ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ | భారీ వర్షాలకు సింగూర్ డ్యామ్ నిండడతో మంజీరా నది పరివాహక ప్రజలు అప్రమతంగా ఉండాలని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు.
టీఆర్ఎస్ను బలోపేతం | టీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కొత్తగా కమిటీలు ఏర్పాటు చేసి కార్యకర్తలు సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శు�
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 6: విద్యార్థులందరూ విధిగా వ్యాక్సిన్ చేయించుకోవాలని స్థానిక తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. వెంకటేశం సూచించారు. స్థానిక తారా కళాశాల ఎన్�
సంగారెడ్డిలో వైద్య కళాశాల ఏర్పాటుకు శరవేగంగా అడుగులు సంగారెడ్డిలో రూ.510 కోట్లతో మెడికల్ కాలేజ్ ఏర్పాటు.. కన్సల్టెన్సీ ఖరారు.. త్వరలో పనులు ప్రారంభం రూ.510 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 20 ఎకరాల భూమి ఆర్అండ్�
యువకుడు గల్లంతు | జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు న్యాల్కల్ మండలంలోని రేజింతల్- ఎల్గోయి గ్రామ శివారు మధ్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కాగా, బైక్పై వెళ్తున్న ఓ గుర్తు తెలియని యువకుడు వాగులో గల్లం
ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న హాజరు శాతంజూనియర్ కళాశాలల్లోనూ అదే క్రమంనాల్గో రోజూ సంగారెడ్డి జిల్లాలో 42శాతం.. సిద్దిపేటలో 40శాతం.. మెదక్లో 34.64శాతం హాజరుప్రత్యక్ష తరగతులకు పెరుగుతున్న ఆదరణకళకళలాడుతు�
జహీరాబాద్ మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టరు ప్లాంట్లో టీఆర్ఎస్కేవీ ఘన విజయం టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ గెలుపు సీఐటీయూ చుక్కా రాములుపై 82 ఓట్లు మెజార్టీతో విజయం సంబురాలు నిర్వ
ఆడపిల్లలను ఆదరిస్తున్న హరిదాస్పూర్ కూతురిని కంటే ప్రోత్సాహం 74మందికి ‘సుకన్య సమృద్ధి యోజన’ ఖాతాలు ఐదు నెలల పాటు ఆర్థిక సాయం ఆదర్శం ఈ గ్రామం త్వరలో ఇద్దరు ఆడపిల్లలకు తొట్టెల పండుగ ఊరంతా సందడిగా మారుతుం
స్మార్ట్ఫోన్ ద్వారా దరఖాస్తుకు అవకాశం కల్పించిన ప్రభుత్వంమున్సిపాలిటీలు, నగర పాలికల్లో అమలుకు శ్రీకారంకొత్త విధానంతో సులభంగా ఇంటినంబరు21 రోజుల్లో నంబర్ కేటాయింపుపారదర్శకతకు పెద్దపీట వేస్తున్న సర�
రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా సిద్దిపేట జిల్లా వాసులుమెదక్ జిల్లా నుంచి ఇద్దరు ఎంపికజహీరాబాద్ నుంచి ఒకరుప్రకటించిన ప్రభుత్వం.. ఈనెల 5న హైదరాబాద్లో ప్రదానం ఉత్తమ విద్యా బోధనతో పాటు విధి నిర్వహణ�