సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రాంతంలో ఇష్టారాజ్యంగా బోర్లు వేసి భూగర్భ జలాలను పీల్చేస్తున్నారు. వ్యవసాయ భూముల్లో బోర్లు వేసి అక్రమంగా ట్యాంకర్ల ద్వారా సమీపంలోని పరిశ్రమలకు తరలిస్తూ కొందరు సొమ్ముచేస
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. మొంథా తుఫాన్ కారణంగా మూడు రోజులుగా వర్షాలు కురువడంతో గురువారం సింగూరు ప్రాజెక్టు మరో రెండు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలి
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు మరమ్మతులపై ప్రభుత్వం వచ్చేనెలలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ప్రాజెక్టు ఆనకట్టకు పగుళ్లు రావడంతో వెంటనే మరమ్మతులు చేపట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్�
తుపాన్ ప్రభావంతో సంగారెడ్డి జిల్లాలో రెండురోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా అంతటా రెండు సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని ఆరు మండలాల్లో అధిక వర్షపాతం నమోదుకాగా 16 మండలాల్లో సాధార�
సంగారెడ్డి జిల్లా పులల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టుకు వరద వస్తున్నది. మొంథా తుపాన్ కారణంగా మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పక్షం రోజుల అనంతరం సింగూరు ప్రాజెక్టులోకి మళ్లీ వరద ప్రారంభమైం
రహదారులు బాగుంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధిని విస్మరించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ఆర్అండ్బీ రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రజల�
ఆధ్యాత్మికంగానే కాకుండా నిత్యం లక్షలాది మందికి ఆహారం అందిస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ అందిస్తున్న సేవలు గొప్పవని రాష్ట వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని �
సంగారెడ్డి జిల్లా ముత్తంగి వద్ద ఔటర్ రింగ్రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో శుక్రవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ రోడ్డుపై ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ నాయకుడు మాణిక్యాదవ్ డ్రైవర్ను నిలువరించడం�
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్లు) పదవీకాలం పొడిగింపు విషయంలో అధికార కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్యాక్స్ చైర్మన్లు, ఇటీవల కాంగ్రెస్లో చేరిన సొసైటీ చైర్మన్ల పద
రసాయన పరిశ్రమను ఏర్పాటు చేయొద్దంటూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్(బీ) శివారులోని వైజయంతి ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్-2 రసాయన పరిశ్రమ ఎదుట పలు గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు ఆందోళన
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని శివంపేట మంజీరా నది వంతెనపై నుంచి వరదలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన అల్లె లోకచంద్ర మృతదేహం శనివారం లభ్యమైంది. జోగిపేట పట్టణానికి చెందిన అల్లె లోకచంద్ర (31) క్లింకార యూట్య�
గ్రామానికి నెలరోజులుగా తాగునీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పరిశ్రమలకు మాత్రం నీటిని వదులుతున్నారని చిట్కుల్ గ్రామస్తులు మిషన్ భగీరథ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా ఇస్నా�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ సర్వే నంబర్ 993, 992, 991లో అక్రమ నిర్మాణాలను శుక్రవారం అమీన్పూర్ తహసీల్దార్ వెంకటేశ్ ఆధ్వర్యంలో కూల్చివేశారు.
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు రచ్చకెక్కుతున్నాయి. ముఖ్యనేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ క్యాడర్ బాహాబాహీకి దిగుతుండడం కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడడం లేదు. నియోజకవర్గాల్లో �
రాష్ట్రంలో రాబంధుల రాజ్యం నడుస్తున్నదని, కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు కసురుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బోడపల్లి, చిన్న