నీటి సంరక్షణ మీదనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, సమస్త జీవుల మనుగడకు నీరు ఎంతో ముఖ్యం అని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నీటి సంరక్షణ కార్యక్రమంలో భాగంగా వాటర్ హెడ్ ఎన్జీవోల ఆధ
అత్యవసర పరిస్థితుల్లో బాధితులను దవాఖానకు చేర్చే 108 అంబులెన్స్లు అత్యవసర మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నాయి. అధికారుల పట్టింపులేని తనం మారుమూల ప్రాంతాల ప్రజల పాలిట శాపంగా మారింది. సంగారెడ్డి జిల్లా నారాయ
ఢిల్లీలో జరిగిన బాంబుబ్లాస్ట్తో సంగారెడ్డి జిల్లాలో పోలీస్శాఖ అలర్ట్ అయ్యింది. పటాన్చెరు ప్రాంతంలో నిఘా నిద్రపోయింది అని ‘నమస్తే తెలంగాణ’లో ఇటీవల కథనం రావడంతో ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాలతో పోలీ�
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి చివరి గింజవరకూ కొనుగోలు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రాథమిక వ్యవసాయ సహ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరును ప్రజలు మినీఇండియాగా పిలుస్తారు. దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన కార్మికులు ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారు. పటాన్చెరు నుంచి 65వ జాతీయ రహదారితో పాటు ఓఆర్ఆర్ ఉన్నా పోలీ
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు భూమి కబ్జాకు యత్నం అనే శీర్షికతో బుధవారం నమస్తే తెలంగాణలో వచ్చిన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. ఇరిగేషన్ డీఈ నాగరాజుతో పాటు మునిపల్లి ఇరిగేషన్ ఏఈ, మ�
ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న పారిశుధ్య కార్మికుల వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఐటీయూ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్�
చెరుకు రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య భరోసా ఇచ్చారు. ‘చెరుకు రైతు నోరు.. తీపి అయ్యేనా’ అనే శీర్షికన ఈనెల 10న ‘నమస్తే తెలంగాణ’ దిన�
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో పరిధిలోని రామేశ్వరంబండ, వీకర్ సెక్షన్ కాలనీ, బచ్చుగూడెం, ఐనోల్, పెద్ద కంజర్ల, చిన్నకంజర్ల గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందు�
సైక్లింగ్తో ఆరోగ్యవంతమైన జీవితం సొంతమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో సైక్లింగ్ ఫెడరేషన్ ఆ�
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి కొల్లూర్లోని కేసీఆర్నగర్ 2బీహెచ్కే సముదాయంలో ఉన్న జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్ శ్రమిస్తున్నది. మొన్న కొల్లూరు�
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో పలు రోడ్లు అధ్వానంగా మారడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన రోడ్లు తప్పా ఈ రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధ�