కొల్చారం, ఏప్రిల్ 21: ఎర్రటి ఎండలో ఎదురెక్కి వచ్చిన గోదావరి జలాలతో హల్దీవాగు నిండుగా ప్రవహిస్తున్నది. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలాఖరుకే ఎడారిని తలపించే హల్దీవాగు.. ఇప్పుడు మండుటెండల్లో జలసవ్వడి చేస్తూ పరుగు
హవేళిఘనపూర్, ఏప్రిల్ 21: మండల పరిధిలోని సర్దన గ్రామంలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైస్ ఎంపీపీ రాధాకిషన్యాదవ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ రాధా
మెదక్, ఏప్రిల్ 20 : మహిళలు తమ భద్రత విషయంలో షీ టీమ్కు ఫిర్యాదు చేయడంలో ఈ క్యూ ఆర్ కోడ్ వాల్ పోస్టర్ తో మరింత సులభతరం చేశామని ఎస్పీ చందనదీప్తి తెలిపారు. జిల్లా పరిధిలో వేధింపులకు గురవుతున్న బాధిత మహిళ�
జహీరాబాద్, ఏప్రిల్ 18 : ఎండలు మండుతున్నా నారింజ ప్రాజెక్టు, చెరువులు మాత్రం నీటితో కళకళలాడుతున్నాయి. జహీరాబాద్ మండలంలోని కొత్తూర్ (బీ), మల్చల్మా గ్రామ శివారులో ఉన్న ఈరన్న వాగు చెరువు, ఝరాసంగం మండలంలోని
ఝరాసంగం ఎస్సై (2) సమద్ఝరాసంగం, ఏప్రిల్ 18: మండల కేంద్రమైన ఝరాసంగంతోపాటు అన్ని గ్రామాల్లో కరోనా మహమ్మారి విపరీతంగా విజృంభిస్తున్న తరణంలో ప్రజలు నిర్లక్ష్యం చేయడం సరికాదని ఝరాసంగం ఎస్సై (2) సమద్ అన్నారు. ఆద�
వెల్దుర్తి, ఏప్రిల్ 17 : మాసాయిపేట మండలంలోని హల్దీప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా గొలుసుకట్టు పద్ధతిలో చెరువుల్లోకి గోదావరి జలాలను తరలించడానికి కాల్వ పునరుద్ధరణ చేస్తున్నట్లు జడ్పీటీసీ రమేశ్గౌడ్ అన్నార
ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి నారాయణఖేడ్, ఏప్రిల్ 16: నారాయణఖేడ్లో రోజురోజుకూ కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరికి వారు బాధ్యతతో వ్యవహరించి తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని
అలవొలకగా నాగుపామును పట్టిన మహిళ పటాన్చెరు, ఏప్రిల్ 16 : ధీర వనిత అంటే ఇలా ఉండాలని విజయను అందరూ ప్రశంసించారు. ఔను మరి… పాము..పాము అనగానే దూరంగా పారిపోయి టెన్షన్ పడటం సర్వత్రా కనిపిస్తుంది. దీనికి భిన్నంగా �
షోకాజ్ నోటీసులతో పాలకమండలిలో కదలికలు పటాన్చెరు, ఏప్రిల్ 16: జిల్లా కలెక్టర్ ఇంద్రేశం పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్కు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాలకమండలిలో కదలిక ప్రారంభమైంది. పటాన్చెరు మండలం ఇం�
జహీరాబాద్, ఏప్రిల్ 15 : జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం పైపులైన్, నల్లాలు ఏర్పాటు చేస్తుందని 14వ వార్డు మాజీ కౌన్సిలర్, టీఆర్ఎస్ నాయకుడు నామ రవిక