సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అధికార పార్టీ అండంతో మైనింగ్ కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత కనుసన్నల్లో మైనింగ్ దోపిడీ విచ్చలవిడిగా సాగుతున్నట్లు ఆరో�
సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంతో కీలకమైందే. ఒక్క ఓటు తేడాతో సర్పంచులు, వార్డు సభ్యుల గెలుపోటములు తలకిందులైన సంఘటనలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పంచాయతీ ఓటర్ల జాబితా తప్పుల తడక�
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాజారాం తండాలో తండ్రీతనయుడు సర్పంచ్ పదవి కోసం పోటీపడుతున్నారు.రాజారాం తండా సర్పంచ్ స్థానం జనరల్ కేటాయించారు. తండాలో నివసించే కాయిత లంబాడీలు ఇరువర్గాల నుంచి సర్పంచ్ స
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గ్రామ పంచాయతీ ఎన్నికలు పెద్ద తలనొప్పిగా మారాయి. రెబెల్స్ బెడద ఆ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తున్నది. నియోజకవర్గంలో 9 మండలాలు ఉన్నాయి. అందోల�
తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. సంగారెడ్డి జిల్లాలోని 136 సర్పంచ్ స్థానాలకు 578 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 1246 వార్డు స్థానాలకు 3222 మంది బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనె�
సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను వెంటనే ప్రారంభించాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర చేపడతామని, ప
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ లో ఆదివారం ఉదయం హాఫ్ మారథాన్-2025 నిర్వహించారు. మారథాన్లో వరల్డ్ ఎబిలిటీ స్పోర్ట్స్ గేమ్స్లో క్యాంస పతక విజేత పావని బానోత్, సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్ట
రెండో విడతలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం (నేటి)నుంచి ప్రారంభం కానున్నది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. రెండో విడతలో సంగారెడ్�
గ్రామ పంచాయతీల ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గురువారం ఆయన సందర్శించి వివరా�
ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల పరిశీలకుడు, ఐఎఎస్ అధికారి పి.ఉదయ్కుమార్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సంగారెడ్డి జి�
సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఔటర్రింగ్రోడ్డు లోపల, సమీపంలో ఉన్న 27