సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ ఏరియా దవాఖానలో కరెంటు సమస్యపై స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సీరియస్ అయ్యారు. మంగళవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో దవాఖాన ఆర్ఎంవో శ్రీనివాస్, వైద్యులు, ద�
నీరు మనిషి మనుగడకు మూలాధారం. కానీ, అదే నీరు కలుషితమైతే ప్రజల జీవనం ప్రశ్నార్థకంగా మారుతుంది. ‘నీరు ఉంటేనే జీవితం’ అనే మాట.. వీరన్నపల్లి, బొంతపల్లి, దోమడుగు పారిశ్రామిక ప్రాంత ప్రజల పరిస్థితిని చూస్తే అక్ష�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని పోతులబోగుడలోని మాజీ ఎమ్మెల్యే నివా�
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివిజన్ కొల్లూర్లోని ఫేజ్-2 కేసీఆర్నగర్ 2బీహెచ్కే సముదాయంలో యూపీ హెచ్సీ దవాఖాన నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. దవాఖాన పనులు పూర్తికాకపోవడంతో 2బీహె చ్కే వాసు�
సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా దవాఖానలో ఒకరికి బదులు మరొకరు విధులు నిర్వహించిన ఘటనలో సంబంధిత దంత వైద్యుడిపై దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సౌజన్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంప�
సంగారెడ్డి జిల్లాలో నల్లవాగు మధ్యతరహా ప్రాజెక్టు పూర్తి స్థాయి లో నిండింది. బుధవారం తెల్లవారుజామున నీటి మట్టం 1493 అడుగులకు చేరుకుని అలుగు పారింది. నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో ఎగువ ప్రాంతం న
ప్రైవేట్ పాఠశాలల్లో లక్షల ఫీజులు చెల్లించలేక స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని భావించి తల్లిదండ్రులు పంపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి జిల్లా పర�
మంజీరా నదిపై అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతున్నది. కరంజా ప్రాజెక్టు దిగువన మంజీరా నదిపై కొత్తగా రోడ్-కమ్-బరాజ్, చెక్డ్యామ్ల నిర్మాణానికి పూనుకుంటున్నది.
సుమారు ఇరవై ఏండ్లుగా నమ్మకంగా ఉండి చిట్టీలు నడిపిన ఆ దంపతులు, ప్రజలను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసి రాత్రికి రాత్రి పరారయ్యారు. బాధితులు, సీఐ ప్రవీణ్రెడ్డి కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటక�
భవిష్యత్ తరాలకు అవసరమయ్యే నిపుణులను సిద్ధం చేయాలన్నదే ఐఐటీహెచ్ సంకల్పమని, అణుశక్తి రంగ అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్ కోర్సును ప్రారంభిస్తున్నామని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి పేర్కొ�
సంగారెడ్డి జిల్లా నల్లవాగు మధ్యతరహా ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి 1138 క్యూసెక్కుల వరద వస్తున్నదని సంబంధిత ఏఈఈ శ్రీవర్ధన్రెడ్డి శుక్
సంగారెడ్డి జిల్లా కోహీర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చి న ప్రభుత్వం, సిబ్బందిని నియమించడం మరిచింది. దీంతో పౌరసేవలు, అభివృద్ధిపై ప్రభావం పడుతున్నది. 2025 జనవరి 27న కోహీర్ పట్టణాన్ని మున్సిపాలిటీగా �
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని బీరు కంపెనీలు, టైర్ల పరిశ్రమలు వదిలే కలుషిత నీరు, దుర్గంధంతో మల్లేపల్లి పరిసర ప్రాంతాల్లోని పంటలు, చెరువు కాలుష్య కాసారంగా మారాయి. పొలూష్యన్, నీటిపారుదల శాఖ అధికా