రోడ్లు నిర్మానుష్యం ఉదయం 10 తర్వాత ఇంట్లోనే ప్రజలు కొనసాగిన పోలీసుల పికెటింగ్ జహీరాబాద్, మే 16: జహీరాబాద్లో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. జహీరాబాద్ డివిజన్లో ఆదివారం లాక్డౌన్ సడలింపు సమయమ�
రాయికోడ్, మే16: సమాజసేవే తమ లక్ష్యమని సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు పి.సంగమేశ్వర్పాటిల్ అన్నారు. మండల పరిధిలోని జంబ్గి(కె) గ్రామంలో ఆదివారం కరోనాతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు తనవంతు సాయంగా 5 కి�
జహీరాబాద్, మే 14: విశ్వగురువు బసవేశ్వరుడిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని ఎమ్మె ల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. శుక్రవారం జహీరాబాద్ క్యాంపు కార్యాలయంలో బసవేశ్వరుడిని చిత్ర పటాని�
సంగారెడ్డి, మే 14: సమాజంలో కుల వ్యవస్థను వ్యతిరేకించిన అభ్యదయవాది బసవేశ్వరుడని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంటోని బైపాస్�
సంగారెడ్డి, మే 14: ముస్లింలు రంజాన్ను భక్తిశ్రద్ధలతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారి ఇండ్లల్లోనే జరుపుకున్నారు. కరోనా విస్తరిస్తున్న సమయం కావడం, ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో నిరాడంబరంగానే వేడుకలు నిర�
అధిక బిల్లులు వసూలు చేస్తే చర్యలు కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం రూ.2 వేలకు సీటీ స్కానింగ్ రెమిడెసివిర్ బ్లాక్మార్కెట్ చేస్తే పీడీయాక్టు ఆక్సిజన్, రెమిడెసివిర్ కొరత లేదు త్వరలో దవాఖానలను ఆకస్మిక�
మూత పడిన దుకాణాలు అత్యవసర మెడికల్ దుకాణాలకే అనుమతి కొత్త బస్టాండ్ ఎదుట పోలీస్ పికేటింగ్ ఏర్పాటు పర్యవేక్షించిన డీఎస్పీ బాలాజీ సంగారెడ్డి, మే 13: ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా లాక్డౌన్ ప్రకటి
రెండో రోజూ ఉమ్మడి మెదక్ జిల్లాలో పకడ్బందీగా లాక్డౌన్ అమలు బోసిపోయి కనిపించిన పట్టణాలు యథావిధిగా వైద్యసేవలు, కరోనా టీకా పంపిణీ గ్రామాల్లో లాక్డౌన్ ప్రభావం, పోలీసుల ఈ పాస్ల జారీ సంగారెడ్డి, మే 13, నమస�
రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట బందోబస్తు కొవిడ్ నిబంధనల అతిక్రమణపై 3 వేల కేసులు సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి నారాయణఖేడ్, మే 13: కరోనా కేసులు పెరిగిపోతున్న కారణంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను జి
సంగారెడ్డి, మే 13: జిల్లాలో కరోనా బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం హెల్ప్లైన్తో పాటు రెండు వసతి గృహాలను ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని జిల్ల�
కర్ణాటక సరిహద్దులో రెండు చెక్పోస్టుల ఏర్పాటు, వాహనాలు తనిఖీ 10 గంటల తర్వాత ఇండ్లకే పరిమితమైన జనం ప్రధాన కూడళ్లలో పోలీసుల పహారా జహీరాబాద్, మే 12: కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ల�
పహారాకాస్తున్న పోలీసులు వైద్య చికిత్స కోసం అనుమతులు నిబంధనల మేరకు నడుస్తున్న పరిశ్రమలు పటాన్చెరు, మే 12 : పటాన్చెరు నియోజకవర్గం లాక్డౌన్తో నిర్మానుష్యంగా మారింది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తం గా లాక్
కరోనా పాజిటివ్ అనగానే .. చనిపోతామనే భయందోళనకు గురవుతున్నారు. భయమే మరణానికి దారి తీస్తుంది. కరోనా విషయంలో భయం అవసరం లేదు. వైద్యుల సూచనలను పాటిస్తూ.. నిత్యం వ్యాయామం, సరైన భోజనం తీసుకుంటే త్వరగా కోలుకోగలమని
పటాన్చెరు, మే 12 : లాక్డౌన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం ముత్తంగి ఔటర్ రింగురోడ్డు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్ర�