తాండూరు, జూలై 2 : మండలంలోని విశ్వనాథ్పూర్ గ్రామం వద్ద కాక్రవేణి వాగుపై నిర్మాణమైన శివసాగర్ ప్రాజెక్టు అంతర్భాగం నుంచి కొడంగల్ వెంకటేశ్వరాలయం పేరిట పెద్ద ఎత్తున ఇసుకను తరలించడంపై బీఆర్ఎస్ పార్టీ య�
Chittem Ram Mohan Reddy | రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బంధువులకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మో�
కోటపల్లి మండలానికి ఆనుకొని ఉన్న ప్రాణహిత, గోదావరి నదుల నుంచి రాత్రి పూట ఇసుక యథేచ్ఛగా తరలిపోతున్నది. స్వయంగా మైనింగ్ మంత్రి వివేక్ నియోజకవర్గం నుంచే మాఫియా ఇసుక తరలిస్తుండగా, యంత్రాంగం చూసీ చూడనట్లు వ
బూర్గంపహాడ్ మండలం సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారంతో గ్రామానికి చెందిన బీసీ కాలనీవాసులు లారీలను అడ్డుకున్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.
జిల్లాలో ఇసుక మాఫియా బరితెగిస్తున్నది. కాగ్నా వాగు నుంచి ఇసుకను అక్రమంగా తోడేస్తున్నది. రాత్రికి రాత్రే ఇసుక డంపులను మాయం చేస్తున్నది. జిల్లాలో ఇసుక లభ్యమయ్యే యా లాల, తాండూరు, బషీరాబాద్ మండలాల నుంచి అక్�
ఇసుక తవ్వకాల్లో నిబంధనలకు నీళ్లొదుతూ కొందరు దండుకుంటున్నారు. ట్రిప్పుపై అదనంగా వసూలు చేస్తూ ప్రజలను దోచేస్తున్నారు. పాలెంలో ఇసుక తరలింపునకు అనుమతి ఉన్నప్పటికీ, ఇసుక తరలింపు విషయంలో నిబంధనలు పాటించడం ల
మద్దిమడుగు ఆంజనేయ స్వామి పేరు చెప్పి దుందుబీ వాగులో మరోసారి ఇసుక దోపిడీకి పాల్పడుతున్న ఇసుక టిప్పర్లను సోమవారం రాత్రి మండలంలోని దాసర్లపల్లిలో గ్రా మస్తులు అడ్డుకొని ఉప్పునుంతల పోలీస్స్టేషన్కు తరలి
వైరా మీదుగా విజయవాడ వైపు ఓవర్లోడ్తో ఇసుక లారీ వెళ్తోందని స్థానిక రవాణా శాఖ అధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందింది. కానీ, సదరు అధికారి మాత్రం ఆ వాహనాన్ని తనిఖీ చేసే ప్రయత్నం చేయలేదు.. పైగా సదరు లారీ యజమాన�
తెలంగాణ ఏపీ సరిహద్దు ప్రాంతాలైన సుంకేసుల డ్యామ్ నుంచి పుల్లూ రు వరకు ఇసుకను తరలించొద్దని ఏపీలోని కర్నూల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి హెచ్చరించారు.
తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతలైన సుంకేసుల డ్యాం నుంచి పుల్లూరు వరకు ఎలాంటి ఇసుక రవాణా చేయకూడదని కర్నూల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి హుకుం జారీ చేశారు. మంగళవారం సరిహద్దు వివాదంపై ఏపీ కర�
మండలంలోని గడ్కోల్ గ్రామంలో అర్ధరాత్రి ఇసుక రవాణా చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు చెందిన ట్రాక్టర్లను గ్రామస్తులు పట్టుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇసుక ట్రాక్టర్లను అడ్డుకొని పోలీసులకు స
చొప్పదండి నియోజకవర్గంలో అక్రమారులది ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’గా సాగుతున్నదని, మట్టి మాఫియా చేతిలో చెరువులు విధ్వంసానికి గురవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన గంగాధర మ�
అక్రమంగా రాత్రి వేళలో ఇసుక డంపులు చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్న సంఘటన నారాయణపేట జిల్లా మాగనూరు మండలం అమ్మపల్లి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.
ఇసుక తవ్వకాలతో మంజీర నది తల్లడిల్లుతున్నది. ఇసుక మాఫియా రెచ్చిపోతుండడంతో విలవిల్లాడుతున్నది. విచ్చలవిడి తవ్వకాలతో పరీవాహక ప్రాంతంలో క‘న్నీటి’ గోస ఉత్పన్నమవుతున్నది. నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ