Tragedy | తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన దంపతులు మరణించారు. అయ్యప్ప మాల ధరించిన వారు.. శబరిమలకు వెళ్లొస్తుండగా ఈ దారుణం జరిగింది.
Sabarimala | కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో బంగారు తాపడాల దొంగతనం కేసులో సుప్రీంకోర్టు కఠిన వ్యాఖ్యలు చేసింది. “నువ్వు దేవుడిని కూడా వదిలిపెట్టలేదు.
‘తెలంగాణలో మళ్లీ మీరే రావాలి.. హుజూరాబాద్కు మళ్లీ మీరే కావాలి’ అని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన అయ్యప్ప భక్తుడు తాటిపాముల ర�
శబరిమల బంగారం చోరీ కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మరిన్ని సంచలన విషయాలు బయటపెట్టింది. ఆలయంలోని మరిన్ని కళాకృతుల నుంచి కూడా బంగారం మాయం అయినట్లు సిట్ కొల్లాంలోని విజి�
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఒక అభిమాని తన కోరికను బయటపెట్టాడు. ఇరుముడితో శబరిమలైకి వెళ్లిన అతను.. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఫ్లెక్సీలను ప్రదర్శించాడు.
కేరళలోని శబరిమలకు రైల్వేశాఖ అధికారులు రెండు ప్రత్యేక రైళ్లను కేటాయించారు. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లను కేటాయించిన రైల్వే శాఖ, ఉత్తర తెలంగాణపై వివక్ష చూపుతు�
Irumudi | విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు పౌర విమానయాన శాఖ శుభవార్త చెప్పింది. స్వాములు విమాన ప్రయాణంలో తమ పవిత్ర ఇరుముడిని (కొబ్బరికాయ సహా) చేతి సామానుగా (క్యాబిన్ లగేజ్) తమతో పాటు తీసుకెళ్లే విధంగా �
Sabarimala | కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. మండలం, మకరవిలక్కు వార్షిక ఉత్సవాల నేపథ్యంలో భక్తులు తరలివస్తున్నారు. తొలివారంలోనే ఏకంగా 5.75లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్ల�
ప్రతీ ఏటా జగిత్యాల జిల్లా నుంచి అయ్యప్ప మాల ధరించే భక్తులు పెరుగుతున్న నేపథ్యంలో జగిత్యాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైలు నడిపించాలని కాంగ్రెస్ సేవాదల్ రాష్ట్ర కార్యదర్శి బోగోజీ ముకేశ్ కన్నా రైల్వే అధికా