సంగారెడ్డి జిల్లా జహీరామాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శ్నగర్ ప్రధాన రోడ్డు మార్గంలోని ఆక్రమణలపై మంగళవారం మున్సిపల్ అధికారులు కొరఢా ఝుళిపించారు. స్థానిక పట్టణంలోని దత్తగిరి కాలనీలోని ఆదర్శ్నగ�
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో వాన దంచికొట్టింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. డివిజన్ పరిధిలోని కంగ్టిలో అత్యధికంగా 125 మిల్లీమ
దూరదృష్టితో కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకుల కళాశాలలు విద్యార్థులకు వరంగా మారాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని బూచినెల్లి గ్రామ శి�
heavy Rains | వంగ్ధాల్, అంతర్గాం గ్రామాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. సిర్గాపూర్ శివారులో హై లెవల్ వంతెనపై నుంచి వరద ప్రవహించింది. ఇక్కడ చీమల్పాడ్, సంగం, సింగార్బగుడకు రాకపోకలు నిలిచాయి.
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఖాజాపూర్లో నీటి సమస్యపై శనివారం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ వద్ద నిరసన తెలిపారు. గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నా అధికారులు పట్టించుక
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని చీకూర్తి, అత్నూర్, ఖలీల్ఫూ ర్ గ్రామాల్లోని గ్రామపంచాయతీ వార్డు స్థానాల్లో తమకు రిజర్వేషన్ కేటాయించలేదని ఎస్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్నూర్లో 1375 మ
రసాయన పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని పరిశ్రమ ఎదుట నాలుగు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగా రు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బీ) గ్రామ శివారులోని వైజయంతి ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్-యూనిట్-2 ర�
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గడం లేదు. సోమవారం మధ్యాహ్నం 1,08,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నట్లు డీఈ నాగరాజు తెలిపారు. సోమవారం ప్రాజెక్టుకు
సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట ఆర్టీసీ బస్టాండ్ దొంగతనాలకు అడ్డాగా మారింది. ఈ బస్టాండ్లో చోరీలు నిత్యకృత్యంగా మారాయి. ప్రయాణికులు బస్సు ఎక్కాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. బస్డాండ్లో ప్రయాణికుల భద్�
సంగారెడ్డి జిల్లాలో వాన దంచికొట్టింది. గురువారం రాత్రి మొదలైన వర్షం శుక్రవారం ఎడతెరపిలేకుండా కురిసింది. సంగారెడ్డి, పటాన్చెరు, అందోలు నియోజకవర్గాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది. శనివారం కూడా భారీ వర్షా�
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో అధికారులు పది గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలినట్లు ఇరిగేషన్ శాఖ డీఈ నాగరాజు తెలిపారు. ప్రాజెక్టులోకి శుక్రవారం 89,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనస
సంగారెడ్డి జిల్లాలోని ఎల్లంకి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో నిర్వహించిన జాబ్మేళా విజయవంతమైంది. శుక్రవారం అమీన్పూర్ మున్సిపాలిటీ పటేల్గూడలో నిర్వహించిన ఉద్యోగమేళాను తెలంగాణ కౌన్సి
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. వారం రోజులుగా ఏడు గేట్లు పైకి లేపి దిగువకు విడుదల చేశారు. బుధ వారం వరద ఉధృతి మరింతగా పెరగ డం తో మరో గేటును పైకి లేపి నీటిని దిగువకు విడుదల చేశామని ప్�