అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగడంలేదు. కఠిన చర్యలు తీసుకుంటామని అటు ప్రభుత్వం, ఇటు అధికారులు హెచ్చరించినా ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగడం గమనార్హం. బాల్కొండ నియోజకవర్�
‘దేవరకద్ర ఎమ్మెల్యేగా గెలిచి.. రెండున్నరేండ్లలోనే కొల్లూరులో రూ.వంద కోట్లు పెట్టి ఆస్తులు కొన్నవా? లేదా? అంత డబ్బు ఎలా సంపాదించావు? నీ అవినీతి చిట్టా విప్పుతా.. కూకట్పల్లి బాంబు నా చేతుల్లో ఉంది బిడ్డా.. జ�
ధూళిమిట్ట పెద్దవాగు నుంచి ఇసుక తరలింపుపై ధూళిమిట్ట గ్రామస్తులు భగ్గుమన్నారు. వాగు నుంచి ఇసుకను బయటకు పోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం తహసీల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో కొందరు వ్యాపారులు అడ్డదారిలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు శివారులో ప్రవహిస్తున్న పెద్దవాగు నుంచి రాత్రి పగలూ తేడా లేకుండా దర్జాగా ఇసుకను తరలి
తుంగభద్ర తీరంలో ఇసుక డంపులు ఉన్నట్లు వెలుగు చూడడంతో అధికారులు అప్రమత్త మయ్యారు. అయిజ మండలంలోని పులికల్ గ్రామ సమీపంలోని తుంగభద్ర నది నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి గ్రామ సమీపంలో నిల్వ చేసుకొంట�
నాగర్కర్నూల్ జిల్లా లో ఆ ఎమ్మెల్యేలు చెప్పిందే వేదం.. వారు శాసించిందే వినాల్సిందే.. ఓ మండల తాసీల్దార్ ఇచ్చిన అనుమతుల పేరుతో దుందుభీలో దోచేస్తున్న ఇసుక విలువ రోజుకు అక్షరాల రూ.20 లక్షలు.. అవును ఇది నిజమే.. �
మండలంలో ఇసుక దందాకు అడ్డూ అదుపులేకుండా పోయింది. ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి వేళ అందినకాడికి దోచుకుపోతున్నారు. అధికారంలోకి వచ్చిందే ఆలస్యం మండలంలోని కప్పలవాగుపై నాయకులు దండయాత్ర చేస్తున్
Sand Mafia | కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు ఇసుక క్వారీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. నిబంధనల ఉల్లంఘన, రైతులకు జరిగిన నష్టం వంటి అంశాలపై నిగ్గు తేల్చాల్సిన అధికార యంత్రాగం, గడిచిన మూడు రోజులుగా నా�
నారాయణపేట జిల్లా గజరందొడ్డి వాగు నుంచి ఇసుక తరలింపును స్థానికులు అడ్డుకున్నారు. టీజీఎండీసీ ద్వారా ఇసుక తరలించేందుకు అనుమతులు ఉండగా.. ఇక్కడి నుంచి తరలించొద్దంటూ చిట్యాల, మందిపల్లి, గజరందొడ్డి గ్రామాల రై�
అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. మెదక్ జిల్లాలో కొందరు కాంగ్రెస్ నేతల మద్దతుతో ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతున్నది. నిత్యం వం
కర్ణాటక-తెలంగాణ సరిహద్దు పెద్దవాగు శివారులో ఇసుక పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చింది. జిల్లాలోని ఊట్కూర్ మండలం నాగిరెడ్డిపల్లి శివారులో ప్రవహిస్తున్న పెద్దవాగు నుంచి మైనింగ్, రెవె న్యూ శాఖ ఆధ్వర్యంలో ఇస
మార్కె ట్ యార్డులు కొందరు బడా లీడర్లకు కాసులు కురిపిస్తున్నాయి. ధాన్యం ఆరబోసే స్థలంలో ఇసుక డంపులు ఏర్పాటు చేసి అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. దీంతో ధాన్యం ఆరబోసుకునేందుకు స్థలం లేక రైతులు తీవ్ర ఇబ్బ�
రూ.కోట్ల ఆర్జన కోసం ఇసుకాసురులు ఇసుక దోపిడీకి పాల్పడుతూ ఏజెన్సీ రహదారులను ధ్వంసం చేస్తున్నారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు మండిపడ్డారు. ఆ రహదారుల్లో ప్రమాదాలు జరి�
భూపాలపల్లి నియోజకవర్గంలో కాం గ్రెస్లో వేరు కుంపటి రాజుకుంటున్నది. గత కొంత కాలంగా పాత కాపుల్లో నెలకొన్న అసంతృప్తి కట్టలు తెంచుకున్నది. పార్టీలో కొందరికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ వర్గాలు సృష్టిస్తున్�
ప్రజా పాలనలో కాంగ్రెస్ నేతల ఇసుక దందా జోరుగా సాగుతున్నది. స్టేషన్ఘన్పూ ర్ నియోజకవర్గంలోని కీలక ప్రజాప్రతినిధి కుటుం బ సభ్యుడి అండదండలతో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతున్నది.