తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్ 6 నుండి 18 వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న నల్లగొండ జిల్లా ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి ఇంతవరకు రెమ్యూనరేషన్ చెల్లించలేదని, రెమ్యూనరేషన్ వ�
బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రం. బడ్జెట్ అంటే ఓ భరోసా, బతుకుదెరువు. కానీ, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో రెండోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో మరోసారి అంకెలు రంకెలేసినయి. ఒక ఆర్థిక వ్యవస్థ బాగ
ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై సంపూర్ణంగా అధ్యయనం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జస్టిస్ సుదర్శన్రెడ్డి నేతృత్వంలోని స్వతంత్ర మేధావుల కమిటీకి శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తిచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో తమకు అన్యాయం జరిగిందని మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకులు కాంపెల్లి కనకేష్ పటేల్ అన్నారు. సర్వేను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Samagra Kutumba Survey | ఇప్పటివరకు సర్వేలో పాల్గొనని వారికి అవకాశం కల్పించేందుకు ఇంటింటి సర్వేను మళ్లీ నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 నుంచి 28వ తేదీ వరకు వివర
దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కులగణన సర్వే పూర్తి చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వైపు ప్రచారం చేసుకుంటుండగా అసలు ఈ సర్వే చెల్లుబాటు అవుతుందా? అని బీసీ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయ�
‘బీసీ రిజర్వేషన్ల విషయంలో దగా చేస్తే తడాఖా చూపిస్తాం.. పదేండ్ల క్రితం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బలహీన వర్గాలు 52% అని తేలితే, ఇప్పుడు 46% ఎలా అయితరు?.. 21 లక్షలు తగ్గించి చూపి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస
కులగణనతో కాంగ్రెస్ ప్రభుత్వం సెల్ఫ్గోల్ చేసుకున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఎక్కడైనా సర్వే చేస్తే జనాభా పెరగాలి కానీ తగ్గడం ఏమిటని ప్రశ్నించారు. శుక్రవారం ఒక చానల్కు ఇచ్చిన ఇంటర్వ్
రాష్ట్రంలోని షెడ్యూల్డు కులాల వర్గీకరణ విషయంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం మాట తప్పింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో ఎస్సీల వివరాలను సమగ్రంగా సేకరించి వర్గీకరణ ప్రక్రియను చేపడతామని పేర్కొ�
బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్)ను ఎవరు చేశారో? ఎలా చేశారో? ఆ నివేదిక ఎక్కడ పెట్టారో? తనకు తెలియదని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. మంగళవారం క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత అసె
కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన కులగణన సర్వే లెక్కలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. జనాభా వృద్ధి రేటు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. కావాలనే సర్కారు బీసీ కులగణన లెక్కలను తక్కువ చేస�
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర కుల గణన సర్వేలో బీసీ జనాభాను తక్కువగా చూపించడం వెనుక ప్రముఖ పాత్ర పో షించిన మాజీ మంత్రి జానారెడ్డికి బీసీల సత్తా చూపిస్తామని సూర్యాపేట జిల్లా బీసీ జేఏసీ నాయకులు హె
సమగ్ర కుటుంబ సర్వే ఫార్మాట్ను మార్చి, రీ సర్వే చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు. కులగణనపై మంగళవారం అసెంబ్లీలో నిర్వహించిన చర్చలో తలసాని �