సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు వల్ల మరణించిన 54 మంది కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లిస్తామని ఆ కంపెనీ యాజమాన్యంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ప్రజల ఇబ్బందులు తొలిగించాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు సోమవారం అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. జహీరాబాద్ ప్రాంతంలోని పంచాయతీ, ఆర్అం�
ర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నర్సాపూర్కు చెందిన అవుటి నర్సింహులు (27), జిన్నా మల్లేశ్ (24), జిన్నా మహేశ్ (23) ముగ్గురూ కలిసి శనివారం రా�
నిర్మాణంలో ఉన్న కల్వర్టుగుంత ముగ్గురు యువకుల ప్రాణాలు బలిగొంది. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనే లోపే తిరిగిరాని లోకాలకు వెళ్లారు. మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చిన ఈ ఘటన సంగారెడ్డి జిల్�
సర్పంచ్ ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదని అధికార పార్టీ నేత కక్షపెట్టుకుని దళితుడి ఇంటి నిర్మాణం కూల్చివేయగా, బాధిత కుటుంబానికి మాజీ మంత్రి హరీశ్రావు అండగా నిలిచారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం సజ్జా�
పాలనను ప్రభుత్వం గాలికి వదిలివేయడంతో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు,
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో బీఆర్ఎస్ హయాంలో అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఫంక్షన్హాల్ ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఫంక్షన్హాల్ను ప్రారంభిస్తే బీఆర్ఎస్కు మైలేజ్ వస్తుందని కాం�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే పరిషత్ ఎన్నికలు కూడా పెట్టేందుకు జంకుతున్నాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు శ్రీకారం చుడితే, కాం గ్రెస్ ప్రభుత్వం వాటిని ఆపి రైతుల నోట్లో మట్టికొట�
సంగారెడ్డి జిల్లా జిన్నారంలో బీఆర్ఎస్ హయాంలో శివాజీ మినీస్టేడియం ఏర్పాటు చేశారు. సుమారు రూ. కోటి నిధులు ఖర్చుచేసి మినీ స్టేడియం చదును పనులు చేపట్టారు. అప్పటి నుంచి నేటి వరకు స్టేడియం వినియోగంలోకి తీసు
ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. ప్రేమికులు ఇద్దరు ఇంట్లో ఉన్న సమయంలో హఠాత్తుగా యువతి తండ్రి రావడంతో తప్పించుకునే క్రమంలో బాల్కానీ లోంచి జారిపడి ప్రాణాలు కోల్పోయిన ఘటన సంగారెడ్డి జిల్ల�
ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. ప్రేమికులు ఇద్దరు ఇంట్లో ఉన్న సమయంలో హఠాత్తుగా యువతి తండ్రి రావడంతో తప్పించుకునే క్రమంలో బాల్కానీ నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయిన సంఘటన సంగారెడ్డి జిల�