కాంగ్రెస్ సర్కారు మెదక్ రైతులపై కక్షకట్టి సింగూరు నీటిని ఘనపూర్ ప్రాజెక్టుకు విడుదల చేయడం లేదు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ సింగూరు ప్రాజెక్టు నీటిని వ్యవసాయం కోసం ఘనపూర్ ప్రాజెక్టుకు వ
‘అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట నియోజకవర్గం టెన్త్ ఫలితాల్లో ఆదర్శంగా ఉండాలనే తపనతో మీకు ఉత్తరం పంపిన వచ్చిందా.. పది నుంచే మీ పిల్లల భవిష్యత్ ప్రారంభం అవుతుంది’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎ�
సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ ఒకప్పుడు సాధారణ గ్రామ పంచాయతీ, నేడు హైదరాబాద్ మహానగరంలో విలీనమైంది. తొలుత గ్రామ పంచాయతీగా ఉన్న అమీన్పూర్, ఆ తర్వాత మున్సిపల్గా మారింది. ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలిస�
నర్సాపూర్, జనవరి8: మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు కావాలంటే మహిళలకు ముగ్గులు వేసుకోడానికి డబ్బులు పంచాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న చెరువుల్లో నుంచి యథేచ్చగా ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. ఇసుక వ్యాపారం మూడు పువ్వు లు.. ఆరు కాయలుగా సాగుతూ కాసుల వర్షం కురి�
సొంత పార్టీకి చెందిన దళిత నాయకుడిపై పీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దురుసుగా వ్యవహరించడం జిల్లా కాంగ్రెస్ వర్గాలతో పాటు రాష్ట్ర పార్టీలో సైతం చర్చనీయాంశంగా మారి�
పామాయిల్కు సిద్దిపేట జిల్లా బ్రాండ్ కాబోతున్నదని, స్థానిక నర్మెటలో ఆయి ల్ పామ్ ఫ్యాక్టరీ రిఫైనరీకి సిద్ధమైనట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మూడేండ్లుగా ఆయిల్ పామ్ సాగు చేస్తున్న ర�
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికార యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం పెద్దగా ఫలితాలు ఇవ్వడంలేదనే విమర్శలున్నాయి. అర్జీలు తీసుకోవడం తప్పా పెద్దగా పరిష్కారం చూపడం లేదనే
Retirement | ప్రభుత్వ పాఠశాలలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహించి విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించిన సత్యనారాయణ రెడ్డి చేసిన సేవలు మరువలేనివని రాయపోల్ మండల వ�
Babu Nayak | గ్రామాల్లో ప్రజలకు సర్పంచులు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాయపోల్ మండల ప్రత్యేక అధికారి పేర్కొన్నారు. ప్రజలు ఓటుతో గెలిపించిన సందర్భంగా ప్రతి గ్రామంలో సర్పంచులు సమస్యలపై దృష
Munipalli | కలెక్టర్ అమ్మ.. పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై జెర కనికరం చూపమ్మా.. అంటూ సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని పంచాయతీ కార్యదర్శులు జిల్లా కలెక్టర్ను వేడుకుంటున్నారు.
Mynampally Hanumanth Rao | తనపక్కనే హరీశ్రావు కోవర్టులు చేరారని మైనంపల్లికి చాలా రోజులుగా అనుమానం ఉన్నది. అవకాశం వచ్చినప్పుడల్లా ఎవరా? అని ఆరా తీస్తూనే ఉన్నా, ఎవరూ అనుమానాస్పదంగా కనిపించడం లేదు. బహిరంగంగా హెచ్చరించినా
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారని, దీంతో పేద విద్యార్థులకు వైద్యవిద్య అందుబాటులోకి వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండ
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై అందరూ పెదవి విరుస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నాటి ఓటర్ల జాబితానే వార్డుల వారీగా
రాయపోల్, జనవరి 6 : సిద్ధిపేట, మెదక్, మేడ్చెల్ జిల్లాల్లో12 వరుస కాపర్ వైర్ దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నామని గజ్వేల్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నర్సింహులు తెల�