Sigachi blast | సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో 2025 జూన్ 30న సంభవించిన ఘోర పేలుడు ఘటనకు ఏడాది కావస్తున్నది. తెలంగాణ పారిశ్రామిక చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా నిలిచింది.
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది జూన్ 30న పేలుడు జరిగి 54 మంది కార్మికులు మృతిచెందారు. రోజుల తరబడి కొనసాగిన సహాయక చర్యల్లో కార్మికుల మృత బాగాలు ల�
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్30, 2025న జరిగిన ప్రమాదంలో మొత్తం 54 మంది కార్మికులు మృతి చెం దారు. పరిహారం కోసం బాధిత కుటుంబాలు ఆందోళన చేసినా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథ కాల్లో రైతుబీమా పథకం ఒకటి. మృతి చెంది న రైతు కుటుంబానికి రూ.5 లక్షలు అందజేసి ఆపన్న హస్తం అందించే ఉద్దేశంతో చేపట్టిన ఈ పథకం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో �
నేటినుంచి నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని, దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జిల్లాలో 0-5 ఏండ్ల వయస్సు గల ప్రతి చిన్న
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగి ఏడాది కావస్తున్న సందర్భంగా ఈనెల 30న పారిశ్రామికవాడలో మృతుల జ్ఞాపకార్థం బీఆర్ఎస్ నాయకులు సంస్మరణ స�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, వార్డు సభ్యులు హైదరాబాద్లో మాజీ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వార్డు సభ్యులు ప్రవళిక నరేందర్, �
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ప్రసిద్ధి చెందిన కాసం ఫ్యాషన్స్ మెగా షాపింగ్ మాల్ అందుబాటులోకి వచ్చింది. పట్టణంలోని రాయిపల్లి రోడ్డు ప్రాంతంలో శుక్రవారం కాసం ఫ్యాషన్స్ మెగా షాపింగ్ మాల్�
సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలోని 1141 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో కొందరు అక్రమంగా మొరం తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ సర్వేనంబర్లో కొన్ని రోజులుగా ఇష్టారీతిన తవ్వకాలు జ
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టు దిగువన బ్రిడ్జి నిర్మించక ముందు, ప్రాజెక్టు పైనుంచే వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగించేవారు. ఆ తర్వాత ప్రాజెక్టు దిగువ భాగంలో వంతెన నిర్మించడంతో ప�
ఓటరు జాబితా సమగ్ర సవరణలో ప్రతిఓటరూ భాగస్వామి కావాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. ఈనెల 25 నుంచి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్ ప్ర
స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లోని మెడికల్ డివైజెస్ పార్కులోని ఐలా కార్యాలయంలో సోమవారం ఆయన ప�
పొలాలు, చెరువులు, కుంటలకు అతి సమీపంలో క్రషర్లు, క్వారీలు ఏర్పాటు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలకు సమీపంలో క్వారీలు, క్రషర్లు ఏర్పాటు చేయడంపై రైతులు, స్థానిక ప్రజలు కోర్టును ఆశ్రయించ�