విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించి మంచి ఫలితాలు సాధించాలని సంగారెడడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఉపాధ్యాయులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్లోని కేజీబీవీ, యూపీ పాఠశాలలను శుక్రవ�
సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం కాన్రాజ్ కుంటలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాలను కబ్జా చేయడానికి ఇటీవల మున్సిపల్ ఎన్నికల సమయంలో కొంత మంది రియల్ వ్యాపారులు యత్నించారు.
సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని తారా ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈనెల 27న నిర్వహించనున్న వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య కోరారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను బుధవారం రెవెన్యూ అధికారులు కూల్చివేయించారు. తహసీల్దార్ వెంకటేశం ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది సర్కిల్ పరిధి�
సంగారెడ్డి జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియెట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై మంగళవారం హైదరాబాద్
మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సూచించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి సోమవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్
సమస్యలు పరిష్కరించే విధంగా నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు కృషి చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు సూచించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంల�
సంగారెడ్డి జిల్లాలో ఎన్నిక ఏదైనా గులాబీ పార్టీదే పైచేయి అవుతున్నది. కాంగ్రెస్ అధికారబలం, ధనబలంతో పాటు దౌర్జన్యాలకు పాల్పడినా వారి ఎత్తులను బీఆర్ఎస్ చిత్తుచేస్తూ జిల్లాపై తనపట్టును నిలుపుకొంటున్నద
సమిష్టి విజయానికి ప్రతీక ఇంద్రేశం అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్న మున్సిపాలిటీ ఇన్చార్జి గోసుల శ్రీనివాస్య�
సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా దవాఖానలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. కలెక్టర్, కమిషనర్...సాక్షాత్తు ఆరోగ్యశాఖ మంత్రి వచ్చినా వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండడంలేదు.
సంగారెడ్డి జిల్లాలోని ఐదు మున్సిపల్ చైర్మన్ పీఠాలను బీఆర్ఎస్ దక్కించుకున్నది. పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు మంగళవారం జరిగాయి. ఇంద్రేశంలో మెజారి
సంగారెడ్డి జిల్లాలో ఐదు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలకు ఉండగా, ఐదింటిని బీఆర్ఎస్ దక్కించుకుంది. కోరం లేకపోవడంతో వాయిదా పడిన ఇంద్రేశం, జహీరాబాద్ మున్సిప�
ఆలుగడ్డ పంట సాగు చేస్తున్న రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 90 రోజుల్లోనే పంట చేతికందుతుండటంతో రైతులు సంతోషంగా సాగు చేశారు. కానీ పంటకు మద్దతు ధరలేక రైతులు నష్టాలబాట పడుతున్నారు. డిసెంబర్, జనవరిలో