కేసీఆర్ పదేండ్ల పాలనలోనే మహిళలకు న్యాయం జరిగిందని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహిళా పక్షపాతిగా కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, డబుల్ బెడ్రూం, భగీరథ లాంటి పథకాలకు అం�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేండ్ల పాలనలో మహిళలకు సముచిత స్థానం లభించిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు.
సింగరేణి సంస్థలో జరిగిన బొగ్గు కుంభకోణం వివరాలు బయటపెట్టాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె తెలంగాణభవన్లో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్తో కలిసి మీడియాతో మాట్లాడారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసే వరకు ఉద్యమిస్తామని మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి హెచ్చరించారు. సీఎం రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేయాలని డిమ
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఒక చరిత్ర.. ఆయన ఆమరణ దీక్ష, అమరుల త్యాగఫలంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు.
ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్.. చలో బస్భవన్ కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో గురువారం పోలీసులు జిల్లాలోని ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అదేవిధంగా ముఖ్యనేతలను తెల్లవారుజామ�
MLA Sabita Indra Reddy | బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలంటే ప్రభుత్వం ఎస్ఎన్డీపీ నాలా ఏర్పాటుకు నిధులు కెటాయించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ప్ర�
కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణలో పుట్టగతులుండవని, ఆ పార్టీల పతనం మొదలైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నా రు. బీఆర్ఎస్ పార్టీ నవాబుపేట మండలాధ్యక్షుడు దయాకర్రెడ్డి ఆ
‘ఒక ముఖ్యమంత్రివి అయ్యుండి.. విద్యాశాఖను కూడా చూస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి స్వేచ్ఛగా పోలేరా?’ అని సీఎం రేవంత్రెడ్డిని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి నిలదీశారు.
MLA Sabita Indra Reddy | బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేయడం సరికాదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన గుడ్మార్నింగ్ మణికొండ-ప్రజాభిప్రాయ సేకరణ ఆదర్శనీయమైనదని మహేశ్వరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయ