Farmers | వర్షాలు పడుతుండటంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం ఎక్కడ తడిసిపోతుందోనని రైతులు బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి ఏర్పడుతోంది. కాగా సంగారెడ్డి జిల్లా కల్కేరు మండలంలో జొన్న రైతులు ఆం�
జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ లైన్ ఏర్పాటు చేసేలా కలిసికట్టుగా పోరాటం చేద్దామని అఖిలపక్షం నాయకులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. శనివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని మున్సిపల్ కార్యాలయ�
ఉద్యోగుల భద్రతే ప్రభుత్వ ధ్యేయమని ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ విజయభాస్కర్ పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డిలోని ఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ విలీన ప్రక్ర�
హైదరాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ను జహీరాబాద్ మీదుగా ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాలు, మహిళలు పోస్టు ద్వారా లేఖలు ప�
సంగారెడ్డి జిల్లా ప్రజల గుండెకాయ, కోట్లాది మందికి తాగు, సాగునీరు అందించే జీవనాడి అయిన సింగూరు జలాశయం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికార పార్టీ నేతల అక్రమ సంపాదనకు అడ్డాగా మారిందని అందోల్ మాజీ ఎమ్మ�
సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. కాదేది కబ్జాకు అనర్హం అన్నట్లు బఫర్జోన్, ఎఫ్టీఎల్, చెరువులు, కుంటలను కొంతమంది ఆక్రమించి.. భారీ భవనాలు, షా�
సంగారెడ్డి జిల్లా, ఐడీఏ బొల్లారం పోలీస్స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కట్టుకున్న భర్తనే ప్రధాన సూత్రధారిగా తేలగా, బిహార్కు చెందిన సుపారీ గ్యాంగ్తో హ�
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును పటాన్చెరు నియోజకవర్గంలో పెద్దఎత్తున చేపట్టాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వెన్నవరం ఆదర్శ్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్లో జొన్న రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. కంగ్టి-పిట్లం రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. సుమారు గంటపాటు ధర్నా చేపట్టడంతో పిట్లం-ఔరాద్, బీదర్కు రాకపోక�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంపై నియోజకవర్గంలోని నాలుగ
ఇంటింటి ఎన్యుమరేషన్ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో
రిటైర్డ్ ఉద్యోగులకు అండగా ఉంటానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఇటీవల రిటైర్డ్ ఉద్యోగులకు ఎమ్మెల్యే అందించిన ఆర్థిక సహకారంతో కాశీ, అయోధ్య, ఢిల్లీ, బెంగళూరు, మైసూర్, ఊటీ యాత్రకు వ�
ప్రభుత్వం భవన నిర్మాణ రంగం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తాపీమేస్త్రీల సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లిలో జాతీయ రహదారిపై భారీ ర్య�
కార్మిక నాయకుడిగా చివరి శ్వాస వరకు కార్మికుల పక్షాన పోరాడడమే కాకుండా తెలంగాణ సాధన కోసం తొలి, మలి దశ ఉద్యమంలో క్రియాశీలంగా పోరాడిన గొప్ప ఉద్యమనాయకుడు జి.ఎల్లయ్య అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ర�
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు నుంచి శుక్రవారం దిగువకు నీటిని వదిలారు. దిగువ ప్రాంతంలోని మంజీరా బ్యారేజ్లోకి తాగునీటి అవసరాల నిమిత్తం వదిలినట్లు సింగూరు ప్రాజెక్టు ఈఈ భీమ్ �