సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరా మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థినులు తమకు పురుగుల అన్నం పెడుతున్నారని ఆరోపిస్తూ కళాశాల ఆవరణలో ధర్నాకు దిగారు. విషయం తెలుస�
ఒకప్పుడు భూమి కొనుగోలు చేస్తే రేపటి భద్రత అనుకున్నారు. ఇల్లు కట్టుకుంటే తరతరాలకు ఆస్తి అనుకున్నారు. కానీ, ఇప్పుడు భూమి చేతిలో ఉన్నా, దానిపై పూర్తి హక్కు వినియోగించుకోలేని పరిస్థితి వస్తే? ఇదే ప్రశ్న గుమ్�
నిత్యం రోడ్డు ప్రమాదాలకు జరగుతున్న 65 జాతీయ రహదారిని ప్రమాదరహితంగా రూపొందించాలని పదేండ్ల క్రితం నాలుగు లేన్ల విస్తరణ చేపట్టారు. సంగారెడ్డి నుంచి షోలాపూర్ వరకు జాతీయ రహదారి విస్తరించాలని నిర్ణయించారు. �
సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లో గత ప్రభుత్వాలు స్వాతంత్య్రసమరయోధులు, మాజీ సైనికులకు నిబంధనల మేరకు ఐదు నుంచి పది ఎకరాల వరకు భూములు కేటాయించాయి. అమీన్పూర్లోని సర్వే నంబర్ 993తో పాటు వేర్వేరు సర్వే �
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి సర్వేనంబర్ 23, 65లోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా చేపట్టిన ఇండ్ల నిర్మాణాలను రెవెన్యూ అధికారులు శుక్రవారం కూల్చివేయించారు. సర్వే నంబర్ 23లో ఒకటి, 65 సర్వేనెంబర్
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధేరా చౌరస్తాలోని భూముల ధరలు రూ. కోట్లల్లో పలుకుతున్నాయి. కొన్నేండ్ల క్రితం మునిపల్లి మండలంలోని బుధేరా గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి సర్వే నెంబర్ 90లోని సర్కార్
సంగారెడ్డి జిల్లాలోని కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు కాంగ్రెస్ ప్రభుత్వం 22-ఏ నిషేధిత జాబితాలోకి నెట్టింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణలోపం ఫలితంగా పటాన్చెరు, సంగారెడ్డి నియోజ�
ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్)లో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మొత్తం 4,60,000 ఓట్లు గల్లంతయ్యాయి. ఈ మూడు జిల్లాల్లో మొత్తం 86,364 మంది ఓటర్లు మృతిచెందిడంతో వారివి తొలిగించారు.
అంతరించిపోతున్న పలు ఆకుకూరల గురించి బాహ్య ప్రపంచానికి తెలిపేందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆకు కూరల పండుగ నిర్వహించారు. దిడ్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంగారెడ్డి జిల్లాపై శీతకన్ను వేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడస్తున్నా జ�
సంగారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్రెడ్డి రెండోసారి వస్తున్న సందర్భంగా గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అందోల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ డి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం సంగారెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. సీఎం పర్యటన రాజకీయ ప్రచారానికి పరిమితం కాకూడదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హితవు పలి
సంగారెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఉత్తమాటలు కాకుండా నిధులు మంజూరు చేసి చూపించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు డిమాం డ్ చేశారు. శుక్రవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా �
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏడాదిగా నిరుపయోగంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో రూ.187 కోట్లతో నిర్మించిన ఈ సూపర్ స్పెషాలిటీ దవాఖానను ఇప్పటిక�
నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో త్వరలో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాలకు కావాల్సిన స్థలాన్ని గురువారం ఆయన పరిశీలి�