నియంత్రణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఇసుకాసురులు పట్టించుకోవడంలేదు. మండలంలో ఉన్న మంజీరా నదిని తోడేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. రాత్రివేళ అక్రమంగా తరలిస్తుండడంతో ఇటు రోడ్లు ధ్వంసమవుతు
కృష్ణాతీరంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మక్తల్ నియోజకవర్గంలో మాగనూరు, కృష్ణ మండలాల్లో దందా జోరందుకున్నా.. అటువైపు పోలీసులు గానీ.. రెవెన్యూ అధికారులు గానీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉ న్నాయి.
ములుగు జిల్లాలో పుష్ప సినిమాను తలపించే రీతిలో ఇసుక దందా కొనసాగుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి అన్నారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవ�
అధికార బలంతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి కనీస రుసుం చెల్లించకుండా అభివృద్ధి పేరుతో అక్రమంగా రవాణా చేస్తున్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో తాను చెప్పిందే వేదమని, ఇక్క
ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి అధికారులు ఎన్ని ఆంక్షలు విధించినా, ఇసుకాసురులు పట్టించుకోవడంలేదు. బోధన్ మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా ఇసుక అక్ర�
ఇసుక లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా మల్లంపల్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం మండల కేంద్రంలోని వైన్స్ షాపు ముందు నుంచి నడుచుకుంటూ వస్తున్న ఇద్దరిని హనుమక�
మండలంలోని వివిధ గ్రామాల వాగుల నుంచి అక్రమార్కులు రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను తోడేస్తున్నారు. సర్కారుకు పైసా ఆదాయం లేకున్నా ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.3500 నుంచి రూ.4వేల దాకా వసూలు చేస్తూ ఏటా కోట్ల రూపా�
మూసాపేట మండలంలోని కొమిరెడ్డిపల్లి గ్రామంలో చీకటి దందా రోజు రోజుకు మితిమీరిపోతుంది. అక్రమార్కులు ప్రతి రోజూ యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. ఈ విషయంపై మండలంలోని పలు సోషల్ మీడియాలో అధికారులకు నేరుగా ముడ
ఇసుక అందక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాల్సిన ఇసుకను రవాణా చేయడానికి ట్రాక్టర్ యజమానులు అధిక ధరలకు తరలిస్తూ అందినకాడికి దోచుక�
కొల్లాపూర్లో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. ప్రజాప్రతినిధులపై కూడా దౌర్జన్యం చేస్తోందని చర్చ నడుస్తోంది. ఎన్మన్బెట్ల వాగులో కొద్ది రోజులుగా జేసీబీలతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా.. సంబంధిత అధికారులు అ�
ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. మంజీరా నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉ న్నాయి. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలో ఇసుక వ
తుంగభద్ర నదిని ఇసుక అక్రమార్కులు తోడేస్తున్నారు. ఇది తెలిసిన మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో జోగుళాంబ గద్వాల జిల్లాలో వారి వ్యాపా రం మూడు పువ్వులు ఆరు కాయలుగా వ�
అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగడంలేదు. కఠిన చర్యలు తీసుకుంటామని అటు ప్రభుత్వం, ఇటు అధికారులు హెచ్చరించినా ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగడం గమనార్హం. బాల్కొండ నియోజకవర్�
‘దేవరకద్ర ఎమ్మెల్యేగా గెలిచి.. రెండున్నరేండ్లలోనే కొల్లూరులో రూ.వంద కోట్లు పెట్టి ఆస్తులు కొన్నవా? లేదా? అంత డబ్బు ఎలా సంపాదించావు? నీ అవినీతి చిట్టా విప్పుతా.. కూకట్పల్లి బాంబు నా చేతుల్లో ఉంది బిడ్డా.. జ�