ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం శ్రమించే సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్రెడ్డి ఆకాంక్షించారు.
పురాతన ఆలయాలను పునర్నిర్మిస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండలం పాశమైలారం నూతనంగా నిర్మించనున్న పోచమ్మ తల్లి దేవాలయానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
తెలంగాణ స్ఫూర్తి ప్రదాత సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సం�
సంగారెడ్డి జిల్లా భారతీనగర్ డివిజన్ ఓల్డ్ ఎంఐజీకి చెందిన యువ క్రికెటర్ తిలక్వర్మకు ఐపీఎల్లో చోటు దక్కింది. ముంబై ఇండియన్స్ తిలక్వర్మను రూ.1.70 కోట్లకు వేలంలో సొంతం చేసుకున్నది. తిలక్వర్మ మధ్యతర�
ష్టసుఖాల్లో తోడూనీడై.. ఒకరినొకరు అర్థం చేసుకుని.. పరస్పరం గౌరవించుకుంటూ జీవితాంతం అన్యోన్య దంపతులుగా బతకడం ఒక వరం. వివిధ సందర్భాల్లో తమ జీవితభాగస్వామిపై ఉన్న ప్రేమను అనేక రూపాల్లో వ్యక్త పరిచి బంధాన్ని �
దళితబంధు పథకం సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం బచ్చుగూడెం గ్రామంలో దళితబంధు పథకంకు ఎంపికైన లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ఆయన గ్రామంలో ఎంపీడ
ఒక్కప్పుడు శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సరస్వతీ నిలయంగా మార్చారు ప్రధానోపాధ్యాయులు సిద్ధా ప్రతాప్రెడ్డి. ఆర్సీపురం డివిజన్లోని ఎస్సీ బస్తీలో ఉన్న ప్రాథమిక పాఠశాల (ప్రైమరీ స్కూల్) 2
ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములపై రియల్ వ్యాపారుల కన్నుపడింది. భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి, ప్రైవేటు అగ్రిమెంట్ చేసుకొని, ప్లాట్లు చేసి ఒక్కో ప్లాటును రూ. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వి�
రైతులను సంఘటితం చేయడం, ప్రభుత్వ పథకాలు, నూతన సాగు విధానాలు, మార్కెటింగ్ గురించి తెలియజేసేందుకు ప్రభుత్వం రైతు వేదికలను అన్ని వ్యవసాయ క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసింది.
రాష్ట్రంలో రెండో బాసరగా విరాజిల్లుతున్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాఘవపూర్ సరస్వతీ మాత పంచవటీ క్షేత్రం వసంత పంచమికి సిద్ధమైంది. క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్ బాబా ఆధ్వర్యంలో సరస్వతీ అమ్�
పార్టీ శ్రేణులకు నిరంతరం అందుబాటులో ఉంటా.. కాంగ్రెస్, బీజేపీ నీచరాజకీయాలను ఎండుగడతాం టీఆర్ఎస్పై బురదజల్లే ప్రయత్నం చేస్తే దీటుగా సమాధానమిస్తాం సోషల్ మీడియాలో పార్టీశ్రేణులు చురుగ్గా ఉండేలా చర్యల�
ఆరుగురు నిందితుల అరెస్టు భూ వివాదమే కారణం వివరాలు వెల్లడించిన డీఎస్పీ భీంరెడ్డి పటాన్చెరు, జనవరి 30 : వెలిమెల హత్య కేసులో మిస్టరీ వీడింది. హత్య చేసిన ఏడుగురిలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక నిందిత�
సంగారెడ్డి: జిల్లాలో శనివారం దారుణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వెలిమెల తండాకు చెందిన రాజు నాయక్ను దుండగులు హత్య చేసి అతడి తల, మొండెం వేరు చేసి వేర్వేరు చోట్ల పడేశారు. ఈ కేసులో పోలీసులు దర్
వచ్చే నెల మొదటి వారంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం సుమారు లక్ష జనాభా కోసం డబుల్ బెడ్రూం సముదాయం 124 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద టౌన్ షిప్ ప్రాజెక్ట్ మెయింటనెన్స్ కోసం మరో 20 ఎకరాలు కండ్ల మ