కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్వహించే అనేక పథకాల్లో కాంట్రాక్టు విధానం రాజ్యమేలుతున్నది. ఆశ, అంగన్వాడీ, సమ గ్ర శిక్ష, కేజీబీవీ, యూఆర్ఎస్ ఇలా అనేక విభాగాల్లో కాంట్రాక్టు ఉద్యో గులున్నారు. �
తమను రెగ్యులరైజ్ చేయడంతోపాటు మిగ తా సమస్యలను పరిషరించాలని డిమాండ్ చేస్తూ సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా గురువారం సీఎం రేవంత్రెడ్
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన దీక్షలు సోమవారం 21వ రోజు వినూత్న రీతిలో కొనసాగాయి. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట వంటావార్పు చేపట్టి రోడ్డుపై భోజనాలు చేశారు.
నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్, డిసెంబర్ 28 :సీఎం రేవంత్రెడ్డి తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు 18 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు.
సమగ్రశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెతో విద్యాబోధన ముందుకు సాగక పోవడంతో విద్యార్థినులు శనివారం రోడ్డెక్కారు. మా చదవులు ఆగిపోయాయి.. మా ఉపాధ్యాయులు మాకు కావాలంటూ గాంధారి, బిచ్కుం ద మండలాల్లోని కేజీబీవీ విద్�
చేర్యాలలోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో శుక్రవారం విద్యార్థిను లు తరగతి గదులు వదిలి విద్యాలయం ఎదుట భైఠాయించారు. కొన్ని రోజులుగా సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట దీక్షలు కొనసాగిస్తున్న
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. ఏడాది గడిచినా ఏ ఒక్క హామీ నెరవేరకపోవడంతో కార్మిక సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సమగ్ర శిక్షా అభి�
తమను క్రమబద్ధీకరించి, సమస్యలు పరిష్కరించే వరకు దీక్షలు ఆగవని సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు గంగ్యానాయక్ స్పష్టం చేశారు.
న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా చేస్తున్న తమ సమ్మెపై ఎమ్మెల్సీ తీన్నార్ మల్లన్న బురదజల్లే ప్రయత్నం చేస్తున్న తీరు విచారకరమని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మొల్గురి కృష్ణ, నేత
ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ కలెక్టరేట్ ఎదుట గత 15 రోజులుగా సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు.
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 15వ రోజుకు చేరుకున్నది. సమ్మెలో భాగంగా మంగళవారం వినూత్న నిరసన చేపట్టారు. నిజామాబాద్లో బోనాల పండుగ నిర్వహించారు.
సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు వై.అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో సం గారెడ్డి కలెక్టరేట్ ఏవో పరమేశ్కు వినతి
కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఏ ఒక్క హామీని అమలు చేయలేదని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ విమర్శించారు. సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్షా అభియాన్ ఉద్య�