సమగ్ర కుటుంబ సర్వేపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది. సర్వే దేశానికే దిక్సూచి, సామాజిక న్యాయం అంటూ ఆర్భాటంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన సర్వే ఫారాలు రోడ్డుపై కనిపించడం సర్వత్రా చర్చనీయాంశం�
ఎంతో భద్రంగా..గోప్యంగా ఉంచాల్సిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు ఇలా రోడ్డపాలయ్యాయి. గురువారంమేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి దాటిన తర్వాత మేడ్చల్- నిజామాబాద్ దారిలో రేకుల బావి చౌరస్తా నుంచి
భారత�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే క్షేత్రస్థాయిలో తప్పుల తడకగా కొనసాగుతున్నదని సామాజికవేత్తలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఎన్యూమరేటర్లు అరకొరగా సమాచారాన్ని సేకరిస్తున్నారని మండి
తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల లెక్కలను తీస్తామని, ఆ వివరాల ఆధారంగా అందరికీ సామాజిక న్యాయం చేస్తామని, రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్నప్పటికీ ఆ సర్వే న
కులగణన పేరిట రాష్ట్ర ప్రభుత్వం ‘సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే’ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సర్వే కుల గణనకు మాత్రమే సంబంధించినదా? లేక వ్యక్తిగత విషయాలను కూడా తెలుసుకోవడానికా? అనే విషయం అంతుచిక్కడం లే�
Nirmal | రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వేలో (Samagra Kutumba Survey) ఇంటింటికి వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఎన్యూమరేటర్లను ఇండ్లలోకి రాకుండా పలువురు దుర్భాష లాడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్న తీరు తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధంగా ఉన్నదని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఐచ్ఛికం అని చెప్తూనే ఎన్యూమరేటర్లు దబాయించి వివరాలు సేకరిస�
మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి రాజన్నను దర్శింకుని మొక్కులు తీర్చుకున్నారు.
సంక్షేమ పథకాల్లో కోతలు తప్పవా? ఏమైనా వచ్చే అవకాశాలూ చేజారుతాయా? అసలు ఆస్తులు, ఆదాయం, అప్పుల వివరాలు ఎందుకు సేకరిస్తున్నారు? మునుపు చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తులేమయ్యాయి? ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకంల
Siricilla | సమగ్ర కుటుంబ సర్వేలో (Samagra Kutumba Survey) ఎన్యూమరేటర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయు లకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
సమగ్ర కుటుంబ సర్వేలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. తెలంగాణలో ఇది చారిత్రక ఘట్టమని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 87 వేల మంది ఎన్యుమరేటర్లతో సర్వే కొనసాగుతు
సమగ్ర కుటుంబ సర్వే సమరాన్ని తలపిస్తున్నది. వివరాలు ఇవ్వండి అంటూ వెళ్లిన అధికారులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. సర్వే క్చశ్చనెయిర్ చదువుతుంటేనే జనం చికాకు పడుతున్నారు. ‘ఏందీ దౌర్భాగ్యం మాకు.
ఇంటింటి సర్వే సందర్భంగా కాంగ్రెస్ సర్కారుపై ఉన్న వ్యతిరేకత తెలంగాణ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం పెల్లుబుకుతున్నది. సర్వే వివరాల సేకరణకు వెళ్లిన ఎన్యుమరేటర్లకే ప్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వేలో (Samagra Kutumba Survey) ఎన్యూమరేటర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
హౌస్ లిస్టింగ్ పూర్తిచేసుకుని ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్లు ఎన్యుమరేటర్లతో విస్తృతంగా మాట్లాడాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు.