ఝరాసంగం, జూలై 13: పల్లె ప్రగతి, ఏడోవిడుత హరితహార కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని దేవరంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ శశికళశ్యాం, ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులతో పాటు ఎంపీడీవో సుజాతతో కలిసి గ్రా
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 13: జాతీయ పైలేరియా, నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో వైద�
కొల్చారం, జూలై 13: ప్రతి ఒక్కరూ భౌతిక దూరంతో పాటు మాస్క్ ధరించాలని , ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేలా సర్పంచ్లు, ఎంపీటీసీలు బాధ్యత తీసుకోవాలని ఎంపీపీ మంజుల అన్నారు. మండల పరిషత్ సమావేశా న్ని ఎంపీపీ అధ్యక�
నారాయణఖేడ్, జూలై 12:నారాయణఖేడ్ పట్టణంలోని ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించి అందుకనుగుణంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మహారెడ్డి తెలిపారు. సోమవారం నారాయణఖేడ్ పట్టణంలోని కాశీవిశ్వనాథస్వ�
సంగారెడ్డి, జూలై 12: బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఆవులు, లేగదూడలు అమ్మినా, రవాణా చేసినా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ వ్యాపారులను హెచ్చరించారు. స�
పటాన్చెరు, జూలై 12 : ఇస్నాపూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన జగన్నాథుడి రథయాత్ర ఉత్సవాల్లో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జగన్నాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించ�
కల్హేర్, జూలై 11: రైతును రాజును చేసేందుకు సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు ప్రాజెక్టు అల�
అమీన్పూర్, జూలై11: సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, ప్రత్యేక ప్రణాళికతో పటాన్చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నార�
సింగూరు ప్రాజెక్ట్ | గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, సాయిగావ్ లలో వర్షాలు బాగా కురుస్తుండటంతో సింగూరు(బాగారెడ్డి)ప్రాజెక్టు కు వరద ఉధృతి కొనసాగుతుందని ఆదివారం ప్రాజెక్ట్ ఏఈ మజార్ మహ్మద్
పటాన్చెరు, జూలై 9: అభివృద్ధిలో ప్రతీ గ్రామం ఆదర్శం కావాలని, అందుకు చిట్కుల్ గ్రామం పల్లె ప్రగతికి ప్రతిబింబంగా నిలుస్తోందని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం పటాన్చెరు మండలంలోని చిట�