ఈ నెల 12న నిర్వహించే టెట్ పరీక్ష సజావుగా జరిగేలా ఏర్పా ట్లు చేయాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అధికారులను ఆదేశించారు. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు జరిగే మొదటి పేపర్కు 8,650 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం 2:30 నుంచి స�
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని కిరాతకులు దారుణంగా హత్య చేశారు. అనంతరం తల, మొండెం వేరు చేశారు. జిల్లాలోని బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కడవత్ రాజు నాయక్(32)పై మి�