ఎత్తిపోతల అంటేనే లోతులో ఉన్న నీటిని ఎత్తుకు తరలించే పథకమని, అరకిలో మీటర్ లోతులో గోదావరి జలాలను సంగారెడ్డి జిల్లా తీసుకురావడం సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్
ఎన్నో ఏండ్ల కల సాకారమవుతుండడంతో ‘జై కేసీఆర్.. జైజై కేసీఆర్' నినాదాలతో నారాయణఖేడ్లోని సభా ప్రాంగణం హోరెత్తింది. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు నాయకులు, పార్టీశ్రేణులు, అభిమానులు భారీ సంఖ
ఈ జిల్లా బిడ్డగా సంగారెడ్డికి గోదావరి జలాలు తెస్తానని మాట ఇచ్చా.. ఇచ్చిన మాట మేరకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తున్నా. 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ రెండు పథకాలకు శంకుస్థాపన �
సీఎం కేసీఆర్ సభకు పటాన్చెరు నుంచి భారీగా ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. సోమవారం పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు బహిరంగ సభకు తరలివెళ్లారు. మరోవైపు టీఆర్ఎస్ మహిళా విభాగం �
గీతం డ్రీమ్డ్ యూనివర్సిటీ (హైదరాబాద్) బీటెక్ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రీ శ్రీవాస్తవ కుటుంబం 14 గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకున్నది. హ్యాండ్మేడ్ పేపర్తో రూపొందించిన 2,342 బొమ్మలను ఒక చోట అతిప�
సమైక్య పాలన లో వెనుకబడిన ప్రాం తంగా ఉన్న నారాయణ ఖేడ్ నియోజకవర్గం తె లంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ద యతో అన్ని రంగాల్లో అ భివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. �
తండాల అభివృద్ధికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తూ ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట నుంచి నారాయణఖేడ్ వరకు పెద్ద సంఖ్య లో తండాలు ఉన్నాయన్నారు.
సంగారెడ్డి జిల్లా నవశకానికి రాష్ట్ర సీఎం కేసీఆర్ నాంది పలకనున్నారు. జిల్లా రైతుల నీటిగోస తీర్చే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు నేడు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ రెండు ఎత్తిపోతలకు నారాయణఖేడ్ పట్టణం�
ఈ రోజు నాకెంతో సం బురంగా ఉంది. ఈయాల నా పెద్ద కొడుకు వస్తుండు. అర్థంగాలే.. అదే సీఎం కేసీఆర్ సారు. పెద్ద కొడుకని ఎందుకన్ననో మీకు తెల్వలే గదా..! నాకు మరో రెండు పేర్లున్నయి. జిల్లా ప్రజలంతా వెనుకబాటు ప్రాంతమంటుర�
బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు నారాయణఖేడ్కు రానున్నారు. అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండడంతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయ
ఈ నెల 21న నారాయణఖేడ్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరిగే సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం, బహిరంగ సభలకు అందోల్-జోగిపేట మున్సిపల్తో పాటు అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు హాజరు�
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశ కార్యకర్తలకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తోందని పటాన్చెరు ఎమ�
దేశంలోని ఏ రాష్ట్రం లో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్న ఏకైక సీఎం మన కేసీఆర్ అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు.