సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్20 : ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు. సోమవారం కలెక్టరేట్లోని సమ�
కోహీర్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. సోమవారం ఆయన మండలంలోని గొటిగార్పల్లి పెద్దవాగు ప్రాజెక్టులో 1.80 లక్షల చేప పిల�
జహీరాబాద్ : మత్స్యకారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. సోమవారం ఆయన మండలంలోని ఈరన్నవాగు చెరువులో చేపపిల్లలన
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ | అందోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో అందోల్ - జోగిపేట మున్సిపాలిటీ స్వతంత్ర కౌన్సిలర్ కొరబోయిన నాగరాజు (నాని) ఆయన అనుచరులను టీఆర్ఎస్ పార్టీలో చేరార
కల్హేర్ : అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని కల్హేర్, కృష్ణాపూర్, మిర్కాన్పేట్, రాంరెడ్డిపేట
ముగిసిన వానకాలం పంటల సాగు రైతులు దుక్కులు దున్ని సాగుకు సిద్ధం అందుబాటులో ఎరువులు, విత్తనాలు జహీరాబాద్, సెప్టెంబర్ 19 : వానకాలం పంటల సాగు ముగిసింది. పెసర, మినుము, సోయా పంటలు కోతలు ముగింపునకు వచ్చాయి. అక్టో�
సదాశివపేట : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం ఆపాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కోరారు. ఆదివారం హైదరాబాద్లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తెలంగాణ ఉద�
నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి నారాయణఖేడ్, సెప్టెంబర్ 18: కులవృత్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని నిజాంపేటలో ఏర్పాటు చేసి�
డీఈఈలో మెరిసిన కావ్య రాష్ట్రస్థాయిలో రెండో స్థానం సంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో సంబురాలు కావ్యకు వెల్లువెత్తుతున్న అభినందనలు కంది, సెప్టెంబర్ 18 : సాధించాలనే తపన ఉంటే ఏదైనా సులభమని మరోసారి తేల్చి చ�
వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్గోయల్ మెదక్, సెప్టెంబర్ 18 : 2022 జనవరిలో ఓటరు తుది జాబితా ప్రకటించే నాటికి ఎలాంటి తప్పిదాలు లేకుండా జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్
సంగారెడ్డి కలెక్టరేట్ : ఓటరు జాబితాలోని లాజికల్ తప్పులు, ఫామ్ 6, 6ఏ, 7, 8, 8ఏ పెండింగ్ దరఖాస్తులను ఈ నెల 30వ తేదీలోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్గోయల్ జిల్లా కలెక్టర్కు సూచించారు
నారాయణఖేడ్ : కులవృత్తులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శనివారం ఆయన నారాయణఖేడ్ మండలం నిజాంపేట్లో చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని