ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వారిపై ఇసుక మాఫియా దాడులకు పాల్పడిన ఘటన భీమ్గల్ మండలం బెజ్జోరాలో చోటుచేసుకున్నది. శుక్రవారం అర్ధరాత్రి బెజ్జోరా కప్పలవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న సమయంలో అదే ర�
మంచిర్యాలలో ఇసుక మాఫి యా విజృంభిస్తున్నది. రాత్రికిరాత్రే గోదావరి నుంచి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలించి వారికి అనుకూలమైన ప్రాంతాల్లో నిల్వ చేసుకుంటున్నారు. 3 రోజుల వ్యవధిలోనే వందలాది ట్రాక్టర్ల ఇ�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. నిబంధనలకు విరుద్ధంగా సిరిసిల్లలోని మానేరు వాగు, వేములవాడలోని మూలవాగుల్లో తవ్వుతున్నది. నిత్యం వందలాది ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత మండలంలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఇసుక పంచాయితీ తలెత్తింది. కొత్త, పాత వర్గాలుగా కాంగ్రెస్ శ్రేణు లు విడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి వ్య తిరేకంగా పనిచేసిన వా�
మానేరు వాగు తల్లడిల్లుతున్నది. ఇసుక తోడేళ్ల దోపిడీతో ఆనవాళ్లు లేకుండాపోతున్నది. అనుమతుల్లేకుండా కొందరు, అనుమతుల పేరిట మరికొందరు పగలనకా, రాత్రనకా తోడేస్తుండడంతో ప్రకృతి సంపద కనుమరుగైపోతున్నది.
మెట్పల్లి పరిధిలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. మెట్పల్లి, మల్లాపూర్లోని పెద్దవాగు, గోదావరి నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్లలో తరలిపోతున్నది. అసలే అక్రమ దందా, ఆ పై త మ ఇష్టారీతిగా ట్రాఫిక్ నిబంధనలను క�
ఇసుక అక్రమ రవాణాపై నియంత్రణ కరువైందని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇసుకను దోచుకుపోతున్నారని మాట్లాడిన అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి.. ఇసు�
టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేసినా ఆసిఫాబాద్ జిల్లాలో ఇసుక దందాకు అడ్డుకట్ట పడడం లేదు. ఇసుక మాఫియా ఇక్కడి వాగుల నుంచి నిత్యం వందల టన్నుల్లో హద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నద�