ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం మెదక్ జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా కొనసాగుతోందని, బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి శాఖ సమిష్టిగా కృషి చేయాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్ర
పటాన్చెరువుకే తలమానికంగా తిమ్మక్క చెరువును సుందరీకరిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. రూ.4.45 కోట్లతో చేపట్టిన చెరువు సుందరీకరణ పనులను గురువారం వివిధ శాఖల అధికారులు, మాజీ ప్రజాప్రతినిధు�
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని రంగాయపల్లి, చెట్ల గౌరారం ప్రజలకు శాపంగా మారిన ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను వెంటనే తొలిగించాలని గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. గురువార�
సిద్దిపేట జిల్లా దుబ్బాక ని యోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గురువారం బీఆర్ఎస్ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో
మెదక్ మున్సిపల్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు అనుకూలంగా పని చేస్తున్నారని కొందరు దుండగులు పార్టీ కార్యకర్త హబీబ్ ఆటోను దగ్ధం చేశారు. దీంతో జీవనోపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ హబీబ్కు బీఆర్ఎస్ డిప్యూ�
కమీషన్ల మీద ఉన్న యావ కాంగ్రెస్ సర్కారుకు ప్రజా సంక్షేమంపై లేదని మా జీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. కాళేశ్వరం నుంచి వచ్చే గోదావరి జలా లు ప్రజల కండ్లకు కనబడుతున్నాయని, రేవంత్ రెడ�
జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహా, జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి మధ్య దూరం తగ్గడం లేదు. ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు మంత్రులు ఎడమొహం, పెడమొహం వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మ�
Harish Rao | మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గురువారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో స్వయంగా తన ఓటరు ఎన్యుమరేషన్ ఫామ్ నింపి బీఎల్ఓకు అందజేశారు. ఓటరు జాబితా సవరణ కోసం చేపట్టిన SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజ�
Harish Rao | రాజకీయంగా బీఆర్ఎస్పై బురద చల్లడమే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేస్తుందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు . అసత్య ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డిని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం ఎంతై�
“సింగూరు కాల్వల మరమ్మతుల పేరుతో పంటలకు నీళ్లు ఇవ్వక రైతులు అరిగోస పడుతున్నారని, కాల్వలకు మరమ్మతులు ఇంకెన్నాళ్లు చేస్తారు..? పంటలు నష్టపోతున్న రైతులను పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా..? సింగూర్ ప�
సిద్దిపేట జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల పెండింగ్ భూ సేకరణ త్వరగా పూర్తిచేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ మినీ �