కరీంనగర్ జిల్లా చల్లూరు ఇసుక క్వారీ పరిధిలో అక్రమాలపై ఉన్నత అధికార యంత్రాంగం స్పందించింది. క్వారీ విషయంలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన, రైతుల బావుల పూడ్చివేత వంటి అంశాలను ఎండగడుతూ ఈనెల 14న ‘బావులు పూడ్చి.. బ�
తమ పంటలు, బావులను కాపాడుకునేందుకు స్వయంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఇప్పలపల్లి మానేరువాగు పరీవాహక ప్రాంత రైతులే రంగంలోకి దిగారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు చేసిన విన్నపాలు, విజ్ఞప్తులు బుట్టదాఖల
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న చెరువుల్లో నుంచి యథేచ్చగా ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. ఇసుక వ్యాపారం మూడు పువ్వు లు.. ఆరు కాయలుగా సాగుతూ కాసుల వర్షం కురి�
మక్తల్ నియోజకవర్గంలో కృష్ణానదిలో కాంగ్రెస్ నాయకులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను డంప్ చేసి ఇతర ప్రాంతాలకు ఇసుకను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ, పోలీస్శాఖ అధికారులు ఏ మాత్ర�
ములుగు జిల్లాలో ఇసుక లారీలు అడ్డూఅదుపు లేని వేగంతో దూసుకొస్తూ రాత్రింబవళ్లు నరకం చూపిస్తున్నాయి. వన దేవతల దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అడుగడుగునా అడ్డంకులు కలిగిస్తున్నాయి. లారీల స్�
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. ఇసుకాసురులకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుకను అధిక ధరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. మంజీరా పర�
మాగనూరు మండలం గజరందొడ్డి వాగులో టీజీఎండీసీ ఇసుక తరలింపును మక్తల్ మండలం చిట్యాల గ్రామస్తులు అడ్డుకొని ఇసుక తరలింపు నిలిపివేశారు. చిట్యాల, గజరందొడ్డి గ్రామాల మధ్య ఉన్న వాగు 60,70 ఫీట్ల వెడ ల్పు మాత్రమే ఉందన�
ఒక వైపు మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక వినియోగానికి అనుమతులు ఇవ్వని మండల రెవిన్యూ అధికారులు అక్రమంగా ఇసుకను తరలించే వారి పట్ల ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నారని యాలాల తహసిల్ధార్ కార్యాలయం ఎదుట ప
Haldi Vagu | హల్దీవాగులో దొంగలు పడ్డారు.. అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో అడ్డూ అదుపు లేకుండా ఇసుకను సరిహద్దులు దాటిస్తున్నారు. నడివాగులో ఏకంగా ప్రైవేట్ రోడ్డు వేసి అక్రమార్కులు తమ దందా కానిచ్చేస్తున్నారు.
ప్రజాపాలన ప్రభుత్వంలో ఇసుక వ్యాపారం కాసులు కురిపిస్తున్నది. దీంతో అక్రమంగా తరలించేందుకు వ్యాపారులు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. కొందరు అభివృద్ధి పనుల పేరుతో.. మరికొందరు ఇందిరమ్మ ఇండ్లకంటూ.. యథేచ�
మూడు నెలలపాటు నిజాంసాగర్ నుంచి నీటి విడుదల కొనసాగడంతో ప్రాజెక్టు పరిధిలో ఉన్న మంజీరా పరీవాహక ప్రాంతంలో ఈ యేడు పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేశాయి. ఇది ఇసుక అక్రమదందా చేసే వారికి వరంగా మారింది. ఇందిరమ్మ ఇండ్ల