Nizampet Farmers | యూరియా యాప్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా నిజాంపేట రైతులు శనివారం ధర్నా చేపట్టారు. సిద్దిపేట-మెదక్ రహదారిపై నిరసనలు తెలిపారు. యాప్ను రద్దు చేయాని.. పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయా�
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకీ సంగమేశ్వరాలయం అభివృద్ధి కుంటుపడుతున్నది. ఆలయానికి ఏడాదికి సుమారు రూ.4 కోట్ల ఆదాయం వస్తున్నా, అధికారులు దాదాపు అంతే మొత్తంలో ఖర్చులు చూపిస్�
సిద్దిపేట జిల్లాలో ఈ వానకాలంలో రైతులు పత్తి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. పొడి నేలల్లో ముందస్తుగా పత్తి విత్తనాలు నాటుతున్నారు. ఇప్పటికే చాలా వరకు నల్లరేగడి భూముల్లో రైతులు పత్తి విత్తనాలు పెట్టారు. నైరు�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక అన్నివర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. శుక్రవారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని నెల్�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పాశమైలారం, బొల్లా రం, ఖాజీపల్లి, గడ్డపోతారం, బొంతపల్లి పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఈ పారిశ్రామిక వాడల్లో 1500 వరకు రసాయన, ఇంజినీరింగ్, ప్లాస్టిక్, ఫుడ్ ప్రాసెస
ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. కార్యకర్త ఆపదలో ఉన్నాడంటే పార్టీ నాయకత్వం వారికి అండగా నిలుస్తుంది. బీఆర్ఎస్ కార్యకర్త అశోక్కుమార్ ఘటన ఉదాహరణగా చెప్పొచ్చు. సంగా�
వరదలకు మెదక్-ఎల్కతుర్తి బ్రిడ్జి కొట్టుకుపోయి ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వరదలు మళ్లీ వస్తే తాత్కాలిక రోడ్డు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభ�
వానకాలం సీజన్ ప్రారంభమైంది. దీంతో అన్నదాతలకు కాంగ్రెస్ సర్కారులో యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఇదే అదునుగా భావించిన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ నిర్వాహకులు యూర�
Kranthi Kiran | కాంగ్రెస్ నాయకులు భూ బకాసురులుగా తయారయ్యారని.. మా ఆందోల్ నియోజకవర్గంలో ఏకంగా సింగూరు జలాశయాన్నే కబ్జా చేశారని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు.
గౌరవెల్లి రిజర్వాయర్ను పూర్తి చేసి ట్రయల్ రన్ సైతం చేసి గోదావరి నీళ్లను మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్కు తెచ్చిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదేనని, మిగులు పనులు పూర్తయితే పార్టీకి పేరొస్తదనే కుట్రలతో పనులన�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్-బీదర్ ఆర్అండ్బీ ప్రధాన రోడ్డుపై ప్రమాదకరంగా మారిన గుంతలను సంబంధిత ఆర్అండ్బీ అధికారులు పూడ్చివేశారు. బుధవారం ‘నమస్తే తెలంగాణ:’ దిన పత్రికలో ప్రచురితమైన ‘అడుగుకో గుంత..