జిల్లాలో ఇసుక మాఫియా బరితెగిస్తున్నది. కాగ్నా నుంచి ఇసుక మాఫియా అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు. రాత్రికిరాత్రే ఇసుక డంపులను మాయం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా ఇసుక లభ్యమయ్యే యాలాల, తాండూడు, బషీరాబాద�
అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత కొరడా ఝుళిపించారు. బుధవారం ఆసిఫాబాద్ పెద్ద వాగు, రెబ్బెన మండలం రాంపూర్ వాగుల్లో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్త�
పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత ఇసుక మాఫియాకు వరంగా మారింది. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం జాలపల్లి, నంగునూరు మండలం ఖాతా గ్రామాల మధ్య పెద్దవాగుపై నిర్మించిన చెక్డ్యామ్ ఇప్పుడు ఇసుక మాఫియా చేత�
Sand Dumps | నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలం కొల్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో అక్రమంగా నిలువ చేసిన ఇసుక డంపులను రెవెన్యూ అధికారులు గుర్తించారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కష్టాల్లో పడ్డారు. కూపన్ల ద్వారా ఇసుక అందిస్తామని ప్రభు త్వం చెప్పినప్పటికీ క్షేత్ర స్థాయిలో అధికారులే ఇసుక రవాణాను అడ్డుకుంటున్నారు. ఈ పరిస్థితి నెలకొని ఆరురోజులు గడుస్తున�
Illegal Tranport | నారాయణపేట జిల్లా కృష్ణ మండలం పరిధిలోని కృష్ణా నదిలో నిత్యం రాత్రి వేళలో అక్రమ ఇసుక రవాణా అడ్డు అదుపు లేకుండా పోతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
అధికారుల అండతో ఇసుక మాఫియా పెట్రేగిపోతున్నది. రాత్రిపగలు తేడా లేకుండా భారీ వాహనాలతో ఊకచెట్టు వాగును తోడేస్తున్నారు. ఈ విషయంపై రైతులు, ప్రజలు నెత్తినోరు కొట్టుకున్నా.. అధికారులు, పాలకులు పట్టించుకోవడం లే
మండలంలోని ఇసుక దందాకు అడ్డూ అదుపులేకుండా పోయింది. అధికార పార్టీ అండదండలతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. మండలంలోని గాండ్లపేట్ పెద్దవాగు నుంచి ఇసుక దోపిడీ మళ్లీ షురువయ్యింది. అర్ధరాత్రి వాగులోకి వెళ్ల�
కృష్ణ మండ ల పరిధిలోని కృష్ణానదిలో రాత్రి వేళలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. మండలంలోని ముడుమాల్, వా సునగర్, ఓంకార మఠం,గురుజాల్ గ్రా మాల్లో కృష్ణానదిలో దర్జాగా రోడ్డు వేసుకొని ఐదు ఇసుక రీచ్లు ఏర
మంజీరా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆగడం లేదు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో సుమారు 40 కిలోమీటర్ల మేర మంజీరా నది ప్రవహిస్తుంది. ఈ నది పొడవునా ఇసుక లభ్యమవుతుంది. కొంతమంది ఇసుక దందా చేస్తూ లక్షల రూపాయలు గడిస్త
నాగర్కర్నూల్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కలిసి చేపడుతున్న ఇసుక దందాపై నమస్తే తెలంగాణ దిన పత్రికలో వరుస కథనాలు వస్తుండడంతో శనివారం దుందుభీ నదిలో అక్రమ రవాణాను నిలిపివేశారు. ‘ఎమ్మెల్
మన ఇసుక వాహనం ఆన్లైన్ కార్యక్రమాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని తహసీల్దార్ గంగాధర్ సూచించారు. ఈ మేరకు ఆయన ఆన్లైన్ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు.
దుందుభీని ఇసుక దొంగలు కొల్లగొట్టేస్తున్నారు.. మాటేసి నదీ గర్భాన్ని కుళ్లబొడుస్తోన్నారు.. హిటాచీలు పెట్టి రాత్రింబవళ్లు దోచేస్తున్నారు.. నాగర్కర్నూల్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కలి
అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను టేకులపల్లి మండలంలోని బోడు పోలీసులు బుధవారం పట్టుకున్నారు. బోడు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...