బొల్లారం, ఏప్రిల్ 10 : జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు మున్సిపాలిటీలోని ప్రతిఒక్కరూ కరోనా టీకా వేయించుకునేలా అవగాహన కల్పించాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం లో అధికార
రూ.12 కోట్లతో అధికారుల ప్రతిపాదనలు వానకాలంలోగా పూర్తిచేసేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు చెక్డ్యాంల నిర్మాణంతో 11వేల ఎకరాలకు మేలు భూగర్భ జలాలతోపాటు పంట దిగుబడులు పెరిగే అవకాశం హర్షం వ్యక్తంచేస్తున్న జహీర�
అధికారులతో కలెక్టర్ హనుమంతరావు సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 8: కరోనా ఉధృతి నివారణకు విస్తృత చర్యలు చేపట్టాల ని కలెక్టర్ ఎం.హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి వైద�
110 కేంద్రాలకు చేరుకున్న 4.41 లక్షల బ్యాగులు కొరత లేకుండా అధికారుల చర్యలు సంగారెడ్డి ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం సేకరణకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నా యి. సంగారెడ్డి జిల్లాలో 143 కొనుగోలు కేంద్ర�