సంగారెడ్డి జిల్లా కొల్లూర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం ఎంతో బాగున్నదని ప్రధానమంత్రి కార్యాలయ అధికారి మన్మిత్కౌర్ ప్రశంసించారు.
Municipalities | మున్సిపల్ ఆదాయ వనరులు పక్కన పెట్టి ప్రభుత్వ నిబంధనలో ఉన్న లొసుగులు వారికి అనుకూలంగా మార్చుకొని అందిన కాడికి దోపిడీ చేస్తున్నారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్, పారిశుధ్యం, రెవెన్యూ విభాగాల్లో అడ్డగోల
SP Paritosh Pankaj | జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు.
Damodara Raja Narasimha | శని అమావాస్యను పురస్కరించుకొని కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ ఆలయ రాజగోపురం ముందు ఆలయ అర్చకులు వేదా�
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ సూచించారు. శనివారం అమీన్పూర్ మున్సిపాలిటీలోని బాలాజీ ఫంక్షన్హాల్లో సైబర్ నేరాలపై పోలీసులు ప్రజలకు, విద్యార్�
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ పెద్ద చెరువు శుక్రవారం సందడిగా మారింది. కంది ఓడీఎఫ్ తయారు చేసిన రెండు యుద్ధ ట్యాంకులను శుక్రవారం మల్కాపూర్ పెద్ద చెరువులో ట్రయల్న్ చేయగా, విజయవంతం �
Harish Rao | బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను వేధిస్తే ఊరుకునేది లేదని తమ ప్రభుత్వం వచ్చాక వడ్డీతో కలిపి బదులు తీర్చుకుంటామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హెచ్చరించారు. కేసీఆర్ పొలంబాట పట్టడంతో క
మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. జిల్లాలోని అన్ని మండలాల్లో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తున్నారు. దీంతో ప్రజలు, వృద్ధులు, యువకులు కంటి వెలుగు శిబిరాలకు వచ
పదో తరగతి ఫలితాల్లో 97.29 శాతం ఉత్తీర్ణతతో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. విద్యాశాఖ రిజల్ట్స్ బుధవారం ప్రకటించింది. మొత్తం 21,358 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 20,780 మంది ఉత్తీర్ణులయ్�
చదువుకు వయసు అడ్డు కాదని నిరూపించాడు 70 ఏండ్ల వృద్ధుడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కొల్లూర్ గ్రామానికి చెందిన గాల్రెడ్డి ఝరాసంగం జడ్పీహెచ్ఎస్లో 2021-22 విద్యా సంవత్సరంలో ఓపెన్ స్కూల్ విభాగంలో పదో
ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సెప్టెంబర్ 1న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు సంగారెడ్డిలోని పీఎస్ఆర్ గార్డెన్స్లో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా వ�
జిల్లాలో దళిత బంధు పథకం కింద చేపట్టిన అన్ని యూనిట్లు త్వరితగతిని గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నియోజకవర�
సంగారెడ్డి మండలంలోని కులబ్గూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచి, మోడల్ పంచాయతీగా పేరు గడిస్తున్నది. అన్ని విధాల పనులు చేపడుతూ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్�
ఈ నెల 12న నిర్వహించే టెట్ పరీక్ష సజావుగా జరిగేలా ఏర్పా ట్లు చేయాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అధికారులను ఆదేశించారు. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు జరిగే మొదటి పేపర్కు 8,650 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం 2:30 నుంచి స�
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని కిరాతకులు దారుణంగా హత్య చేశారు. అనంతరం తల, మొండెం వేరు చేశారు. జిల్లాలోని బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కడవత్ రాజు నాయక్(32)పై మి�