హరితహారానికి సన్నద్ధం.. సంగారెడ్డి జిల్లా యంత్రాంగం ప్రణాళికలు ఈ ఏడాది టార్గెట్.. 1.06 కోట్లు 639 నర్సరీల్లో ,1.27 కోట్ల మొక్కల పెంపకం జూన్ నాటికి సిద్ధం చేసేలా చర్యలు డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాట్లు సంగారెడ్డి,
మోతీమాత జాతరకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు పాల్గొన్న ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు జహీరాబాద్/ మొగుడంపల్లి, జనవరి 17 : మోతీమాత దేవాలయం భక్తజనసంద్రంగా మారింది. జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తర�
శ్రీకాకుళం వాసులకు అండగా ఉంటాం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు, జనవరి 16 : అందరినీ ఆదరించడమే తెలంగాణ సంప్రదాయమని, శ్రీకాకుళం వాసులకు అండగా ఉంటామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్
రైతులపై కక్షగట్టిన బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించేందుకు కుట్రలు వ్యవసాయ రంగ అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో జిల్లా సస్యశ్యామలం సంగారెడ్డిలో మాజీ ఎ�
మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ మనోహరాబాద్, జనవరి 13 : కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్లో గురువార�
క్యాంపస్లో 123 మందికి పాజిటివ్ పెరుగుతున్న కరోనా కేసులు సంగారెడ్డి జిల్లాలో 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదు నారాయణఖేడ్లో ఎస్బీఐ బ్రాంచ్ అకౌంటెంట్కు కరోనా అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చర
ఎన్హెచ్-65 జాతీయ రహదారిపై తరుచూ రోడ్డు ప్రమాదాలు డ్రైవర్ల నిర్లక్ష్యం..మితిమీరిన వేగం.. మద్యం, నిద్రమత్తు ప్రధాన కారణాలు బ్లాక్ స్పాట్స్ గుర్తించని అధికారులు హైవే నుంచి రియల్ వెంచర్లకు అక్రమంగా రోడ్�
రూ.2.453 కోట్లు రైతుల ఖాతాల్లో జమ 8 విడుతలుగా 2,71,756 మందికి రైతుబంధు చెల్లింపు యాసంగి పంట సాగుకు అక్కరకు వచ్చిన సొమ్ము సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 12 : యాసంగి పంట సాగు చేసుకునేందుకు రైతులకు మార్గం సుగమమైంది. అన్న
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్, జనవరి 12 : 18 ఏండ్లు నిండి ఓటరుగా నమోదైన వారందరికీ ఫొటో గుర్తింపు కార్డులు అందజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయ�
అందోల్, జనవరి 11: రైతుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని అందోల్ ఎంపీపీ బాల య్య అన్నారు. పంటలసాగుకు పెట్టుబడికోసం రందిలేకుండా రైతుబంధును అందజేస్తున్నదని పేర్కొన్నారు. మంగళవారం ఎ�
పుల్కల్, జనవరి 11 : రాష్ట్రంలో ఆశ వర్కర్ల వేతనాలు పెంచడంపై సీఐటీయూ జిల్లా నాయకుడు పగడాల లక్ష్మయ్య హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విజయోత్సవ సభ నిర్వహించారు. అన�
సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా ఈనెల 23 నుంచి పల్స్ పోలియో సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 10 : ఈనెల 23 నుంచి 25 వరకు జిల్లాలో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి అదనప�
రైతు వేదికల్లో ‘బంధు’పై అవగాహన కార్యక్రమాలు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు చిత్రపటాలకు క్షీరాభిషేకాలు ర్యాలీల్లో పెద్ద ఎత్తున్న పాల్గొన్న రైతులు, ప్రజాప్రతినిధులు బతుకమ్మ ఆడిన మహిళలు ప్రతిపక్షాల త�