సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మం గళవారం వైద్యారోగ్య శాఖ మంత్రి దా మోదర రాజనర్సింహకు మహిళల నుంచి నిరసన ఎదురైంది. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి.. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు అందజే�
పతంగులు ఎగురవేసే మాంజా వలస కార్మికుడి ప్రాణం తీసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని ఫసల్వాదిలో బుధవారం చోటుచేసుకున్నది. సంగారెడ్డి రూరల్ ఎస్సై మధుసూదన్రెడ్డి కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్�
కాలుష్య సమస్య పరిష్కరించకుంటే బల్దియా ఎన్నికలు బహిష్కరిస్తామని కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా దోమడుగు పట్టణంలోఆదివారం కేవీపీసీ కమిటీ కన్వీనర్లు మెంగని మంగయ్య
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని
సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ ఒకప్పుడు సాధారణ గ్రామ పంచాయతీ, నేడు హైదరాబాద్ మహానగరంలో విలీనమైంది. తొలుత గ్రామ పంచాయతీగా ఉన్న అమీన్పూర్, ఆ తర్వాత మున్సిపల్గా మారింది. ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలిస�
గుండెపోటు కన్నా కాలుష్యం వల్లే అధిక మరణాలు సంభవిస్తున్నాయని.. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం దేశానికే ప్రమాదకరమని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిస�
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న చెరువుల్లో నుంచి యథేచ్చగా ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. ఇసుక వ్యాపారం మూడు పువ్వు లు.. ఆరు కాయలుగా సాగుతూ కాసుల వర్షం కురి�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై అందరూ పెదవి విరుస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నాటి ఓటర్ల జాబితానే వార్డుల వారీగా
ప్రపంచస్థాయిలో ఐఐటీ హైదరాబాద్కు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి తెలిపారు. ఐఐటీహెచ్ విద్యార్థులకు అన్ని విధాలా అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహిస�
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు వల్ల మరణించిన 54 మంది కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లిస్తామని ఆ కంపెనీ యాజమాన్యంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ప్రజల ఇబ్బందులు తొలిగించాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు సోమవారం అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. జహీరాబాద్ ప్రాంతంలోని పంచాయతీ, ఆర్అం�
ర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నర్సాపూర్కు చెందిన అవుటి నర్సింహులు (27), జిన్నా మల్లేశ్ (24), జిన్నా మహేశ్ (23) ముగ్గురూ కలిసి శనివారం రా�