ఆపదకాలంలో అమ్మ కన్నా ఎక్కువగా సేవలు సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సంగారెడ్డి/సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 12: రోగులను సొంతబిడ్డల్లా చూసుకుంటున్న
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిపటాన్చెరు, మే 11 : నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కాంట్రాక్టర్లకు సూచించారు. పటాన్చెరు పట్టణంలోని కటికె బస్తీలో జరుగుతున్న �
సిద్దిపేట జోన్, మే 06 : సిద్దిపేట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ నేడు జరుగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలోని స
సిద్దిపేట, గజ్వేల్, మెదక్, సంగారెడ్డి, జోగిపేటలో ఆక్సిజన్ ప్లాంట్లువారం రోజుల్లో ఏర్పాటుకుప్రభుత్వం చర్యలుఅనువైన స్థలం ఎంపిక చేసినప్రత్యేక బృందంఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు శుభవార్త అందించిన ఆర్థ�
ఇంటింటి సర్వే నిర్వహించాలి స్లాట్ బుకింగ్ ద్వారానే వ్యాక్సిన్ ఇవ్వాలి అదనపు కలెక్టర్ రాజర్షి షా సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 5 : జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ ఔట్ పేషెంట్ సేవలు ప్రార
సంగారెడ్డి జిల్లాకేంద్ర దవాఖానలో.. సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో రూ.1.20 కోట్లతో డయాగ్నోస్టిక్ హబ్ 57 రకాల వైద్య నిర్ధారణ పరీక్షలు ఉచితం కొనసాగుతున్న డ్రై రన్.. త్వరలో అందుబాటులోకి ఆర్టీపీసీఆర్ కేంద్రం
సిద్దిపేట జోన్/ సిద్దిపేట అర్బన్, మే 1 : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం పోలింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్సులను ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్
సిద్దిపేట కలెక్టరేట్, మే1 : కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను తలకిందులు చేస్తున్న తరుణమిది.. ఆర్థికవ్యవస్థ కుదేలవుతున్న ఆపత్కాలంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడ్డొదని రాష్ట్ర ప్రభుత్వం పెద్దమనస్సుతో ఆల�
జగదేవ్పూర్ ఏప్రిల్ 30 : వానకాలం ప్రారంభమయ్యే నాటికి నర్సరీల్లోని మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలని మండల అభివృద్ధి అధికారి మల్లికార్జున్ తెలిపారు. శుక్రవారం సర్పంచ్ భాణుప్రకాశ్ ఎంపీవో శ్రీనివాసవ�
సిద్దిపేట, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు మీదున్నది. పలు వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం అందుతున్న సంకేతాలను బట్టి చూస్తే కారు హవా కొనసాగినట�
మద్దూరు, ఏప్రిల్ 29 : మండల వ్యాప్తంగా వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్ని రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వర్షం రాకముందే రైతులు వరికోత యంత్రాల వెంట పరుగులు తీస్�
కరోనా సెకండ్ వేవ్ ఉమ్మడి జిల్లాను వణికిస్తున్నది. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది ప్రజలకు అండగా ఉంటూ సేవలందిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ కొవిడ్ నిబంధనలు, టీకా ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. ఉమ్మడి జ�