BJP Party | జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాకిస్తాన్లో బాంబులు వేయడం చేతకాదు కానీ ఇక్కడ ప్రచారానికి వస్తున్నారని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడ�
Pothole | నర్సాపూర్ నుండి వెల్దుర్తి వెళ్లే మార్గంలో బ్రాహ్మణపల్లి-గొల్లపల్లి గ్రామాల మధ్య గత కొన్ని నెలల నుండి భారీ గుంత ఏర్పడి ప్రమాదాన్ని తలపిస్తున్నది. అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా గుంతను పూ
Bus Accident | పటాన్ చెరు, నవంబర్ 5: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం జరిగింది. కారును తప్పించబోయి ఓ బస్సు అదుపుతప్పి డివైడర్ ఎక్కి, కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. హైదరాబాద్ శివారు పటాన్చెరు సమీపంలో బుధవారం ఉదయం ఈ �
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ పరిధిలోని ఆరపల్లిలో సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఈ కొనుగోలు కేంద్రంలో పది రోజులకు ముందు నుంచే రైతులు
అయ్యోదేవుడా మాకు ఇదేం గోస.. ఆరుగాలం కష్టించి పంట పండించే మా రైతుల మీద ఇంతగా పగబట్టావు. నోటి కాడికొచ్చిన బువ్వ నేల పాలైంది. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మిల్లర్ల అరాచకాలు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లక్డారం గ్రామ శివారులోని కంకర క్వారీల నుంచి నిత్యం వందలాది టిప్పర్లతో పరిమితికి మించి కంకర తరలిస్తున్నారు.దీంతో ప్రతిరోజు 65వ జాతీయ రహదారిపై తరుచూ ప్రమాదాలు జరుగుతున�
Collector Rahulraj | రైతులు దళారులకు పత్తిని అమ్మి మోసపోకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ . యాప్లో స్లాట్ బుక్ చేసుకొని జిన్నింగ్ మిల్లులో విక్రయించి ప్రభుత్వ మద్�
SI Manasa | పర్మిషన్ లేకుండా లేదా సమయం దాటి డీజే ఉపయోగించినట్లయితే, డీజే పరికరాలు, వాహనాలు సీజ్ చేయబడతాయని చట్టరీత్యా చర్యలు తీసుకుంటారన్నారు రాయపోల్ ఎస్ఐ మానస.
Paddy Grain | ఆవంచ గ్రామానికి చెందిన సుమారు పదిమంది చిన్న, సన్న కారు రైతులు వరి ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చినా కొనుగోలు చేసే నాధుడే కరువయ్యాడు. ఇటీవల కురిసిన వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసిపోగా ఆ ధాన్�
Telangana Food Commission | MLS పాయింట్ వద్ద రేషన్ డీలర్లకు న్యాయం జరిగేలా చూసుకోవడానికి రేషన్ బియ్యాన్ని బ్యాగుల లెక్కింపు ఆధారంగా కాకుండా ఖచ్చితమైన బరువు ఆధారంగా పంపిణీ చేయాలని గోలి శ్రీనివాసరెడ్డి నిర్దేశించారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో నాణ్యత సరిగ్గా లేదని నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి సంజాయిషీ ఇవ్వాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి డీఈఓ రాధాకృష్ణను ఆదేశించారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్యార్డులో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు సోమవారం ఆందోళనకు దిగా రు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కొనుగోలు చేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కన్నీరు పెట్టుకున్నారు. మర�
విద్యా వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్