పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చి ఏడాది గడిచినా తమను ఇంకా క్రమ బద్ధీకరించకపోవడంతో విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు.
తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని పాఠశాల విద్యా శాఖ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట వంటావార్పు నిర్వహించి భోజనాలు చేసి నిరసన వ్యక్త�
రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే విద్యార్థులతో సహా రోడ్లపై బైఠాయించి సమ్మెను ఉధృతం చేస్తామని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కో�
సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్స్ను నెరవేర్చి, తమను రెగ్యులర్ చేయాలని నిరసిస్తూ ఉద్యో గ, ఉపాధ్యాయులు చేపట్టిన నిరవధిక సమ్మె నిర్మల్లో ఉధృతంగా కొనసాగుతున్నది.
రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు ప్రజలకు చేసిందేమీ లేదని, సీఎం రేవంత్కు మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఎద్దేవా చేశారు.
సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల పోరాటం ఉధృతమవుతున్నది. ఇప్పటికే చేపట్టిన దీక్షలు గురువారం మూడోరోజుకు చేరుకున్నాయి. ఉద్యోగులంతా సమ్మె చేస్తుండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సేవలు నిలిచి పోయాయి.