తమ గ్రామం మీదుగా ఇసుక లారీలు రావొద్దని దుమ్ముగూడెం మండల సరిహద్దులోని ఏపీలో ఉన్న కన్నాయిగూడెం గ్రామస్తులు మరోసారి రాస్తారోకో చేశారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అటుగా వచ్చిన వాహనాలన్నింటినీ గ
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలతో ఇసుకకు డిమాండ్ పెరిగింది. ఇదే ఆసరాగా చేసుకొని రాజాపేట మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరందుకుంది. కొందరు అక్రమారులు డంపులు వేసి రవాణా చేస్తుండగా..మరికొందరు అనుమతుల ముసుగులో పకదారి
నడిగడ్డకు చెందిన అధికార పార్టీ నేత అనుచరులు, కాంట్రాక్టర్ మధ్య ఇసుక ముడుపుల పంచాయితీ తెగలేదు. ఇంకా రాజోళి మండలం తుమ్మిళ్ల రీచ్ నుంచి ఇసుక సరఫరా కావడం లేదు. దీంతో ఇసుక కోసం లబ్ధిదారులు ఆందోళన చెందుతున్న�
రాష్ట్రంలో ఇసుక ధర నెలనెలా పెరుగుతూనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇసుకకు కృత్రిమ కొరత సృష్టించడంతో ధరలు దిగిరావడం లేదు. ప్రభుత్వ తప్పిదాలకు భారీ వర్షాలు తోడవడంతో టన్ను ఇసుక �
అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు చింతకాని ఎస్ఐ వీరేందర్ తెలిపారు. మండల పరిధిలోని పందిళ్లపల్లిలో ముదిగొండ మండలంలోని గంధసిరి సమీపంలో గల మున్నేరు నుండి అనుమతులు లేకుండా తరలిస�
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు అవసరమైన ఇసుకను శాండ్బజార్ల ద్వారా సరఫరా చేస్తున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణాల అవసరాలకు తగినంత ఇసుక అ
పెద్దపల్లి జిల్లాలో ఇసుక లభ్యతపై సర్వే నివేదిక నిర్ణత కాల వ్యవధిలో రూపొందించాని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక లభ్యతపై మైనింగ్, సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ శనివారం కల�
‘ఇందిరమ్మ పథకం’లో ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఇసుక భారమవుతున్నది. ఉచితంగా ఇసుక అందిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా ఆ దాఖలాలు �
రాష్ట్రంలో ఇసుక అందని ద్రాక్షలా మారిపోయింది. గతంతో పోల్చుకుంటే ధర దాదాపు రెట్టింపైంది. ఓవైపు వర్షాలు, మరోవైపు అధికారుల ఉదాసీనత వల్ల లారీలు ఇసుక లోడింగ్ కోసం రీచ్ల వద్ద 3-4 నాలుగు రోజులపాటు పడిగాపులు కాయ�
సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. నిర్మల్ జిల్లాకు మొదటి విడుతలో 8,286 ఇండ్లు నిర్మించుకోవడానికి సర్కారు అనుమతులు ఇచ్చింది.
ఆన్లైన్లో ఇసుక బుక్ చేసి డ్రైవర్కు అమ్ముకునేది బ్రోకర్...దాన్ని రీచ్ దాటించి అంతకు మించిన ధరతో అమ్ముకునేది ట్రాక్టర్ డ్రైవర్... ఆ ట్రాక్టర్ రీచ్ నుంచి బయటకు వెళ్లేందుకు సహకరించేది ఎస్ఆర్వో.. ఎ
ఇసుక బంగారమైంది.. ఉచితం మాటున అక్రమ రవాణా జరుగుతోంది. ఈ దందా వెనుక రాజకీయ నాయకుల అండ కొండంతగా ఉంది. ఇటీవల కాలంగా ఇసుక మాఫియా మరింత బరి తెగించింది. అక్కడెక్కడో మారుమూల ప్రాంతం కాదు.. గోదావరిఖని నగరం నడిబొడ్డ�
వినడానికి వింతగా ఉంటుంది కానీ ఎడారి దేశమైన సౌదీ అరేబియా ఇసుకను దిగుమతి చేసుకుంటున్నది. విజన్ 2030 ప్రాజెక్టుల నిర్మాణానికి దేశంలోని ఇసుక తగినది కాకపోవడంతో, నాణ్యమైన ఇసుకను ఆస్ట్రేలియా, చైనా, బెల్జియంల ను�
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇసుక ధరలను అమాంతం పెంచేశారు. ఒక ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు చేరడంతో ఇందిరమ్మ ఇండ్లతోపాటు ఇతర గృహ నిర్మాణాలు నిలిచిపోతున్నాయి.
సిరిసిల్లలో (Sircilla) ఇసుక కొరతతో ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. ఇసుక ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ధర ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత లేదు.. ఉచితంగా అందిస్తామని చె�