భూపాలపల్లి నియోజకవర్గంలో కాం గ్రెస్లో వేరు కుంపటి రాజుకుంటున్నది. గత కొంత కాలంగా పాత కాపుల్లో నెలకొన్న అసంతృప్తి కట్టలు తెంచుకున్నది. పార్టీలో కొందరికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ వర్గాలు సృష్టిస్తున్�
ప్రజా పాలనలో కాంగ్రెస్ నేతల ఇసుక దందా జోరుగా సాగుతున్నది. స్టేషన్ఘన్పూ ర్ నియోజకవర్గంలోని కీలక ప్రజాప్రతినిధి కుటుం బ సభ్యుడి అండదండలతో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతున్నది.
మాగనూరు పెద్ద వాగు వద్ద ఇసుక వివాదం రాజుకున్న ది. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథ కం పేరుతో రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఇసుక దోపిడీకి యత్నిస్తున్నది. మక్తల్ ని యోజకవర్గం భూత
నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టు నిర్మాణ పనుల పేరిట అక్రమంగా ఇసుకను తరలిస్తే భవిష్యత్తులో తమకు సాగు, తాగునీరు ప్రశ్నార్థకంగా మారుతుందని మాగనూరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడం ద్వారా గత ఏడు నెలల కాలంలో ప్రభుత్వానికి సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం లభించగా సామాన్యుడికి మాత్రం నడ్డి విరుగుతోంది. గతంలో ఇసుక వ్యాపారులు ఈ దందాను నడిపించగా నేడు ప�
అనుమతి పేరుతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. భూపాలపల్లి జిల్లా సరిహద్దుల్లోని మానేరు సహా అనుమతి లేని వాగుల నుంచి దర్జాగా తోడేస్తున్నా అడిగేవారు లేకపోవడంతో అడ్డూఅదుపు లేకుండా జోరుగా దందా నడుస్తోం
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితంలేకుండా పోతున్నది. బాల్కొండ నియోజకవర్గంలో ఏడాదిన్నర కాలంగా మొరం, ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది.
మంజీర పరీవాహక ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించేందుకు ఖాకీలు పోటీపడుతుంటారు. ఇందుకోసం రాజకీయ పైరవీలు చేసుకొని మరీ పోస్టింగ్ సాధిస్తారు. అలాంటి వారు పోలీస్ ఉన్నతాధికారులను లెక్క చేయ�
ఇసుక రవాణాను ఆపాలని డిమాండ్ చేస్తూ బోధన్ మండలంలోని సిద్ధాపూర్ -ఖండ్గామ్ గ్రామాల రోడ్డుపై కల్దుర్కి గ్రామ రైతులు సోమవారం ఇసుక టిప్పర్లను అడ్డుకొని నిరసన తెలిపారు.
జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. ఇసుకాసురులకు అడ్డూఅదుపులేకుండా పోతున్నది. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇంతజరుగుత�
బాల్కొండ నియోజకవర్గంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతున్నది. అధికారపార్టీ నాయకులే ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతుండడం అందుకు అధికారులు వత్తాసు పలుకుతుండడం పరిపాటిగా మారింది. భీమ్గల్, మోర్తాడ్, ఏర్గట్ల, మె�
నిషేధిత అల్ఫ్రాజోలం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ నూతన పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య స్పష్టం చేశారు. అక్రమ వ్యవహారాల్లో తలదూర్చే వారి ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు.
ఖాకీలు కట్టు తప్పారు. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయారు. ఇప్పటికే పలువురు ఎస్సైలు, సీఐలు ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. మరోవైపు, రెండు జిల్లాల్లో ఇసుక, మొరం వంటి సహజ సంపద విచ్చలవిడిగా దోపిడీకి గు�
బాల్కొండ నియోజకవర్గంలో ఇసుక దందా ఆగడంలేదు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపులేకుండా పోయింది. ఇసుక అక్రమ రవాణా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడంలేదు. భీమ్గల్ మండలం బడాభీమ్గల�
మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లోని పలు గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. అడ్డూ అదుపులేకుండా కొనసాగుతున్న ఇసుక దందాపై నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘వాగులనూ తోడేస్తున్నారు’ అనే శీర్షికన శుక్రవ�