Sabarimala gold scam case | శబరిమల ఆలయ బంగారం అవకతవకలకు సంబంధించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మురారి బాబును కస్టడీలోకి తీసుకుంది. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కొట్టాయం జిల్లాలోన�
శబరిమల అయ్యప్పస్వామి ఆలయ దర్శనం కోసం కేరళకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ స్వల్ప ప్రమాదానికి గురైంది. బుధవారం కేరళలోని ‘ప్రమదం’ వద్ద హెలికాప్టర్ దిగుతుండగా, హెలిప్యాడ�
President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ శబరిమలకు వెళ్తున్నారు. అయ్యప్ప స్వామిని ఆమె దర్శించుకోనున్నారు. అయితే ఓ స్టేడియంలో ఏర్పాటు చేసిన కాంక్రీట్ హెలిప్యాడ్లో.. ఆమె ప్రయాణించిన హెలికాప్టర్
Sabarimala | ప్రముఖ క్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో గోల్డ్ ట్యాంపరింగ్ ఆరోపణలున్నాయి. ఈ అంశంపై ఆరువారాల్లోగా దర్యాప్తు చేసి పూర్తి నివేదిక సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను కేరళ హైకోర్టు శు�
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. సన్నిధానం వద్ద 18 మెట్లను నేరుగానే ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపి
కేరళలోని శబరిమల (Sabarimala) అయ్యప్ప ఆలయంలో మండలపూజ, మకర విళక్కు వార్షిక పూజలు వైభవంగా ముగిశాయి. దీంతో సోమవారం ఉదయం ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు (TDB) అధికారులు వెల్లడించారు.
Sabarimala Master Plan | కేరళలోని ప్రసిద్ధ శబరిమలను రూ.1,033.62 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. సన్నిధానం, పంపా, ట్రక్ రూట్ వంటి కీలక ప్రాంతాల సమగ్ర అభివ
హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్సు ప్రమాదానికి (Accident) గురైంది. శబరిమల ఘాట్ రోడ్డులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతించారు. స్వాములు తీవ్రంగా గాయపడ్డా�
Tragedy | కేరళలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లయిన 15 రోజులకే రోడ్డు ప్రమాదంలో నవ వధూవరులు దుర్మరణం చెందారు. శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప భక్తుల బస్సును కారు ఢీకొట్టడంతో నవ దంపతులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో వివిధ స్టేషన్ల నుంచి శబరిమలకు మరో 22 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు శుక్రవారం అధికారులు తెలిపారు. నాందేడ్, సిర్పూర్-కాగజ్నగర్, హైదరాబాద్, కాచిగూడ నుంచి కొల్ల�
Sabarimala Photo Shoot: శబరిమలలో 18 మెట్లపై 23 మంది పోలీసులు గ్రూప్ ఫోటో దిగిన ఘటనలో ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకున్నది. ఆ పోలీసులు తక్షణమే సత్ర్పవర్తన కోసం కఠినమైన శిక్షణ తీసుకోవాలని ప