మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 వరకు కొనసాగింది.
సంగారెడ్డి జిల్లా పోచారం సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం కారు పల్టీలు కొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బోరంపేటకు చెందిన మౌనిక (36), నవీన్ (30) అకడికకడే చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అతివే�
జిల్లా కేంద్రం గ్రేడ్-1 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని, గెలిచే వారికే టికెట్లు ఇచ్చామని సంగారెడ్డి జిల్లా ఎన్నికల సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణంలో�
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో మొత్తం 2293 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అందరి దృష్టి రాజకీ�
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మేళ్ల చెరువు ఆక్రమణలపై హైడ్రా చర్యలు చేపట్టింది. మేళ్లచెరువు ఎఫ్టీఎల్ వరకు ట్రెంచ్ కొట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. గ్రామస్తులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు �
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలస పోయిన నేతల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంగారెడ్డి, సదాశివపేట, అందోలు-జోగిపేట, నారాయణఖేడ్ మున్సిపాలిటీల్లోని బీఆర్ఎస్ పార్ట
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా మారాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు మండలాల
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని 993 సర్వేనంబర్లోని ప్రభు త్వ భూమిలో అక్రమ నిర్మాణాలను శుక్రవారం రెవెన్యూ అధికారులు కూల్చివేయించారు.తహసీల్దార్ వెంకటేశ్ ఆదేశాల మేరకు రెవె న్యూ సిబ్బంది శుక్రవారం రె
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మం గళవారం వైద్యారోగ్య శాఖ మంత్రి దా మోదర రాజనర్సింహకు మహిళల నుంచి నిరసన ఎదురైంది. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి.. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు అందజే�
పతంగులు ఎగురవేసే మాంజా వలస కార్మికుడి ప్రాణం తీసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని ఫసల్వాదిలో బుధవారం చోటుచేసుకున్నది. సంగారెడ్డి రూరల్ ఎస్సై మధుసూదన్రెడ్డి కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్�
కాలుష్య సమస్య పరిష్కరించకుంటే బల్దియా ఎన్నికలు బహిష్కరిస్తామని కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా దోమడుగు పట్టణంలోఆదివారం కేవీపీసీ కమిటీ కన్వీనర్లు మెంగని మంగయ్య
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని