కోతుల ఆహార భద్రతకు ఆలోచిస్తున్న ప్రభుత్వం మాది : పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పటాన్ చెరు: కోతుల ఆహార భద్రతకు ఆలోచిస్తున్న ప్రభుత్వం మాదని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శని
సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 17 : స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక వర్గాలు సమాజ సేవలో ముందుండాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు పిలుపునిచ్చారు. మెస్సర్స్ పార్కర్�
ఏడాకులపల్లిలో పత్తిలో అక్రమంగా సాగు పక్కా సమాచారంతో ఎక్సైజ్ అధికారుల దాడులు 3వేల గంజాయి మొక్కలు ధ్వంసం గంజాయి విలువ మార్కెట్లో రూ. 5 కోట్లు జహీరాబాద్ ఎక్సైజ్ సీఐ అశోక్కుమార్ వెల్లడి జహీరాబాద్/ఝరా
నారాయణఖేడ్ : నారాయణఖేడ్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నూతన పట్టణ కమిటీ పని చేయాలని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సూచించారు. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన టీఆర్ఎస్ పట్టణ కమిట
మునిపల్లి : సీఎం కేసీఆర్తోనే రాష్ట్రంలోని రైతులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయికుమార్, అల్లం నవాజ్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన మునిపల్లిల�
సీఎం కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేసిన మంత్రి ఎర్రబెల్లి, జనగామఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం జనగామ/ చేర్యాల, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : జనగామ నియోజ�
జహీరాబాద్ రైతుల చెరుకు క్రషింగ్కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రాంతంలో 8 లక్షల టన్నుల చెరుకు సాగు ట్రైడెంట్ ఫ్యాక్టరీలో క్రషింగ్పై స్పష్టత కరువు సంగారెడ్డి, కామారెడ్డి, మాగి ఫ్యా�
సంగారెడ్డి జిల్లాలో 49.26 శాతం, సిద్దిపేటలో 48.23 శాతం, మెదక్లో 40శాతానికి పైగా హాజరు ప్రభుత్వ పాఠశాలలకు పెరుగుతున్న విద్యార్థుల హాజరు ప్రత్యక్ష బోధనకే మొగ్గు చూపుతున్న తల్లిదండ్రులు విద్యార్థులు హాజరయ్యేలా
100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి రోజుకు 3 లక్షల మందికి టీకా వేయాలి రాష్ట్రంలో 2 కోట్ల మందికి వ్యాక్సిన్ పూర్తి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 15