంఘం పరిధిలోని కొర్లకుంటలో చిత్తారమ్�
పశుసంపద అత్యంత కీలకమని, పాల ఉత్పత్తి లేకుంటే మనుగడ కష్టమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సరాఫ్పల్లిలో పశు వైద్య, సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజ�
అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకిలోని మార్కెట్యార్డు సమీపంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా