ఎన్నికల నియమావళి పాటించాలిసిద్దిపేట టౌన్, ఏప్రిల్ 29 : పటిష్ట భద్రత మధ్య బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సామగ్రి, విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది సిద్దిపేటతో పాటు గజ్వేల్ 12వ వార్డులో జరిగే ఎన్నికల పోలి
ఒక్క ఆక్సిజన్ యూనిట్ కూడా వృథా కానివ్వొద్దుకొవిడ్ బాధితులకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలికొవిడ్ కేర్ సెంటర్ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలిసాధ్యమైనంత మేర ఆక్సిజన్ బెడ్లను పెం
సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 28 : ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని శాఖల సమన్వయంతో సదుపాయాలు సమకూర్చామని సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల
గుండెపోటుతో వధువు తండ్రి మృతిరామాయంపేట రూరల్, ఏప్రిల్ 28: పెండ్లి ఇంట్లో విషాదం చోటు చేసుకున్నది. అన్నీ తానై తన కూతురు పెండ్లి చేసిన తండ్రి మరుసటి రోజే గుండెపోటుతో మృతిచెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యు�
సెర్ప్ ఆధ్వర్యంలో మామిడి పండ్ల సేకరణమద్దూరులో ప్రారంభమైన కొనుగోళ్లుహుస్నాబాద్లో ప్రారంభమైన మామిడి పండ్ల మార్కెట్ఉత్తరాదికి నిత్యం 30 టన్నుల వరకు ఎగుమతిరైతులకు కలిసి వస్తున్న ధర, సమయందళారుల దోపిడి �
హుస్నాబాద్లో ప్రారంభమైన మామిడి పండ్ల మార్కెట్రోజుకు 30 టన్నుల వరకు మామిడి ఎగుమతిరైతులకు కలిసి వస్తున్న ధర, సమయంహుస్నాబాద్టౌన్, ఏప్రిల్ 25 : మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ డివిజన్ పరిధిలో ధాన్యంతో పాటు
సంగారెడ్డి యువకుడి మరో రికార్డు20 రోజుల్లో పది రాష్ర్టాలు, రెండు ఇండియా బార్డర్లుశశికల్యాణ్కు సర్వత్రా అభినందనల వెల్లువకంది, ఏప్రిల్ 23 : బైక్పై షికారు.. కొట్టాలంటే చాలా మందికి ఎంతో సరదాగా అనిపిస్తుంది.
పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డిమనోహరాబాద్, ఏప్రిల్ 23 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలం పోతారంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగ
వేగంగా కరోనా వ్యాప్తిఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కేసులుపట్టణాల్లో తీవ్రత ఎక్కువస్వీయ నియంత్రణతోనే కట్టడి111 కేంద్రాల ద్వారా ముమ్మరంగా వ్యాక్సినేషన్కొవిడ్ కేర్ సెంటర్లలో అందుబాటులో 250 బెడ్స్సంగార�
నిజాంపేట, ఏప్రిల్ 22: అన్నదాతల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం నిజాంపేటలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం, కరోనా వ్యాక్సిన్ కేంద్రంతో పా�
మనోహరాబాద్, ఏప్రిల్ 22 : ప్రజా సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్
కొల్చారం, ఏప్రిల్ 21: ఎర్రటి ఎండలో ఎదురెక్కి వచ్చిన గోదావరి జలాలతో హల్దీవాగు నిండుగా ప్రవహిస్తున్నది. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలాఖరుకే ఎడారిని తలపించే హల్దీవాగు.. ఇప్పుడు మండుటెండల్లో జలసవ్వడి చేస్తూ పరుగు
హవేళిఘనపూర్, ఏప్రిల్ 21: మండల పరిధిలోని సర్దన గ్రామంలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైస్ ఎంపీపీ రాధాకిషన్యాదవ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ రాధా