వైరా మీదుగా విజయవాడ వైపు ఓవర్లోడ్తో ఇసుక లారీ వెళ్తోందని స్థానిక రవాణా శాఖ అధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందింది. కానీ, సదరు అధికారి మాత్రం ఆ వాహనాన్ని తనిఖీ చేసే ప్రయత్నం చేయలేదు.. పైగా సదరు లారీ యజమాన�
తెలంగాణ ఏపీ సరిహద్దు ప్రాంతాలైన సుంకేసుల డ్యామ్ నుంచి పుల్లూ రు వరకు ఇసుకను తరలించొద్దని ఏపీలోని కర్నూల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి హెచ్చరించారు.
తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతలైన సుంకేసుల డ్యాం నుంచి పుల్లూరు వరకు ఎలాంటి ఇసుక రవాణా చేయకూడదని కర్నూల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి హుకుం జారీ చేశారు. మంగళవారం సరిహద్దు వివాదంపై ఏపీ కర�
మండలంలోని గడ్కోల్ గ్రామంలో అర్ధరాత్రి ఇసుక రవాణా చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు చెందిన ట్రాక్టర్లను గ్రామస్తులు పట్టుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇసుక ట్రాక్టర్లను అడ్డుకొని పోలీసులకు స
చొప్పదండి నియోజకవర్గంలో అక్రమారులది ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’గా సాగుతున్నదని, మట్టి మాఫియా చేతిలో చెరువులు విధ్వంసానికి గురవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన గంగాధర మ�
అక్రమంగా రాత్రి వేళలో ఇసుక డంపులు చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్న సంఘటన నారాయణపేట జిల్లా మాగనూరు మండలం అమ్మపల్లి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.
ఇసుక తవ్వకాలతో మంజీర నది తల్లడిల్లుతున్నది. ఇసుక మాఫియా రెచ్చిపోతుండడంతో విలవిల్లాడుతున్నది. విచ్చలవిడి తవ్వకాలతో పరీవాహక ప్రాంతంలో క‘న్నీటి’ గోస ఉత్పన్నమవుతున్నది. నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ
‘అవి నా మనుషుల ఇసుక డంప్లు. అక్రమంగా చేసుకున్నారా.. సక్రమంగా చేసుకున్నారా? మీకు అనవసరం. నా అనుమతి లేనిదే నా సహచరులు, అనుచరుల ఇసుక డంప్లను సీజ్ చేస్తారా..? నౌకరీ చేయాలని ఉందా.. లేదా?’ అంటూ జగిత్యాలలోని అధికా�
గోదావరిఖని సమీపంలోని గోదావరినదిలో ఇసుక తోడేళ్లు పడ్డాయి. పగలూ రాత్రీ తేడా లేకుండా తోడేస్తున్నాయి. భారీగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాయి. స్థానిక అవసరాలకు ఇసుక తీసుకునే వెసలుబాటును అక్రమ�
జిల్లాలో ఇసుక మాఫియా బరితెగిస్తున్నది. కాగ్నా నుంచి ఇసుక మాఫియా అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు. రాత్రికిరాత్రే ఇసుక డంపులను మాయం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా ఇసుక లభ్యమయ్యే యాలాల, తాండూడు, బషీరాబాద�
అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత కొరడా ఝుళిపించారు. బుధవారం ఆసిఫాబాద్ పెద్ద వాగు, రెబ్బెన మండలం రాంపూర్ వాగుల్లో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్త�
పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత ఇసుక మాఫియాకు వరంగా మారింది. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం జాలపల్లి, నంగునూరు మండలం ఖాతా గ్రామాల మధ్య పెద్దవాగుపై నిర్మించిన చెక్డ్యామ్ ఇప్పుడు ఇసుక మాఫియా చేత�
Sand Dumps | నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలం కొల్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో అక్రమంగా నిలువ చేసిన ఇసుక డంపులను రెవెన్యూ అధికారులు గుర్తించారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కష్టాల్లో పడ్డారు. కూపన్ల ద్వారా ఇసుక అందిస్తామని ప్రభు త్వం చెప్పినప్పటికీ క్షేత్ర స్థాయిలో అధికారులే ఇసుక రవాణాను అడ్డుకుంటున్నారు. ఈ పరిస్థితి నెలకొని ఆరురోజులు గడుస్తున�