మల్లన్నసాగర్ నుంచి కొమురవెల్లి మండలంలోని తపాస్పల్లి రిజర్వాయర్ నింపేందుకు ప్రారంభించిన గ్రావిటీ కెనాల్ పనులు పెండింగ్లో ఉన్నాయని, వెంటనే పనులు చేపట్టాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డ�
కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతుండడంతో అనేక అనర్ధాలు చోటుచేసుకుంటున్నాయని అందోల్ మాజీ క్రాంతికిరణ్ అన్నారు. బీఆర్ఎస్ టేక్మాల్ మండల
పౌర సేవల్లో జవాబుదారితనం పెంచుతామని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రెటరీ, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీదేవి అన్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ కార్యాలయంల�
Grain Purchase Centre | మంగళవారం హవేలి ఘన్ పూర్ మండల పరిధిలోని గాజిరెడ్డిపల్లి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో కోనుగోలు కేంద్రంను మెదక్ పీఏసీఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి ప్రారంభించారు.
potholes || ఎలాగో ప్రభుత్వం, అధికారులు రోడ్లను బాగుచేయరని అనుకున్నారో ఏమో...మనమే సొంత డబ్బులతో రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడ్చుదామని నడుంకట్టారు. గొల్లపల్లి గ్రామంలోని కొంత మంది యువకులు ఇసుక, సిమెంట్, కంకర తీసుకు
సాగుచేసి పండించిన పంటను అమ్ముకుందామంటే ప్రభుత్వం నేటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పండించిన పంటను కొనుగోలు చేయడానికి అధికారులు ఎలాంటి ప్రణాళికలు రూపొందిం�
మార్పు పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్న ఆలయంపై వివక్ష చూపుతున్నది.వేలాది ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించుకుంటున్న సీఎం రేవంత్రెడ్డి సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన�
జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆపార్టీ పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్టినేటర్ ఆదర్శ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం భారత రాష్ట్ర