ప్రజాపాలన ప్రభుత్వంలో ఇసుక వ్యాపారం కాసులు కురిపిస్తున్నది. దీంతో అక్రమంగా తరలించేందుకు వ్యాపారులు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. కొందరు అభివృద్ధి పనుల పేరుతో.. మరికొందరు ఇందిరమ్మ ఇండ్లకంటూ.. యథేచ�
మూడు నెలలపాటు నిజాంసాగర్ నుంచి నీటి విడుదల కొనసాగడంతో ప్రాజెక్టు పరిధిలో ఉన్న మంజీరా పరీవాహక ప్రాంతంలో ఈ యేడు పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేశాయి. ఇది ఇసుక అక్రమదందా చేసే వారికి వరంగా మారింది. ఇందిరమ్మ ఇండ్ల
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కారు ఆ పథకం అమలును ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రేవంత్రెడ్డి సర్కారు హామీ ‘నీటిపై రాత’లా మిగిలిపోయింది.
సూర్యాపేట పట్టణంలో ఇసుక బంగారమైపోయింది. ప్రస్తుతం ఏ చిన్న నిర్మాణం చేపట్టి, ఓ ట్రాక్టర్ ఇసుక తెప్పించుకోవాలన్నా రూ.8,500 నుంచి రూ.10వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. జిల్లా అధికార యం త్రాంగం ఇసుక కోసం ఆన్లైన
నిజాంసాగర్ ప్రాజెక్టుకు మూడు నెలలపాటు భారీగా వరద వచ్చింది. దీంతో అధికారులు ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా మంజీరాలోకి నీటిని విడుదల చేశారు. మంజీరా పరీవాహక ప్రాంతంలోని అచ్చంపేట, మాగి, గోర్గల్, ఆరేపల్లి, బ్ర�
తమ గ్రామం మీదుగా ఇసుక లారీలు రావొద్దని దుమ్ముగూడెం మండల సరిహద్దులోని ఏపీలో ఉన్న కన్నాయిగూడెం గ్రామస్తులు మరోసారి రాస్తారోకో చేశారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అటుగా వచ్చిన వాహనాలన్నింటినీ గ
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలతో ఇసుకకు డిమాండ్ పెరిగింది. ఇదే ఆసరాగా చేసుకొని రాజాపేట మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరందుకుంది. కొందరు అక్రమారులు డంపులు వేసి రవాణా చేస్తుండగా..మరికొందరు అనుమతుల ముసుగులో పకదారి
నడిగడ్డకు చెందిన అధికార పార్టీ నేత అనుచరులు, కాంట్రాక్టర్ మధ్య ఇసుక ముడుపుల పంచాయితీ తెగలేదు. ఇంకా రాజోళి మండలం తుమ్మిళ్ల రీచ్ నుంచి ఇసుక సరఫరా కావడం లేదు. దీంతో ఇసుక కోసం లబ్ధిదారులు ఆందోళన చెందుతున్న�
రాష్ట్రంలో ఇసుక ధర నెలనెలా పెరుగుతూనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇసుకకు కృత్రిమ కొరత సృష్టించడంతో ధరలు దిగిరావడం లేదు. ప్రభుత్వ తప్పిదాలకు భారీ వర్షాలు తోడవడంతో టన్ను ఇసుక �
అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు చింతకాని ఎస్ఐ వీరేందర్ తెలిపారు. మండల పరిధిలోని పందిళ్లపల్లిలో ముదిగొండ మండలంలోని గంధసిరి సమీపంలో గల మున్నేరు నుండి అనుమతులు లేకుండా తరలిస�
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు అవసరమైన ఇసుకను శాండ్బజార్ల ద్వారా సరఫరా చేస్తున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణాల అవసరాలకు తగినంత ఇసుక అ
పెద్దపల్లి జిల్లాలో ఇసుక లభ్యతపై సర్వే నివేదిక నిర్ణత కాల వ్యవధిలో రూపొందించాని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక లభ్యతపై మైనింగ్, సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ శనివారం కల�
‘ఇందిరమ్మ పథకం’లో ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఇసుక భారమవుతున్నది. ఉచితంగా ఇసుక అందిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా ఆ దాఖలాలు �