సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధేరా చౌరస్తాలోని భూముల ధరలు రూ. కోట్లల్లో పలుకుతున్నాయి. కొన్నేండ్ల క్రితం మునిపల్లి మండలంలోని బుధేరా గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి సర్వే నెంబర్ 90లోని సర్కార్
సర్ ప్రక్రియలో బీఎల్వో పాత్ర ఎంతో కీలకమని, బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించి తప్పిపోయిన వారి పేర్లతో మళ్లీ సంబంధిత ఫారం సమర్పించాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ సూచించారు. బ�
లైసెన్స్ సర్వేయర్ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ జిల్లా రామాయంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ పేరిట దోపిడీకి పాల్పడుతున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మండిపడ్డ్డారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్లో ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల�
ఇటీవల గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేయించుకున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె. సత్యనారాయణను సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఆయన నివాసంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఎమ్మెల్యే మ
సంగారెడ్డి జిల్లాలోని కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు కాంగ్రెస్ ప్రభుత్వం 22-ఏ నిషేధిత జాబితాలోకి నెట్టింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణలోపం ఫలితంగా పటాన్చెరు, సంగారెడ్డి నియోజ�
కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలం, పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. సమస్యల పరిషారానికి కార్యకర్తలు ఎల్లప్పుడూ �
Medak | కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తన కుటుంబం పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ అన్నారు.
Munipally | సర్కారు భూములు కబ్జా అవుతున్నాయి. వాటిని ప్రైవేటు వ్యక్తులు తమకు నచ్చినట్లు వినియోగించుకుంటున్నారు. గుడికి దారి అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారుల�
యూరియా బస్తాల కోసం రైతులు తంటాలు పడుతున్నారు. నేరు గా దుకాణాల నుంచి ఇవ్వకుండా ప్రభుత్వం రూపొందించిన యాప్తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం మెదక్ జిల్లా వెల్దుర్తి పరిధిలోని ఉప్పులింగాపూర్
వాతావరణ మార్పుల నేపథ్యంలో అటవీ, వ్యవసాయ రంగాలను సమన్వయం చేస్తూ సుస్థిర అభివృద్ధికి ఆగ్రోఫారెస్ట్రీని విస్తృతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ �
ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్)లో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మొత్తం 4,60,000 ఓట్లు గల్లంతయ్యాయి. ఈ మూడు జిల్లాల్లో మొత్తం 86,364 మంది ఓటర్లు మృతిచెందిడంతో వారివి తొలిగించారు.
ప్రజల మేలుకోరి కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా రద్దు చేస్తున్నదని, రేవంత్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పథకాలు రద్దు చేస్తూ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నదని మాజీ మం�