పరీవాహక రైతులకు వరప్రదాయినిగా ఉన్న మానేరువాగు నిత్యం ఇసుక దోపిడీతో నీళ్లు అడుగంటి వెలవెలబోతున్నది. ఓ వైపు ఇసుక రీచ్లలో రోజుకు వందలాది లారీల్లో ఇతర జిల్లాలకు ఇసుక తరలిపోతుంటే.. మరో వైపు ట్రాక్టర్లలో అక్
మంత్రి సీతక ములుగు జిల్లాలోని ప్రకృతి వనరులను దోచుకుంటుంటే, ఆమె కొడుకు సూర్య బెట్టింగ్లతో జిల్లా యువత జేబులు కొల్లగొడుతున్నాడని రెడో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు వై సతీశ్రెడ్డి ఆరోపించారు.
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు మండలం వడ్వాటు, అడవి సత్యారం శివారు వాగుల్లో నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. వీరికి అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నట్టు స్థానికులు ఆరోపిస్తున్�
పారిశ్రామికవాడ సారపాకలోని పలు కాలనీల్లో ఎక్కడ పడితే అక్కడ ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేస్తూ ఇసుక మాఫియా అక్రమ ఇసుక వ్యాపారం యధేచ్ఛగా సాగిస్తున్నారు. సారపాకలోని భాస్కరనగర్, మసీద్ రోడ్, రాజీవ్నగర�
బూర్గంపహాడ్ మండలంలో ఇసుక అక్రమ రవాణా యధేచ్ఛగా సాగుతోంది. మండల పరిధిలోని బుడ్డగూడెంతో పాటు సారపాక బ్రిడ్జి కింద అక్రమార్కులు ఇసుక రవాణాను జోరుగా సాగిస్తున్నారు. ఒక పక్క గోదావరి వరద వస్తున్నప్పటికీ పట్ట�
తాండూరు, జూలై 2 : మండలంలోని విశ్వనాథ్పూర్ గ్రామం వద్ద కాక్రవేణి వాగుపై నిర్మాణమైన శివసాగర్ ప్రాజెక్టు అంతర్భాగం నుంచి కొడంగల్ వెంకటేశ్వరాలయం పేరిట పెద్ద ఎత్తున ఇసుకను తరలించడంపై బీఆర్ఎస్ పార్టీ య�
Chittem Ram Mohan Reddy | రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బంధువులకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మో�
కోటపల్లి మండలానికి ఆనుకొని ఉన్న ప్రాణహిత, గోదావరి నదుల నుంచి రాత్రి పూట ఇసుక యథేచ్ఛగా తరలిపోతున్నది. స్వయంగా మైనింగ్ మంత్రి వివేక్ నియోజకవర్గం నుంచే మాఫియా ఇసుక తరలిస్తుండగా, యంత్రాంగం చూసీ చూడనట్లు వ
బూర్గంపహాడ్ మండలం సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారంతో గ్రామానికి చెందిన బీసీ కాలనీవాసులు లారీలను అడ్డుకున్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.
జిల్లాలో ఇసుక మాఫియా బరితెగిస్తున్నది. కాగ్నా వాగు నుంచి ఇసుకను అక్రమంగా తోడేస్తున్నది. రాత్రికి రాత్రే ఇసుక డంపులను మాయం చేస్తున్నది. జిల్లాలో ఇసుక లభ్యమయ్యే యా లాల, తాండూరు, బషీరాబాద్ మండలాల నుంచి అక్�
ఇసుక తవ్వకాల్లో నిబంధనలకు నీళ్లొదుతూ కొందరు దండుకుంటున్నారు. ట్రిప్పుపై అదనంగా వసూలు చేస్తూ ప్రజలను దోచేస్తున్నారు. పాలెంలో ఇసుక తరలింపునకు అనుమతి ఉన్నప్పటికీ, ఇసుక తరలింపు విషయంలో నిబంధనలు పాటించడం ల
మద్దిమడుగు ఆంజనేయ స్వామి పేరు చెప్పి దుందుబీ వాగులో మరోసారి ఇసుక దోపిడీకి పాల్పడుతున్న ఇసుక టిప్పర్లను సోమవారం రాత్రి మండలంలోని దాసర్లపల్లిలో గ్రా మస్తులు అడ్డుకొని ఉప్పునుంతల పోలీస్స్టేషన్కు తరలి
వైరా మీదుగా విజయవాడ వైపు ఓవర్లోడ్తో ఇసుక లారీ వెళ్తోందని స్థానిక రవాణా శాఖ అధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందింది. కానీ, సదరు అధికారి మాత్రం ఆ వాహనాన్ని తనిఖీ చేసే ప్రయత్నం చేయలేదు.. పైగా సదరు లారీ యజమాన�
తెలంగాణ ఏపీ సరిహద్దు ప్రాంతాలైన సుంకేసుల డ్యామ్ నుంచి పుల్లూ రు వరకు ఇసుకను తరలించొద్దని ఏపీలోని కర్నూల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి హెచ్చరించారు.