Harish Rao | చేసిందేమి లేదు కానీ ఇంజినీరింగ్ పిల్లలను క్రిమినల్ వేస్ట్ అని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానిస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ �
Mud Road | కొల్చారం: రోడ్డు బురదమయం కావడంతో తండాకు వెళ్లాలంటే తండ్లాట తప్పడం లేదని జనాభాయ్ తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు రైతుల ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తున్నాయి. కొం తకాలంగా ఎండలు, వర్షాభావంతో ఇబ్బందులు పడిన రైతులకు వర్షాలు పెద్ద ఊరటనిచ్చాయి.
మెదక్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు ప్రవహిస్తున్నాయి. వనదుర్గ ప్రాజెక్టు (ఘనపూర్ ప్రాజెక్టు)లోకి భారీగా నీరు రావడంతో కట్టపై నుంచి వరద ప్రవహిస్తుంది. మెదక్, హవేళిఘనపూర్ మండలాల�
ఎల్నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో కరువు వచ్చే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు ముందు నుంచే హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, నర్సాపూర్
మెదక్ మున్సిపాల్ పరిధిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లో అభివృద్ధి పనులు చేయకుండా వివక్ష చూపుతున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మెదక్ కలెక
సర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లకు సూచించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీగార్డెన్స్లో బీ�
కాన్సర్వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారించడం తేలిక అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. బుధవారం సిద్దిప�
Hightension Wires | విద్యుత్ స్తంభాలు ఇళ్లకు అత్యంత సమీపంలో ఉండటంతోపాటు వైర్లు సడలిన స్థితిలో ఉండటం వల్ల ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోననే భయం నెలకొంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎర్తింగ్ సమస్యలు ఏర్పడి విద్యుత్ షాక్కు గ�
మహిళల సాధికారతే లక్ష్యంగా అన్ని రంగాల్లో మహిళలు మరింత ముందుకు సాగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
Harish Rao | సిద్ధిపేటలోని విపంచి ఆడిటోరియంలో సింధూ హాస్పిటల్ సహకారంతో నిర్వహిస్తున్న 2 రోజుల ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆరోగ్యం కంటే గొప్ప �
గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలని వ్యవసాయ శాఖ గజ్వేల్ డివిజన్ ఎడీఏ. రాయపోల్ మండల ప్రత్యేక అధికారి బాబు నాయక్ పేర్కొన్నారు.
కాళ్లు పట్టుకొని తమను బజారుకీడ్చొద్దని మొత్తుకున్నా వినలేదు. బ్యాంకుల్లో లోన్ తీసుకొని ఇండ్లు కొనుగోలు చేశామని ఏడ్చినా పట్టించుకోలేదు. ఉన్న ఇండ్లను కూల్చివేస్తే ఎక్కడ బతకాలని వేడుకున్నా ఎత్తైన భవనా�